Nepal Bus Accident: నదిలో పడిన భారత పర్యటకుల బస్సు, 27 మంది మృతి | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
- మహారాష్ట్ర నుంచి 41 మంది భారత పర్యటకులతో కఠ్మండూ వెళ్తున్న ఒక బస్సు నేపాల్ తనాహు జిల్లాలోని అంబుఖైరేని సమీపంలో మార్స్యాంగ్డీ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 27 మంది చనిపోయారు.
#Nepal #Tourism #IndianTourist #Khatmandu #Travel
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...