ఆధ్యాత్మిక గురువు లను తప్ప పట్టలేము . వారు బహిరంగంగా మాట్లాఢకపోవడానికి వారికి సరియైన రక్షణ లేకపోవడం కారణం . మన దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేస్తే ఆ రక్షణను కల్పించవచ్చు
దువ్వాడ శివప్రసాద్ గారు మీరు చెప్పింది అక్షరాల నిజం చాగంటి గారు, గరికపాటి గారు మరియు ఎందరో...ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు స్పందించాలి ప్రజలకు చెప్పాలి అప్పుడు హిందువులలో అవగాహన మరియు చైతన్యం వస్తుంది.
"సినిమా వారిని కాదు. సనాతన ధర్మాన్ని నెత్తినపెట్టుకోండి. పోరాటం చెయ్యాల్సింది సినిమా టికెట్ల కోసం కాదు, సనాతన ధర్మం కోసం" అని సమస్త భారతీయులకు ఎలుగెత్తి చాటిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయులు అందరి తరపున నా హృదయపూర్వక నమష్కారాలు. జై శ్రీరామ్. సత్యమేవ జయతే.
అవును ఇది 100% నిజం... ఎప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడారో నాకు అర్ధం కాదు..... నాకు తెలిసి ఇలాంటి విషయాలపై పవన్ గారు మాట్లాడం మాత్రమే చూస్తున్న..... విగ్రహాలు, రధములు, అన్ని విషయములు మీద మాట్లాడారు.... ఇలాంటి విషయాలు మీద మాట్లాడకపోతే హిందువులు మనుగడ కష్టం.... ఇప్పుడు కావాల్సింది ప్రసంగాలు కాదు... ప్రశ్నించే తత్త్వం
ప్రస్తుత విషయం నిజమైనా, కాకపోయినా అసలు హిందూ ఆలయాలు పూర్తిగా ప్రభుత్వ కబంధ హస్తాల నుండి వేరు చేయటానికి ఇది సరైన సమయం. అలాగే, ఏ మతస్తుల మందిరాల కు వచ్చే ఆదాయం ను ఆయా మతాల ప్రచారానికి మాత్రమే వాడు కోవాలి. అంతేగానీ, కేవలం హిందూ ఆలయాలను నియంత్రణలో ఉంచుకుని, ఇతర మతాలను ఆ డబ్బులతో పోషించుకోరాదు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండరాదు. అవసరమనుకుంటే ప్రభుత్వం పన్ను రూపంలో ఆదాయం పొందాలి. అన్ని విషయాల్లోనూ అన్ని మతాలనూ (మందిరాల కు వినియోగించే విద్యుత్ మొదలుకొని యాత్రలకు సబ్సిడీ లో వరకు) ఒకేలా చూడాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టం చేయాలి. యాత్రలకు ఇచ్చే సబ్సిడీ ఆయా మతాల నుండి వసూలు చేసిన పన్ను నుండే ఖర్చు చేయాలి. ఉదాహరణకు: పన్ను రూపకంగా, హిందూ ఆలయాల నుండి రు. పది కోట్లు వసూలు అయితే ఆ పది కోట్లు హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే, ముస్లిం, క్రైస్తవులకు కూడా ఆయా మస్జిద్ లేదా చర్చిల నుండి వసూలు చేసిందే ఖర్చు చేయాలి. ప్రభుత్వం ఏదైనా సరే, ఇవే నిబంధనలు పాటించాలి. ఇదే సరైన సెక్యులరిజం. నాతో ఏకీభవించేవారు లైక్ చేయండి.
🙏ధర్మానికి ఘ్లాని కలిగినప్పుడు ఇట్లాంటి పెద్ద వాళ్ళు మాట్లాడకపోవడమే మన ధర్మానికి హాని కలిగింది చరిత్రలో గత చరిత్రను పరికించి కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రస్తావించకపోవడం ఎవరి కోసం ..?? ఎందుకోసం..?? ఖచ్చితంగా హిందూ సమాజంలో మార్పు తీసుకురావాల్సిన సమయం.... తీసుకు రావాలంటే ముందు మనం మారాలి.
హిందూ మఠాధిపతిలు భారతదేశంలో కుల సంఘాలు మాత్రమే.. ముఠాలు.ఏదొ ఒక రాజకీయ నాయకుల గులామ్ లు.హిందుపరంగా మాట్లాడడం మా నభయం ప్రాణ భయం.. రాజకీయ పార్టీలు కు ఓటు బ్యాంకు భయం. భయంభయయ్.
మీరు చెపింది అక్షర సత్యం. ఈ ప్రవచన కర్తలందరూ, సెక్యూలర్ ప్రవచన కర్తలు. ధర్మం గురించి చెప్పతటమే గాని, అధర్మానికి నష్టం జరిగితే నోరు పెగలదు.మన ఖర్మ. అంతే.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండి జంతువుల కొవ్వు వాడారు అని ఎలా మాట్లాడుతాడు అప్పుడు శ్రీ వారి భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా విచారణకు CBI enquiry కాకుండా సిట్ ఎంక్వైరీ కి అనుమతి ఇవ్వడం ఏమిటి అంటే తప్పు TTP దా ప్రభుత్వ పాలకులు దా దేశ ప్రజలకు ఏం తెలియజేయడానికి ప్రశ్నించడం కూడా లేదు ఎందుకని భారత వర్ష deep street లో భాగంగా దేశంలోని హిందువుల నమ్మకం పైన అభియోగాలు ఎలా వేస్తావ్ CM అని ఒక్క మాట అంటే బాగుంటుందేమో ఆలోచించు ఒకరేమో సనాతన ధర్మం అంటాడు ఇప్పుడు పరిస్థితి మార్చే అవకాశం అధికారంలోకి ఉన్న వాళ్ళకు లేదా అవి లేవు ఇది ఇలా ఉంది అంటుంటే సనాతనం, హిందువులు సరిపోతుందా 🤔 ప్లీజ్ కామెంట్ చెయ్యి భారత వర్ష
మేము కూడా ఇదే ఆలోచన ఎప్పటి నుంచో కలిగి ఉన్నాము పెద్దలు స్పందించాలి......మీరు చెపింది అక్షర సత్యం. ఈ ప్రవచన కర్తలందరూ, సెక్యూలర్ ప్రవచన కర్తలు. ధర్మం గురించి చెప్పతటమే గాని, అధర్మానికి నష్టం జరిగితే నోరు పెగలదు.మన ఖర్మ. అంతే.
మన దవర్భాగ్యం ఏంటంటే..... ప్రతివాడు ప్రవచనాలు చెబుతారు.... సోది చెబుతువుంటారు.. అన్యమతస్తులు వచ్చి మన హిందూ మత సంప్రదాయాన్ని చాడగొట్టి ఇతర మతాలకు కన్వెర్ట్ చేస్తున్నారు.... మన హిందూ మతపెద్దలు సుకుత్తలు చెబుతూ సంబరపడతారు
"హిందువులు భౌగోళిక, భాషాపరమైన సరిహద్దులను దాటి ఏకం కావాలి. ఐక్యత మన సామూహిక స్వరాన్ని బలపరుస్తుంది, మన పవిత్ర సంప్రదాయాలను కాపాడుతుంది మరియు స్వంత భావాన్ని పెంపొందిస్తుంది. కలిసి నిలబడటం ద్వారా, మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవచ్చు, ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహించవచ్చు మరియు ఉమ్మడిగా ప్రసంగించవచ్చు. సవాళ్లను పక్కనపెట్టి, మన గ్రంధాల యొక్క కాలాతీత జ్ఞానం మరియు మన గౌరవనీయులైన ఋషుల బోధలచే స్ఫూర్తిని పొంది, మనకు, మన సమాజాలకు మరియు ప్రపంచానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించగలము.
లడ్డూలో కలిసిన పదార్థాలు పేరులు చెపుతుంటే. నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది చాలా బాధ కలిగింది. రెండు రోజుల వరకు టీవీ కూడా పెట్టలేదు ఎవరు వీడియోలు చూడ. మెల్లిగా బాధను దిగమింగుకుని ఇష్యూ ని ఫాలో అవుతున్నాను. ఇంకా వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు
జై శ్రీరామ్ 🚩🚩🚩 శ్రీ ఆది శంకరాచార్యులు , రామానుజాచార్యులు మొదలైన వారు హైందవ ధర్మాన్ని రక్షించుకోవడానికి మఠాలను , పీఠాలను కొన్ని వేల సంవత్సరాల క్రితమే అఖండ భారతదేశంలో నలుమూలల స్థాపించారు . కాని నేడు ఉన్న మఠాధిపతులు , పీఠాధిపతులు , ఆధ్యాత్మిక ప్రవచన కారులు , ఆచార్యులు మొదలైన వారు హైందవుల చేత పాదపూజలు చేయించుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు...
తప్పకుండా మఠాధిపతులు పీఠాధిపతులు మన వీరందరూ కూడా నోరు మూసుకొని కూర్చోకుండా కచ్చితంగా దీని గురించి మాట్లాడాలి అలాగే జాతీయవాదాన్ని కూడా వీళ్లు ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు బాధ తరాల కోసం మన సంస్కృతిని కాపాడడానికి ప్రతి పీఠాధిపతులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని
అన్ని పీఠాలకు సంబంధించిన వారు ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు హిందూ మతం ఆధారంగా తమ జీవనాన్ని కొనసాగించేవారు అన్ని దేవాలయాల ధర్మాధికారి లు అందరూ స్పందించ వలసిందే
మాకు కోడా ఇదే ఆలోచన వచ్చింది. ప్రవచన కర్తలు ఎందుకు ముందుకు రావటం లేదు. అప్పట్లో గరికపాటి గారు, పరిపూర్ణ ఆనంద స్వామి వీరు ఎదైనా వివాదం వస్తే మాట్లాడే వారు. కానీ ఎందుకు ఇప్పుడు వీరు మాటలాడటం లేదు అర్థం కావటం లేదు.
హిందూ సనాతన ధర్మం ఇంత ఆందోళనలో ఉంటే రోజూ ఉపన్యాసాలు దంచే గొప్ప ప్రవక్తలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరికంటే ముందు ఉండవలసిన వారు గళా లు సరిచేసుకొంటున్నారా 😢😢😢😢😢
నోరు ఉంది కదా అని మాట్లాడకు... చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడ ఒక రూపాయి కూడా తీసుకోలేదు... అదుపులో పెట్టుకో... కొన్ని చోట్ల ప్రవచనం చెప్పటానికి ఆయన తన సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని వెళ్లి ప్రవచనం చేసి వచ్చారు
Meeru🌹చెప్పింది ముమ్మాటికీ నిజం. హిందువుకకి జరుగున అంయ్యాయాలాన్నిటికీ కారణం ఈ దో కాల్డ్ లీడర్స్. వీళ్ళని నమ్మి హిందువులు మోసపోయారు. గరికపాటి వారు ఎప్పుడూ విరసల్లో ముందు ఉంటారు కదా. అమ్మాయిల వేశాభాశాల ని ఎంతో ఆవేదనయతో వెక్కిరిస్తారు. తిరుపతి లడ్డు గురించి ఆవేదన లేదే మరి. లడ్డు
ఎందుకంటే, ఈ విషయాన్ని బయటపెట్టిన వ్యక్తి (ముఖ్యమంత్రి) కూడ ఒక రాజకీయ నాయకుడే. ఆయన చెప్పినది తప్పయితే అపుడు వీళ్ళ వీపుమీద కూడ వాతలొస్తాయి. అపుడు వాతలు తేలని వీపులు హిందువులకు కరువౌతాయి. అది సనాతన వ్యతిరేకులకు పండగ అవుతుంది. అందుకని వారు తొందరపడరు. ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మనది. వాళ్ళది మార్గనిర్దేశన బాధ్యత. పూర్తినిజాలు వచ్చినపుడు వాళ్ళు (గరికపాటి లాంటివారు) కచ్చితంగా మాట్లాడుతారు. ఇక పీఠాధిపతులకు ఆవేశాలు ఉండవు. ఉంటే వారు అన్య మతస్థుల ఆచార్యుల మాదిరే కదా!
నమస్కారమండి వాళ్లు ఇవన్నీ మాట్లాడరు .కావాల్సింది ప్రవచనాలు చెప్పడం దానికి సంబంధించి తీసుకోవడం గౌరవం పొందడం పోవడము. తరువాతి తరం ఏమవుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. ఆలోచించినా కూడా బయటికి చెప్పరు. హిందూ సమాజాన్ని ఎట్ల నాశనం చేస్తున్నారనే విషయము వాళ్లకు అవసరం లేదు. తెలిసినా కూడా మాట్లాడరు.వీళ్ళ తరువాత తరం ఏమైనా కూడా వీళ్లకు అక్కరలేదు ఇప్పటికీ ఇది జరిగిపోతే చాలు అంతే .
Jai Sri ram🙏🏻🙏🏻, గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా పవన్ కళ్యాణ్ కు నా యొక్క ధన్యవాదాలు ప్రకాష్ రాజు గాని వంద గజాల లోతుకు తోడి బొంద పెట్టాలి వారిని సినిమాలకు తీసుకోవద్దు ఎవరైనా
చాగంటి వారు, గరికిపాటి వారు, సామవేదం వారు, నండూరి శ్రీనివాస్ గారు, చినజీయర్ స్వామిజి, పరిపూర్ణానంద స్వామిజి, ఇంకా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ స్పందించాలి. ధర్మరక్షణకోసం గొంతెత్తి ప్రశ్నించాలి. జై శ్రీరాం జై సనాతన దర్మం జై భారత్ 🚩🙏🚩🔱
అన్న మాట్లాడతారు దాని గురించి అయ్యి ప్రత్యేక వేదిక ఏర్పటు చేస్కోకపోయిన ఏదొక వేదిక గా చలోక్తులు తప్పక విసురుతారు. అయిన వీరిద్దరు యువత ని ఉత్తేజింపటం లో నిష్ణాతులు తప్పక మాట్లాడతారు.
తిరుపతి లొ ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న అందరికీ మంచి నెయ్యి సప్లయ్ ఐనది లడ్డులు ప్రసాదాలు తినేది భక్తులు కనుకనె తిరుపతి లొ ఉన్న బ్రాహ్మణు లెవరు . ఇంతవరకు నెయ్యి మంచిది కాదు అని చెప్పలేదు 22-9-2024.ఆదివారం.అనంతపురం లో హిందువులు మరియు అర్చకులు సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా బంగారయ్య శర్మగారు పాల్గొన్నారు ఇలాంటి చోట సామూహిక బోజనము ఉండాలి.కాని బ్రాహ్మణులకు సపరేటు ఇతరులకు వేరు వేరుగా భోజనం ఇది మనకర్మ
Anduke brahmanulaku charithra heenulugaa peru undi. Mana hinduvulalo athyantha asahyakaramina jaathi ante brahmins de. Veella valla 70% unna kulaalu sagam Christianity ni enchukoni , ippudu mana desha manugadanu prashninchukune stage lo unnaamu.
@@venkatabharghavp6838 paina message arthamindaa?? They r living in base of hindu. They r not confronting to injustice happened. Banthi bhojanaalu pettinappudu separation enduku
మన హిందువులలో సమైకత తక్కువ. మరీ ముఖ్యముగా, థర్మ రక్షకులు అయిన ప్రవచనకర్తలు, విజ్ఞులు, పీఠాథిపతుల మౌనం ఈ సమయమున అత్యంత విచారకరము. ఈ విషయములో స్పందించిన కొంతమందికి మరియూ మీలాంటి వారికి నా యొక్క నమస్కారములు.
మనందరం చాగంటిగారి ప్రవచనాలూ, గరికపాటిగారి ఉపదేశాలూ వినంన్నాము కదా! ఆ విన్నవి ఎంతవరకు మనకు అర్థం అయినాయి, ఏమి చేయనున్నాము అని గమనిస్తుంటారు. బహుశా అందుకే మౌనం వహించారేమో?🙏
Please tell them how to react. Personally so that they realise and it takes steps. This video is a supervisor.. good luck sir all the best vande Mataram, Jay Hind.
హిందువులను ఏకం చేసి బయటకు రావాలి, మన గళాన్ని పెంచాలి
గరికపాటి వారు మాట్లాడక పోవడం చాలా ఆశ్చర్యంగా వుంది.
ఆధ్యాత్మిక గురువు లను తప్ప పట్టలేము . వారు బహిరంగంగా మాట్లాఢకపోవడానికి వారికి సరియైన రక్షణ లేకపోవడం కారణం . మన దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేస్తే ఆ రక్షణను కల్పించవచ్చు
Aayana lo oka 30% secularism undi.
@@sreedharyadati4205 emi maatladamantaru sir...konthamandhi...emi vaagina...chelluthundhi...hindhu dharma gurinchi emi maatladina thappani...sorry cheppinche...dharidrapu jaathi mandhi ..intha kante chandalanga thittalani vundhi...meeru thittaddu Anni.. maata thisukunnaru kadhaaa
@@sarayugenny8125nijam maatladaka..aayana chetha sorry cheppincharani..meeru cheppagalara...
ADI ANTA CHANDRBABU RAJAKEEYA KUTRA KABATTI MATADARU. VALLU TELIVAINA VALLU MEELA ERRIPUKULU KADU
దువ్వాడ శివప్రసాద్ గారు మీరు చెప్పింది అక్షరాల నిజం చాగంటి గారు, గరికపాటి గారు మరియు ఎందరో...ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు స్పందించాలి ప్రజలకు చెప్పాలి అప్పుడు హిందువులలో అవగాహన మరియు చైతన్యం వస్తుంది.
"సినిమా వారిని కాదు. సనాతన ధర్మాన్ని నెత్తినపెట్టుకోండి. పోరాటం చెయ్యాల్సింది సినిమా టికెట్ల కోసం కాదు, సనాతన ధర్మం కోసం" అని సమస్త భారతీయులకు ఎలుగెత్తి చాటిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయులు అందరి తరపున నా హృదయపూర్వక నమష్కారాలు. జై శ్రీరామ్. సత్యమేవ జయతే.
పెళ్లి చేసుకొనేపపు ధర్మం గుర్తు లేదా
SABASH 🎉🎉🎉NAMASTE
మేము కూడా ఇదే ఆలోచన ఎప్పటి నుంచో కలిగి ఉన్నాము పెద్దలు స్పందించాలి
సమగ్ర దర్యాప్తు చేసి నిజాన్ని తేల్చాలి, అప్పటి వరకు సోషల్ మీడియా ఈ విషయం మీద చర్చలను ఆపాలి
సమగ్ర దర్యాప్తు కోసం అయినా ఈ ప్రవచనకారులు గొంతెత్తి డిమాండ్ చెయ్యాలి కదా!
ఔను మనందరం ఊరువాడా రామ దండులలా జట్టీలు కట్టి మన ధర్మాన్న కాపాడుదాం, మన పిల్లలకి మన ధర్మాన్ని సాంప్రదాయం, సంస్కారం నేర్పాలి.
🔥🙏🏼🙏🏼
అవును కాపాడుకుందాం
అవును ఇది 100% నిజం... ఎప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడారో నాకు అర్ధం కాదు..... నాకు తెలిసి ఇలాంటి విషయాలపై పవన్ గారు మాట్లాడం మాత్రమే చూస్తున్న..... విగ్రహాలు, రధములు, అన్ని విషయములు మీద మాట్లాడారు.... ఇలాంటి విషయాలు మీద మాట్లాడకపోతే హిందువులు మనుగడ కష్టం.... ఇప్పుడు కావాల్సింది ప్రసంగాలు కాదు... ప్రశ్నించే తత్త్వం
ప్రస్తుత విషయం నిజమైనా, కాకపోయినా అసలు హిందూ ఆలయాలు పూర్తిగా ప్రభుత్వ కబంధ హస్తాల నుండి వేరు చేయటానికి ఇది సరైన సమయం. అలాగే, ఏ మతస్తుల మందిరాల కు వచ్చే ఆదాయం ను ఆయా మతాల ప్రచారానికి మాత్రమే వాడు కోవాలి. అంతేగానీ, కేవలం హిందూ ఆలయాలను నియంత్రణలో ఉంచుకుని, ఇతర మతాలను ఆ డబ్బులతో పోషించుకోరాదు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండరాదు. అవసరమనుకుంటే ప్రభుత్వం పన్ను రూపంలో ఆదాయం పొందాలి. అన్ని విషయాల్లోనూ అన్ని మతాలనూ (మందిరాల కు వినియోగించే విద్యుత్ మొదలుకొని యాత్రలకు సబ్సిడీ లో వరకు) ఒకేలా చూడాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టం చేయాలి. యాత్రలకు ఇచ్చే సబ్సిడీ ఆయా మతాల నుండి వసూలు చేసిన పన్ను నుండే ఖర్చు చేయాలి. ఉదాహరణకు: పన్ను రూపకంగా, హిందూ ఆలయాల నుండి రు. పది కోట్లు వసూలు అయితే ఆ పది కోట్లు హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే, ముస్లిం, క్రైస్తవులకు కూడా ఆయా మస్జిద్ లేదా చర్చిల నుండి వసూలు చేసిందే ఖర్చు చేయాలి. ప్రభుత్వం ఏదైనా సరే, ఇవే నిబంధనలు పాటించాలి. ఇదే సరైన సెక్యులరిజం. నాతో ఏకీభవించేవారు లైక్ చేయండి.
🙏ధర్మానికి ఘ్లాని కలిగినప్పుడు ఇట్లాంటి పెద్ద వాళ్ళు మాట్లాడకపోవడమే మన ధర్మానికి హాని కలిగింది చరిత్రలో
గత చరిత్రను పరికించి కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రస్తావించకపోవడం
ఎవరి కోసం ..??
ఎందుకోసం..??
ఖచ్చితంగా హిందూ సమాజంలో మార్పు తీసుకురావాల్సిన సమయం.... తీసుకు రావాలంటే ముందు మనం మారాలి.
తప్పు జరిగినపుడు మౌనం పాటించడము కూడా పాపమే. ఇది కౌరవసభలోని పెద్దలను జ్ఞప్తికి తెస్తుంది.😢
😢😢 Exactly !!
అసలా ఘోరం మన ధర్మ దేవతని పైశాచికంగా అవమానించడాన్ని , వీరులు ధర్మపరులు మాట్లాడకుండా ఉండటాన్ని సూచిస్తుందేమో .
ప్రస్తుత సనాతనధర్మంపై దాడి నలువైపులనుండి, అవహేళన చేయబడుతూ జ్ఞానులు తలలు దించుకునేటల్లే ఉంది.
తప్పు ఏమి జరిగింది
ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అమ్మా... నిజాన్ని నేను నిర్మొహమాటంగా మొఖం మీదే చెప్తాను ... అనే గరికపాటి వారు బహుశా మొహమాటపడి ఉంటారు.
బహుశా.
హిందువులారా....ఇక మనం..తిరగ బడాలి....జై భారత్..🙏🙏
మేము కూడా ఈ పండితులు కోసం అనుకుంటున్నాము.. వీళ్లకి కావాల్సింది పవర్ మరియు రాజకీయ నాయకులు అనుగ్రహం 😂😂😂. వెంకటేశ్వర స్వామి అందరినీ బయట పెడుతున్నారు..😂
వీళ్లు ఎందుకు దాక్కుంటున్నారో ? మిస్టరీ!
హిందూ మఠాధిపతిలు భారతదేశంలో కుల సంఘాలు మాత్రమే.. ముఠాలు.ఏదొ ఒక రాజకీయ నాయకుల గులామ్ లు.హిందుపరంగా మాట్లాడడం మా నభయం ప్రాణ భయం.. రాజకీయ పార్టీలు కు ఓటు బ్యాంకు భయం. భయంభయయ్.
ఎంత ఉపదేశాలు చెప్పినా వీళ్ళుకూడా మామూలు మనుషులేకదా. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కావాలికదా. ఇప్పుడు విమర్శిస్తే మళ్ళా ఆ రాజకీయ నాయకూడే పదవికివస్తే?
అవును నిజమే
మీరు చెపింది అక్షర సత్యం. ఈ ప్రవచన కర్తలందరూ, సెక్యూలర్ ప్రవచన కర్తలు. ధర్మం గురించి చెప్పతటమే గాని, అధర్మానికి నష్టం జరిగితే నోరు పెగలదు.మన ఖర్మ. అంతే.
ప్రతి హిందూవు స్పందించాలి సార్ .👍👍👍
హీందూవూలందరూ పవన్ గర్కి, వెనంటే ఉందం,ఇంకనైన,హీందూవులు,సొమరి తనం వదలలీ,మన దర్మంను , కపడుకొవలి, ఎమైన తప్పుగా రాస్తే,im sorry, "జై శ్రీరామ్ జైజై భరత్🚩🇮🇳"
Arey pulka pk gadu pedda loafer gadu eroju unattu repu undadu
😊😊😊😊😊😊😊😊😊😊😊
మనం వ్యాఖ్యలు రూపంలోనే కాకుండా వీధుల్లో కి వచ్చి బాహాటంగా ప్రకటించాలి.
నేను చేశాను మరి మీరు.
Jai Pavan, jai sriram
Pawan Kalyan gaarini follow avudam
Kaapaadukundm
ఈ ప్రవచనాలు చెప్పే గరికపాటి ఏమీ మాట్లాడటం లేదు ఎందుకు.....
వాడో waste fellow,
Commercial
Garikapaati lopala secularist unnaadu.
Anni baadhal ipoyaaka melligaa samasyalu sthabdhatha loki vellipoyaaka vachchi pravachanaalu cheppukuntaaru.
ఇందులో రాజకీయం ఉందని వాళ్ళు గ్రహించారు కనుక
ఇలాంటి సమయాల్లో మన గురువుల్ని సందేశం ఇవ్వాలని జరిగిన అన్యాయం మీద మాట్లాడాలని జాకీలు పెట్టి లేపాల్సి వస్తుంది మన ఖర్మ ఏంటో 🙏జై శ్రీరామ 🚩
@@rajureddy9951 జాకీలు పెట్టి లేపినా లేవరు
ప్రధానంగా మఠాధిపతులు స్పందించాలి. వాళ్ళ పనే ధర్మాన్ని రక్షించడం.
నీతులు చెప్పేవాడు చేతలకి పనికిరాడు అనే సామెత ఉంది. ప్రవర్చనకారులను చూస్తే అదే అనిపిస్తుంది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండి జంతువుల కొవ్వు వాడారు అని ఎలా మాట్లాడుతాడు అప్పుడు శ్రీ వారి భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా విచారణకు CBI enquiry కాకుండా సిట్ ఎంక్వైరీ కి అనుమతి ఇవ్వడం ఏమిటి అంటే తప్పు TTP దా ప్రభుత్వ పాలకులు దా దేశ ప్రజలకు ఏం తెలియజేయడానికి ప్రశ్నించడం కూడా లేదు ఎందుకని భారత వర్ష deep street లో భాగంగా దేశంలోని హిందువుల నమ్మకం పైన అభియోగాలు ఎలా వేస్తావ్ CM అని ఒక్క మాట అంటే బాగుంటుందేమో ఆలోచించు ఒకరేమో సనాతన ధర్మం అంటాడు ఇప్పుడు పరిస్థితి మార్చే అవకాశం అధికారంలోకి ఉన్న వాళ్ళకు లేదా అవి లేవు ఇది ఇలా ఉంది అంటుంటే సనాతనం, హిందువులు సరిపోతుందా 🤔 ప్లీజ్ కామెంట్ చెయ్యి భారత వర్ష
ఎదవ ,నువ్వు చేసిన సాయం ఏంటిరా వాళ్ళకి.
నక్కలా చెప్పేవి అన్నీ విని నేర్చుకుంటూ తిరిగి వాళ్ళకే అపకారం చేసే బుద్ధి
Well said sir Andaru responsibility teesukovali Govinda👏👏👏
Correct ga cheparu jai Sri ram 🙏
మేము కూడా ఇదే ఆలోచన ఎప్పటి నుంచో కలిగి ఉన్నాము పెద్దలు స్పందించాలి......మీరు చెపింది అక్షర సత్యం. ఈ ప్రవచన కర్తలందరూ, సెక్యూలర్ ప్రవచన కర్తలు. ధర్మం గురించి చెప్పతటమే గాని, అధర్మానికి నష్టం జరిగితే నోరు పెగలదు.మన ఖర్మ. అంతే.
నండూరి సాయి బాబా గుడారములో ఉన్నాడు
పవన్కళ్యాణ్ మాట్లడినట్టుగా బీజేపీ ఎందుకు స్పందించడం లేదుఅదికూడ మీరు చెప్పండి, వైసిపి కి బీజేపీకి ఉన్న సంబధం దీనికి కారణం
కరెక్ట్
👌👌👌
Views kosam topic anthe
BJP 🤣😊
మన దవర్భాగ్యం ఏంటంటే..... ప్రతివాడు ప్రవచనాలు చెబుతారు.... సోది చెబుతువుంటారు.. అన్యమతస్తులు వచ్చి మన హిందూ మత సంప్రదాయాన్ని చాడగొట్టి ఇతర మతాలకు కన్వెర్ట్ చేస్తున్నారు.... మన హిందూ మతపెద్దలు సుకుత్తలు చెబుతూ సంబరపడతారు
ఏమీ తీర్పు రాకముందే పెద్ద వారు బయటపడరు దొొంగ ఎవరో అణదరకూతెలుసులే
Correct ga adigaru.... 👌🏻 Villu kevalam pravachanalu ku maatrame parimitham kadu !!! Thappu chesthe danipai kuda matladali, khandinchali...
"హిందువులు భౌగోళిక, భాషాపరమైన సరిహద్దులను దాటి ఏకం కావాలి. ఐక్యత మన సామూహిక స్వరాన్ని బలపరుస్తుంది, మన పవిత్ర సంప్రదాయాలను కాపాడుతుంది మరియు స్వంత భావాన్ని పెంపొందిస్తుంది. కలిసి నిలబడటం ద్వారా, మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవచ్చు, ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహించవచ్చు మరియు ఉమ్మడిగా ప్రసంగించవచ్చు. సవాళ్లను పక్కనపెట్టి, మన గ్రంధాల యొక్క కాలాతీత జ్ఞానం మరియు మన గౌరవనీయులైన ఋషుల బోధలచే స్ఫూర్తిని పొంది, మనకు, మన సమాజాలకు మరియు ప్రపంచానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించగలము.
Mana kulam emipovaali?
ఇలాంటి వారికీ పద్మశ్రీ దండగ. Ennoka ఆయన అయితే టీటీడీ ఛైర్మెన్ చెయ్యాలాట. దేవుడు కాపాడినాడు
మన Judges పూర్తిగా అమ్ముడు పోయారు - ఈ దేశ న్యాయ వ్యవస్థ నాశనమయింది
Avunu meri jab teri Nijam varum matladali Anandi wala Pani Chali 🇮🇳🚩👍🕉️🙏 vandhamatharam Jai bharat jai hind
Yes you are correct sir
మీరు చెప్పింది 100% correct
జై శ్రీరామ్ 🙏🙏🙏
మీరు చెప్పేది నిజం.బహుశా వారు ఎవరికో భయపడుతున్నట్టుగా ఉంది
లడ్డూలో కలిసిన పదార్థాలు పేరులు చెపుతుంటే. నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది చాలా బాధ కలిగింది. రెండు రోజుల వరకు టీవీ కూడా పెట్టలేదు ఎవరు వీడియోలు చూడ. మెల్లిగా బాధను దిగమింగుకుని ఇష్యూ ని ఫాలో అవుతున్నాను. ఇంకా వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు
Me too
జై శ్రీరామ్ 🚩🚩🚩
శ్రీ ఆది శంకరాచార్యులు , రామానుజాచార్యులు మొదలైన వారు హైందవ ధర్మాన్ని రక్షించుకోవడానికి మఠాలను , పీఠాలను కొన్ని వేల సంవత్సరాల క్రితమే అఖండ భారతదేశంలో నలుమూలల స్థాపించారు . కాని నేడు ఉన్న మఠాధిపతులు , పీఠాధిపతులు , ఆధ్యాత్మిక ప్రవచన కారులు , ఆచార్యులు మొదలైన వారు హైందవుల చేత పాదపూజలు చేయించుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారు...
జై శ్రీ రామ్
హిందువుల రక్షణకి ప్రత్యేకంగా ప్రైవేటుగా ఒక మిలట్రీ వుండాలి
rss
అవును. ఉండాలి
తప్పకుండా మఠాధిపతులు పీఠాధిపతులు మన వీరందరూ కూడా నోరు మూసుకొని కూర్చోకుండా కచ్చితంగా దీని గురించి మాట్లాడాలి అలాగే జాతీయవాదాన్ని కూడా వీళ్లు ప్రోత్సహించే విధంగా మాట్లాడాలి కేవలం ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు బాధ తరాల కోసం మన సంస్కృతిని కాపాడడానికి ప్రతి పీఠాధిపతులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని
అన్ని పీఠాలకు సంబంధించిన వారు ఆధ్యాత్మిక ప్రవచన కర్తలు హిందూ మతం ఆధారంగా తమ జీవనాన్ని కొనసాగించేవారు అన్ని దేవాలయాల ధర్మాధికారి లు అందరూ స్పందించ వలసిందే
🕉జైశ్రీరామ్🙏
ధర్మరక్షణ కొరకు అందరూ అన్ని వైపుల నుంచి సహకరించాలి స్పందించాలి.
చాలా మంచి విషయం ప్రజల్లోకి తీసుకొచ్చారు. ధన్యవాదాలు.
మాకు కోడా ఇదే ఆలోచన వచ్చింది. ప్రవచన కర్తలు ఎందుకు ముందుకు రావటం లేదు. అప్పట్లో గరికపాటి గారు, పరిపూర్ణ ఆనంద స్వామి వీరు ఎదైనా వివాదం వస్తే మాట్లాడే వారు. కానీ ఎందుకు ఇప్పుడు వీరు మాటలాడటం లేదు అర్థం కావటం లేదు.
Correct mitrama🙏
Shubha sayankalam 🕕 DSP Garu 🙏🙏🙏🙏🙏
Correct
❤జై శ్రీరామ్ ❤
jai shree ram
చాగంటి గారు చంద్రబాబు నోరు రోజుల పరిపాలన గురించి చాలా చక్కగా చెప్పాడు మీకు కనబడలేదా నీ ఇంటికొచ్చి చెప్తేనే నీకు కనబడుతుందా
చాలా గట్టిగా చెప్పారు. నిజమే ఈ ప్రవచనకారులు ఏమి అయ్యారు.. నోరు ముగపోయిందా... హిందూ ధర్మాన్ని బోధించే వీళ్ళు మాట్లాడక పోవడం ,బాధ కలిగిస్తోంది.....
*ధర్మో రక్షతి రక్షితః 🚩🙏*
హిందూ సనాతన ధర్మం ఇంత ఆందోళనలో ఉంటే రోజూ ఉపన్యాసాలు దంచే గొప్ప ప్రవక్తలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరికంటే ముందు ఉండవలసిన వారు గళా లు సరిచేసుకొంటున్నారా 😢😢😢😢😢
Super sir
Well said. Rightly pointed out.Awaiting for the response.
Those who are respecting sanatana Dharma should speak out
I also thought that same
మీరు ఉన్నారు కదా వారి అందరి కంటే గొప్పగా మాట్లాడే అవకాశం ఇచ్చారు దేవుడు
వాళ్ళెందుకు మాట్లాడుతారు స్వామీ మనకు డబ్బులే ముఖ్యం మేము మాట్లాడం ..... మీరు చేసే కృషి కి ధన్యవాదములు భరత వర్ష గారు... జై శ్రీమన్నారాయణ
ఎన్టీఆర్ ఫోటో లో ఫోజ్ గురించి,cbn వయసు కష్టల గురించి మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడు తారు.
నోరు ఉంది కదా అని మాట్లాడకు... చాగంటి కోటేశ్వరరావు గారు ఎక్కడ ఒక రూపాయి కూడా తీసుకోలేదు... అదుపులో పెట్టుకో...
కొన్ని చోట్ల ప్రవచనం చెప్పటానికి ఆయన తన సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని వెళ్లి ప్రవచనం చేసి వచ్చారు
@@adivijay478avunu... konthamandi asalu emi teliyakunda edi padite adi matladutaru, vallu pedda ghanakaryam chesinattu
noru undi matladam antay. Poorva paralu vaallaku enduku.
@@adivijay478💯💯💯💯💯💯💯
Corect ga adigaru
100%=100% మాట్లాడాలి
Meeru🌹చెప్పింది ముమ్మాటికీ నిజం. హిందువుకకి జరుగున అంయ్యాయాలాన్నిటికీ కారణం ఈ దో కాల్డ్ లీడర్స్. వీళ్ళని నమ్మి హిందువులు మోసపోయారు.
గరికపాటి వారు ఎప్పుడూ విరసల్లో ముందు ఉంటారు కదా. అమ్మాయిల వేశాభాశాల ని ఎంతో ఆవేదనయతో వెక్కిరిస్తారు. తిరుపతి లడ్డు గురించి ఆవేదన లేదే మరి.
లడ్డు
ఎందుకంటే, ఈ విషయాన్ని బయటపెట్టిన వ్యక్తి (ముఖ్యమంత్రి) కూడ ఒక రాజకీయ నాయకుడే. ఆయన చెప్పినది తప్పయితే అపుడు వీళ్ళ వీపుమీద కూడ వాతలొస్తాయి. అపుడు వాతలు తేలని వీపులు హిందువులకు కరువౌతాయి. అది సనాతన వ్యతిరేకులకు పండగ అవుతుంది. అందుకని వారు తొందరపడరు. ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మనది. వాళ్ళది మార్గనిర్దేశన బాధ్యత. పూర్తినిజాలు వచ్చినపుడు వాళ్ళు (గరికపాటి లాంటివారు) కచ్చితంగా మాట్లాడుతారు. ఇక పీఠాధిపతులకు ఆవేశాలు ఉండవు. ఉంటే వారు అన్య మతస్థుల ఆచార్యుల మాదిరే కదా!
నమస్కారమండి వాళ్లు ఇవన్నీ మాట్లాడరు .కావాల్సింది ప్రవచనాలు చెప్పడం దానికి సంబంధించి తీసుకోవడం గౌరవం పొందడం పోవడము. తరువాతి తరం ఏమవుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. ఆలోచించినా కూడా బయటికి చెప్పరు. హిందూ సమాజాన్ని ఎట్ల నాశనం చేస్తున్నారనే విషయము వాళ్లకు అవసరం లేదు. తెలిసినా కూడా మాట్లాడరు.వీళ్ళ తరువాత తరం ఏమైనా కూడా వీళ్లకు అక్కరలేదు ఇప్పటికీ ఇది జరిగిపోతే చాలు అంతే .
ప్రవచన కారులు,బాబాలు మాట్లాడారు.ఎందుకంటే వీళ్ళు చేసేది వ్యాపారం.వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడారు.ప్రతి హిందువు తిరగబడాలి.
Helo🙏భరత్ వర్ష,
వారు డబ్బులు ఇస్తే ఇంటికి వచ్చి సోది చెప్పే వారు, ఉత్తిగా చెప్పారు.
Kasta aluchinchu matladandhi please
💯 % correct sir 🎉
Jai Sri ram🙏🏻🙏🏻, గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా పవన్ కళ్యాణ్ కు నా యొక్క ధన్యవాదాలు
ప్రకాష్ రాజు గాని వంద గజాల లోతుకు తోడి బొంద పెట్టాలి వారిని సినిమాలకు తీసుకోవద్దు ఎవరైనా
బీజేపీ కూడా సైలెంట్ గా ఉంది😂. ఇక్కడి నాయకులు కూడా ఒక,🥄 చెంచాడు నెయ్యి తాగేసి లేక నాకేసి ఉంటారు😂😂😂😂
ప్రవచనకారులు పెద్ద వాళ్ళు కూడ ఇలాంటి విషయాలు గురించి స్పందించి , మన సనాతన ధర్మనికి ఒక మంచి చట్టం తీసుకు రావాలి.
జై శ్రీరామ్ 🙏🙏
చాగంటి వారు TTD లో జగన్ టైంలో పదవి ని ఆఫర్ చేస్తే తిరస్కరించిన విషయం తెలిసిందే కదా. కోందరు భయస్థులు ఉంటారు
చాగంటి వారు, గరికిపాటి వారు, సామవేదం వారు, నండూరి శ్రీనివాస్ గారు, చినజీయర్ స్వామిజి, పరిపూర్ణానంద స్వామిజి, ఇంకా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ స్పందించాలి. ధర్మరక్షణకోసం గొంతెత్తి ప్రశ్నించాలి. జై శ్రీరాం జై సనాతన దర్మం జై భారత్ 🚩🙏🚩🔱
They support who are on power
మనమంతా పవన్ కి అండగా ఉందాము 🙏 సనాతన ధర్మం కాపాడుకొందాం. వివేకానంద డిని చూసాను పవన్ లో
అన్న మాట్లాడతారు దాని గురించి అయ్యి ప్రత్యేక వేదిక ఏర్పటు చేస్కోకపోయిన ఏదొక వేదిక గా చలోక్తులు తప్పక విసురుతారు. అయిన వీరిద్దరు యువత ని ఉత్తేజింపటం లో నిష్ణాతులు తప్పక మాట్లాడతారు.
Yes true...
Jai Pawan Kalyan
తిరుపతి లొ ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న అందరికీ మంచి నెయ్యి సప్లయ్ ఐనది లడ్డులు ప్రసాదాలు తినేది భక్తులు కనుకనె తిరుపతి లొ ఉన్న బ్రాహ్మణు లెవరు .
ఇంతవరకు నెయ్యి మంచిది కాదు అని చెప్పలేదు 22-9-2024.ఆదివారం.అనంతపురం లో హిందువులు మరియు అర్చకులు సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా
బంగారయ్య శర్మగారు పాల్గొన్నారు
ఇలాంటి చోట సామూహిక బోజనము ఉండాలి.కాని బ్రాహ్మణులకు సపరేటు ఇతరులకు వేరు వేరుగా భోజనం ఇది మనకర్మ
Anduke brahmanulaku charithra heenulugaa peru undi. Mana hinduvulalo athyantha asahyakaramina jaathi ante brahmins de. Veella valla 70% unna kulaalu sagam Christianity ni enchukoni , ippudu mana desha manugadanu prashninchukune stage lo unnaamu.
@@sarayugenny8125 మాటలు జాగ్రత్తగా రానివ్వండి, భోజన నియమాలు పాటించడం వలన ధర్మానికి లోటు రాదు.
భోజనం విషయంలో ఎవరి నియమం వారిది. దయచేసి ఇలాంటి మాటలు వద్దు
@@venkatabharghavp6838 paina message arthamindaa??
They r living in base of hindu. They r not confronting to injustice happened.
Banthi bhojanaalu pettinappudu separation enduku
Ur Right👍👍👍 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ధన్యవాదాలు @bharatavarsha మీ పని తీరు బాగుంది. ఇది కొనసాగించండి.
నేను అదే alochana 5 days నుండి ఛగంటి వారు అందుకు మాట ladaru
చక్కగా వివరించారు,
సమస్త హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్
Jai shree krishna
Jai hind
Mana Deputy CM Pawan kalyan garu great ee chaganti garu, garikapati garikanna. Laddu kalthi gurinchi Chala adbhutamga matladaru.
మన హిందువులలో సమైకత తక్కువ. మరీ ముఖ్యముగా, థర్మ రక్షకులు అయిన ప్రవచనకర్తలు, విజ్ఞులు, పీఠాథిపతుల మౌనం ఈ సమయమున అత్యంత విచారకరము. ఈ విషయములో స్పందించిన కొంతమందికి మరియూ మీలాంటి వారికి నా యొక్క నమస్కారములు.
మనందరం చాగంటిగారి ప్రవచనాలూ, గరికపాటిగారి ఉపదేశాలూ వినంన్నాము కదా! ఆ విన్నవి ఎంతవరకు మనకు అర్థం అయినాయి, ఏమి చేయనున్నాము అని గమనిస్తుంటారు. బహుశా అందుకే మౌనం వహించారేమో?🙏
Correct sir meru chepthundi thanks 👌
సనాతన ధర్మ సంరక్షణ ప్రతీ హిందూ సగటు ధర్మం 🕉️🚩
Maa sandesam kuda adhe
ఈ విషయాలు గురించి మాట్లాడితే వాళ్లకు డబ్బులు రావు కథ
శృంగేరి ఉప పీఠము తుని తపోవనం స్వామి వారు స్పందించారు
వడ్డించిన ఇస్తరి ఎగిరెగిరి పడదు ...ఏమి లేని ఆకు ఎగురుతా ఉంటది .......
వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు అసలైన ధైర్యమైన హిందూ గురువు గారు, అతనిని టీటీడీ ఈఓ గా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం
Pawan Kalyan garu 🙏ఎంత బాగా చెప్పరు సనాతన ధర్మం గురించి.ధర్మ బోధకులకు కూడా బాధ్యత ఉంది.
పవన్ అన్న సనాతన సైనికుడు 💪
పవన్ కళ్యాణ్ తెరమీదనే కాకుండా తెర బయట కూడా నాయకుడిననిపించాడు. అతనిని చూసైనా మన తెరమీద కనిపించే డమ్మీ నాయకులు యికనైనా కళ్ళు తెరిచి స్పందించాలని మనవి.
Please tell them how to react. Personally so that they realise and it takes steps.
This video is a supervisor.. good luck sir all the best vande Mataram, Jay Hind.