గాంధీ, గాడ్సే ఇద్దరి లక్ష్యం 'రామరాజ్యం' || Thulasi Chandu || Why Godse killed Gandhi in Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- #gandhi #godse #rammandir
📌 ఇది జర్నలిజం విలువలతో నడిచే ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల మద్దతే ఈ ఛానెల్ నడవడానికి ఇంధనం. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరండి, మంచి వీడియోలు మీ ముందుకు తేవడానికి నాకు సహకరించండి. 👇
/ @thulasichandu
JOIN బటన్ ద్వారా సపోర్ట్ చెయ్యలేకపోతే 9502087015 నెంబరుకు Gpay/PhonePay/PayTM ద్వారా డైరెక్ట్ సపోర్ట్ చెయ్యవచ్చు.
నేను క్రియేట్ చేసిన క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
గాంధీ, గాడ్సే ఇద్దరి లక్ష్యం 'రామరాజ్యం' || Thulasi Chandu || why godse killed Gandhi in Telugu
#thulasichandu #gandiji #narendramodi
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
🚶 Follow Me 🚶
TH-cam: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
మీకు ఎలాంటి రామరాజ్యం కావాలి? గాంధీ or గాడ్సే?
నేను క్రియేట్ చేసిన క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
గాంధీ రాజ్యం కావలి
నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.
"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.
మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.
స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.
బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.
దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.
ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.
కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.
ఆస్పత్రులు లేవు.
విద్యాసంస్థలు లేవు.
ఎరువులు లేవు.
జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్లు లేవు,
సాగుకు నీటి సరఫరా లేదు.
దేశంలో ఉద్యోగాలు లేవు.
"కేవలం"
ఆకలి మాత్రమే ఉంది.
శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...
దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.
కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.
ఖాళీ ఖజానా ఉంది.
ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.
60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?
👍నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరల, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు
✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.
✌️వేలాది యుద్ధ విమానాలు.
✌️వేలాది ట్యాంకర్లు
✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.
✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.
✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.
✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.
👍 కొత్త రైల్వే ప్రాజెక్టులు,
👍స్టేడియాలు,
👍సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,
👍టెలివిజన్
👍 ప్రజలందరికీ టెలిఫోన్.
దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...
👍 విశ్వవిద్యాలయాలు,
👍ఎయిమ్స్,
👍ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.
👍అణ్వాయుధాలు,
👍సబ్ మెరైన్స్,
👍న్యూక్లియర్ స్టేషన్లు,
👍ఇస్రో,
👍నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...
👍భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం
బట్టలు మిల్స్ జాతీయం...
కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు
సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..
మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.
👉ఇవే కాకుండా,
👉జిఎస్ఎల్వి,
👉మంగళయన్,
👉మోనోరైల్,
👉మెట్రో రైలు,
👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,
👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....
ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.
దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.
మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...
మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?
ఎన్ని ఐఐటి లు కట్టారు?
ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?
ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?
ఎన్ని డామ్ లు కట్టారు?
ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?
పేర్లు మార్చడం.
విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..
మరియు
కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.
ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.
గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.
ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.
రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.
ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...
రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.
ధరలు విపరీతం గా పెంచారు..
డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.,.. M
OU lo MA history chadivina student ga chepthunna gandhi deshaniki chesina seva maravalenidi
గాంధీ రాజ్యం కావాలి
Gandhi
నా భారత దేశ యువతను చూస్తుంటే చాల గర్వంగా
ఉంది..
• దేశం లో నిరుద్యోగం గురించి మాట్లాడాల్సిన యువత
మతం గురించి మాట్లాడుకుంటున్నందుకు..
•దేశం లో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోతుంటే.. ఎందుకు
ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాల్సిన యువత 3
గంటల సినిమా గురించి చర్చ చేస్తున్నందుకు..
•అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు
తగ్గినప్పుడు.. మన దేశం లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు
ఎందుకు తగ్గవు అని నిలదీయాల్సిన యువత హిందూ,
ముస్లిం గొడవల గురించి మాట్లాడుతున్నందుకు..
•మేము అధికారం లోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల
ఉద్యోగాలు ఇష్టం అని అధికారం లోకి వచ్చి ఆ హామీని
ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించాల్సిన యువత
ప్రశ్నించకుండా.. హిజాబ్ గురించి మాత్రమే
ప్రశ్నిస్తున్నందుకు..
•నేను అధికారం లోకి వస్తే నల్లధనం తీసుకు వచ్చి పేదల
బ్రతుకులు మార్చేస్తా అని ప్రగల్బాలు పలికి అధికారాన్ని
సాధించిన వ్యక్తిని నిలదీయనందుకు...
•దేశం లో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల
ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ప్రశ్నించలేని చేవ
చచ్చిన మనుషులుగా మారినందుకు...
•స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్ ఎందుకు నిర్మించట్లేదు
అని ఆలోచించాల్సిన యువత గుడి నిర్మాణాల గురించి
మాట్లాడుతున్నందుకు..
•ప్రభుత్వరంగ సంస్థలు నిర్మించాల్సింది పోయి వాటిని
కారు చౌకగా.. తన కార్పొరేట్ మిత్రులకు అమ్ముతుంటే..
ఎదురు తిరిగి గొంతు ఎత్తాల్సిన యువత గొంతు
మూగబొయినందుకు..
•కరోనా మరణాలు... వలస కార్మికుల ఆకలి చావులు..
నిరుద్యోగుల ఆత్మహత్యలు.. హాయిగా మర్చిపోయిన
యువత మళ్ళీ.. మళ్ళీ.. మా ఓటు మీకే అంటూ
బానిసలుగా మారినందుకు..
నిజంగా గర్వంగా ఉంది భారతీయుడా.. నిజంగా
గర్వంగా ఉంది...
Jai Modi my vote modi RSS 🚩 Jai shree ram
19th century lo ney deshannii british ki ammesharuu anduloo gandhii thatha and poolu kaa chacha nehru chicha ikaa chethulu kalinaakaa akulu pattukonii yemi labam 🇮🇳🤔
ఈ మాటల వెనుక వున్న ఆర్తి/బాధ ఏనాటికైనా తెలిసేనా?
Parasite people edavatam mamule
Avakasam untey meetho matladalani undi
రామాయణం రాముడు రామసేతు వంతెన అన్ని కల్పితం అని సుప్రీం కోర్టుకు అఫాడవిట్ ఇచ్చి
అయోధ్య రామ మందిరం కూల్చిన బాబర్ సమాది ఆప్ఘనిస్తాన్ వెళ్లి దర్శించిన ఖాన్ పార్టీ నేతలు
యెంత చెప్పినా తనివి తీరదు
ఈ దరిడ్రులను పొగిడి దేశభక్తులను విమర్శించే నీచ నికృష్ట దరిద్ర ముదనష్టపు వెదవలు దేశానికి ప్రమాదం
సుభాష్ చంద్రబోస్ ను యుద్ద ఖైదీగా పట్టిస్తం అన్న జంట ఆధిపత్యం కోసం సంతృప్తి పరచడం కోసం ఆనాటి నుండి ఈనాటి వరకు సాగుతూ వచ్చింది
నేటి యువతరం అన్ని తెలుసుకున్నాము
Erripuka
గాంధీ గారు నెహ్రూ కంటే పటేల్ గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ గాంధీ, నెహ్రూ నే ప్రధాన మంత్రి చెయ్యాలని పట్టు బడ్డాడు... కారణం ఏమైయి ఉంటది
Whatsapp forwarded message, do you even know when was the first election held in india?
After Patel's death
Le erripuka elections jarigindi Patel chanipoyina taruvata.. elections lo ela poti chesadra pichchi puvva
@@hyderabadibawarchi6343 It happened in INC Indian national congress voting sir
Patel ni chesinti emayyedi cheppandi. Prathi okkariki ido pedda prashna .
@@Sreeramanilకాశ్మీర్ genocide జరగకుండా ఉండేది. మన భాగ్యనగరంలో రాజాకర్ల హింసకు గురి అయ్యేవరము కాము
సెక్యులర్ భారతదేశం
కేవలం మైనారిటీ మతస్తుల కోసమేనా???
మెజారిటీ మతస్తులు ఏం పాపం చేసినారు???
సవతి తల్లి ప్రేమ ఎందుకు???
ఒక తండ్రికి ఇద్దరు కొడుకులుఉన్నారు అని అనుకుంటే
పిల్లలు తమ బాల్యంలో
చిన్న కుమారుడు తప్పు చేసిన కూడా అతనినే సమర్ధించే తండ్రి
కుమారులు పెద్ద వారు అయినా కూడా చిన్న వాడినే సమర్ధిస్తూ పోతే ఎలా వుంటుంది ???
ప్రజాస్వామ్యంలోమెజారిటీ ప్రజల నిర్ణయం
అనగా 51% ప్రజల తీర్పే మొత్తం 100% ప్రజలకు వర్తిస్తుంది.
హిందువులు 80% వున్నా
మైనారిటి మతస్తుల మాటే చెల్లు బాటు అవుతున్నది
మెజారిటీ హిందువులు 100% సెక్యులర్ బావాలు కలవారే!!!
కాని గత 66 సంవత్సర ములు గా మైనారిటి మతస్తుల కొరకే చట్టాలు వుంటూ వస్తున్నాయి
అందుకే సెక్యులర్ హిందువులు
హిందూత్వవైపు అడుగులు వేస్తున్నారు.
ఎవరు ఎన్ని చెప్పినా సగటు హిందువు వల్లప్పుడూ గాందీజీ మత సామరస్యానికి మద్దతు ఇస్తారు.
Well said
❤
జై శ్రీరామ్ జయహో భారత్ బలమైన నాయకుడు బలమయిన నాయకత్వం బలమయిన దేశం కావాలి మాకు అవసరం కాపాడుకోవాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి
కులాల కుంపట్లు వద్దు వద్దు
ఉచిత పతాకాలు ముందర మోకరిల్లి మోసపోవద్దు
జాతీయ వాదం ముద్దు
కుహానా లౌకికవాదులు కుహానా అభ్యుదయ వాదులు క్యాండిల్ బ్యాచ్ గాళ్ళు అవార్డ్ వాపస్ బ్యాచ్ గాళ్ళు పేర్లు డ్రెస్ చూసి స్పందించే దరిద్రులు విశ్వాస హీనులు పాకిస్తాన్ స్లొగన్స్ చెప్పే వారికి వత్తాసు పలికే వారు సమాజానికి ప్రమాదం
Yes correct chepparu
Majority ni em gudda dengutunnara??
Ante minorities ki em hakkulu undakudada?? Ee desham em niyamma ki ichchina jaagira??
Being secular is not only duty of Hindus it belongs to every SC ST Christian Muslim minority everyone ... But only Hindus are moving in secular way ...
Yes brother 🙌
Hindus matladina Kani oka valla religions ki against ga matladinatu chesaru villu 🤦♂️🤦♂️
what about USA? Not a secular country? why are our NRIs there? One more huge temple is being constructed there. Want to be like Pakistan? Pakistan didn't go anywhere in last 70 years.
1) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు
2) ఒక రాజకీయ పార్టీ వల్ల హిందూస్ కి అన్యాయం జరిగితే మత పిచ్చా అని అంటారు
3)మన ధర్మం నీ గొప్ప గ చెప్తా మత పిచ్చి అంటారు
4) మన సంస్కృతి మనం పాటిద్దాం అంత మత పిచ్చి అంటారు
5) మనం దేవాలయాలు కాపాడుకుందాం అంత మత పిచ్చా అంటారు
6) అందరికీ ఒక చట్టాలు వుండాలి అంటే
Minority మత హక్కులు లని ఎందుకు నిర్ములిస్తారు..అని అంటారు
7) మైనారిటీకి ఎందుకు ప్రత్యేక చట్టాలు వున్నాయి అవి ప్రశ్నిస్తే మత పిచ్చా అని అంటారు
8) minorities temples కి డబ్బులు, పుజరులుకి డబ్బులు ఇస్తా దానిని ప్రశ్నిస్తా మత పిచ్చి అంటారు.
9) దేవాలయాలు శాఖ లో ఎందుకు ఇతర మతస్తులు వున్నారు అని అడిగితే మత రాజకీయాలు అంటారు
ఇదేనా secularism ❤
ఖాన్ గ్రేస్ వాది అక్కకి జై ✊
ఖాన్ గ్రేస్ అంటున్నావంటే ఖాన్ లు ఈ దేశం వాళ్లు కారా
అగ్రకులాల బ్రాహ్మణిజానికి తట్టుకోలేక ముస్లింలుగా మారారు
మత రాజ్యాలు బాగుపడ్డట్టు చరిత్రలోనూ వర్తమానంలోనూ లేనేలేదు. భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం యొక్క లక్ష్యాలను, దేశం యొక్క భవిష్యత్తును నిర్ధేశిస్తుంది. ప్రజలందరూ సొంతంగా ఆలోచించే పరిణతి వచ్చాక కనీసం ఒక్క సారైనా రాజ్యాంగ పీఠికను చదివి అర్థం చేసుకుంటే చాలు అన్ని భ్రమలూ తొలగిపోతాయి, భారత రాజ్యాంగ ఔన్నత్యం తెలుస్తుంది.
@@Devaraj143z చదివిన bro, Ancient, Medieval, Modern Indian History, World History మొత్తం చదివిన, కాబట్టే చెపుతున్నా. మీకు ఏం తెలుసో చెప్పండి.
@@Devaraj143z అప్పుడు మన దేశమే లేదండి, చిన్న పెద్ద రాజ్యాలతో నిండి ఉన్నది.
Mana constitution kulala constitution
@@ssssllll943 కులాల ప్రస్తావన ఎక్కడుంది Constitution లో?
@@rajkumar6182 all are equal.
ani reservation konni kulaki iccharu.
4:45 ఎవడబ్బ సొమ్మని విభజన చేసారు నా అఖండ భారత్ ను. 🥺🥺🥺😡😡😡
నెఱ్ఱు కు పుట్టిన బిడ్డ గండి ఎలాఏందీ ....?విభజనఅప్పుడు పోయిన వేళది ప్రాణాలకు కారకులెవరు😢
కాంగ్రెస్ పుణ్యమే హిస్టరీ తెలుసు కో
Nilanti chetta mohalaki teliyali history@@స్వప్నరెడ్డి
Verri bathai
Adhi chepparu gaa...!!!
Jai Shri ram 🙏🕉️🚩
Jai shree Ram
ఏ రాజ్యం అయితే... ఏంటి...
ప్రజలు బాగుండాలి.
కానీ...
Coreect ga cheparu bro..
@@herbalpills7261 thank you
China Pak la ku jai kotte vallu ILAGE matladutharubkenddi .
@@jawaharparepally8247
True Indian అయితే...
మన దేశంలోని ఏ మతం, ఏ కులం గురించి ఎక్కువ చేస్తూ. తక్కువ చేస్తూ... మాటలు అడకుడాదు.
మనలో తప్పు ఉన్నప్పుడు మనం వాటిని మార్చుకోవాలి, మన ధర్మంలో తప్పు ఉన్నప్పుడు దానికోసం పోరాటం చేసి మార్చుకోవాలి, అంతేకానీ మతం మారకూడదు. అసలు నా దృష్టిలో హిందూ ధర్మం మతం కాదు
మాకు (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు) రాముడి రాజ్యం వొద్దు.... "సామ్రాట్ అశోక చక్రవర్తి" రాజ్యం కావాలి... భారత రాజ్యాంగం కావాలి.! "బాబా సాహెబ్ అంబేద్కర్" గారు కోరుకున్నా సమత రాజ్యం కావాలి.! జ్ఞానం వర్ధిల్లాలి.....!!🎉🎉❤❤
Backward cast aa Inka unnara ayithe construction of constitution waste kada
@@puttamanikanta2535మరి రాముడి వల్ల కూడా దేశానికి ఏం ప్రయోజనం లేదు కదా.
@@puttamanikanta2535 భారత రాజ్యాంగం అమలు చేసే పాలకుల చేతిలో లోపం ఉండొచ్చు... కానీ రాజ్యాంగ నిర్మాతల లోపం కాదు గమనించగలరు.... సోదర మీకు సమస్త హక్కులు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లభించాయి అంటే దానికి కారణం భారత రాజ్యాంగం, డాక్టర్.అంబేడ్కర్ గారు.!!
మిలెక్క కుల పిచ్చి లేదు... మాకు రామా రాజ్యమే కావాలి... 200 పైగా ఉన్న మనవాళ్ళు అందరూ కలసి రాసినా భారత రాజ్యాంగం.. అంబేత్కర్ ఒక్కడే రయలే...
@@prashanthmarapally3190 Indian constitution oka weapon ayindhi politician ayina ambedkar life lo motham upper cast and Hinduism medha hatred undhi ayana Ela upper cast vallaki nyayam chestharu andulo ayana drafting committee matrame chairman more than 50 percentage manam pakka desala constitution copy kotamu oka reservation thappa malli rule okayi no upgrade of constitution Ani only ammendment anta
నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.
"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.
మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.
స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.
బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.
దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.
ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.
కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.
ఆస్పత్రులు లేవు.
విద్యాసంస్థలు లేవు.
ఎరువులు లేవు.
జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్లు లేవు,
సాగుకు నీటి సరఫరా లేదు.
దేశంలో ఉద్యోగాలు లేవు.
"కేవలం"
ఆకలి మాత్రమే ఉంది.
శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...
దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.
కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.
ఖాళీ ఖజానా ఉంది.
ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.
60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?
👍నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరల, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ వంటి భారీ నీటి ప్రాజెక్ట్ లు
✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.
✌️వేలాది యుద్ధ విమానాలు.
✌️వేలాది ట్యాంకర్లు
✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.
✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.
✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.
✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.
👍 కొత్త రైల్వే ప్రాజెక్టులు,
👍స్టేడియాలు,
👍సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,
👍టెలివిజన్
👍 ప్రజలందరికీ టెలిఫోన్.
దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...
👍 విశ్వవిద్యాలయాలు,
👍ఎయిమ్స్,
👍ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.
👍అణ్వాయుధాలు,
👍సబ్ మెరైన్స్,
👍న్యూక్లియర్ స్టేషన్లు,
👍ఇస్రో,
👍నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...
👍భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం
బట్టలు మిల్స్ జాతీయం...
కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు
సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..
మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.
👉ఇవే కాకుండా,
👉జిఎస్ఎల్వి,
👉మంగళయన్,
👉మోనోరైల్,
👉మెట్రో రైలు,
👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,
👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....
ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.
దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.
మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...
మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?
ఎన్ని ఐఐటి లు కట్టారు?
ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?
ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?
ఎన్ని డామ్ లు కట్టారు?
ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?
పేర్లు మార్చడం.
విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..
మరియు
కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.
ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.
గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.
ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.
రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.
ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...
రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.
ధరలు విపరీతం గా పెంచారు..
డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి modi
Nipina kopam kani dvrsam antakanna emilevu kani ninnu nee comments chustuntey jali vestundi...😭😭
👌👌👌👌
ఆలాగే దేశాని ఎన్ని ముక్కలు ముక్కలుగా చేసి రి నీవు chappedi నిజం ఐతె ఇంకా పెదరికం ఎందుకు ఉన్నది
Nv cheppindhi correct epudu nadustundi kuda ede trend avtundi
🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
I support GODSE
cheyi watsapp la chusi chey kani athani gurinchi telusukoni ,support chey attani books chadivi support, chey watsaap forwards chadivi entha extremists ideaolgy telusukoni support, chey entha cheta na kodhuko telusukoni support chey..
@saivjai godseivek7463
హిందువులకు అన్యాయం జరుగుతుందని గాడ్సే భావించడం కాదు నిజంగానే హిందువులకు హిందూ ధర్మానికి ఎప్పటినుంచో అన్యాయం జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంది
అన్ని మతాల, కులాల... సకల ప్రజలు.. ఐక్యతే... రామ రాజ్యం...
Avuna Aithe yenduku sambhukuni champpadu
తప్పు
Avuna. Islam ki Christianity ki Sikhs ki Buddhists ki Jain's ki Jews ki ee ram ki em sambandham???
@@sivarajum9296china nee la addam ga comments pette vallani gudda pagalagotti gani lo cooli ga chesthunnaru
మొత్తం మీద మన దేశంలో... భారతీయులు లేరా??? ఈ మతం... ఆ మతం వాళ్ళు.... మాత్రమే ఉన్నారు...???
బీజేపీ కి ఓటు వేసే ప్రతి ఒక్కడు మణిపూర్ లో మహిళల పై జరిగిన అనాగరిక ఆకృత్యలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి, పెరిగిన ధరలు చూసి ఓటు వేయండి, అమాంతం పెరిగిన ఆదాని ఆస్తి చూసి ఓటు వేయండి..... నా తెలంగాణ మరో మణిపూర్ అవొద్దు 🙏🙏 నా ఒక్క తెలంగాణ నే కాదు దేశం లో ఎక్కడ కుడా అలాంటివి జరగొద్దు, ఎ ఆడబిడ్డకి అలా అవకూడదు 😢😭
Congress ki vote vese mundu bharatadesam ni adi elsga nasamam chesindo gurtunchukuni vote veyyandi
Great godse 🎉🎉🎉🎉 jai hind
నీలాంటి దృష్టి లోపం ఉన్న జర్నలిస్టులు అందరికన్నా పెద్ద ప్రమాదం...
సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై భారత్ జై శ్రీరామ్
Rama is great. His path is so great. Let blessings of Rama should for every kind lives on this earth All should respect the path of Rama.
గాంధీజీ, గాడ్సే ల దృష్టిలో రామరాజ్యం అంటే ఏమిటో మీరు
చాలా చక్కగా వివరించారు.
స్వాతంత్రానికి ముందే మొదలైన ఈ రెండు వాదనల మధ్య ఘర్షణ కొనసాగుతూ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది.
మన రాజ్యాంగం నిజంగానే గాంధీజీ కోరుకున్న రామరాజ్యం వేపే మొగ్గు చూపింది.
కానీ, ఆచరణలో మాత్రం నిరంతరం విఫలం ఔతూ చివరికి గాడ్సే కోరుకున్న రామ రాజ్యమే ప్రజలు అమోదించే స్థితికి చేరుకుంది.
ఎందుకంటే రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నామని చెప్పుకునే శక్తులే రాజ్యాంగం అమలు చేయకుండా, అవమానిస్తూ వచ్చారు.
ఇప్పుడు గాంధీజీ కోరుకున్న రామరాజ్యం, అంటే రాజ్యాంగం, అంతమయ్యే స్థితికి వచ్చింది.
Mukగా గత 6 ఏళ్ల నుండి KCR చెటజ్ కొనుక్కోబడ్డ మీలాంటి మేధావులు, రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించారు.
అందుకే దేశం గాడ్సే రామరాజ్యానికి, అంటే ప్రస్తుత రాజ్యాంగ వ్యతిరేక హిందూ రాజ్యానికి, ప్రజలు పట్టం కట్టే స్థితి వచ్చింది.
దేశానికి ఇవే దాదాపు చివరి ఎన్నికలు కావచ్చు.
సనాతన ధర్మాన్ని, గాడ్సే రామరాజ్యాన్ని, వైశతిరేకించే వారిని టీవీ కెమెరాల ముందు తలలు నరికే రోజులు ఎక్కువ దూరంలో లేవు.
ఇందుకు పూర్తి బాధ్యత మీలాంటి కుహనా రాజ్యాంగ అనుకూల శక్తులదే!
తులసి కి కింద కాలాలి అంటే... భారత్ మాతాకీ జై... జై బిజేపీ అంటే దారిపోతుంది....😊😊😊
గాంధీ మహాత్ముడు కాదు....గాడ్సే టెర్రరిస్ట్ కాదు....
గాడ్సే తొలి దేశా ద్రోహి 1
Memu godse ki vote vestham
తులసీ గారూ.... ఇటువంటి massage లు forward చేయకండి. అది దేశద్రోహం తో సమానం.
Secularism అనేది నిజమైన భారతీయులకు100% wrong. గాడ్సే విధానం 100% correct.
నా సోదరి తులసి కు ధన్యవాదములు. నీ ప్రతి సబ్జక్ట్ మనషులను ఆలోచింప చేస్తుంది అనేందుకు సందేహం లేదమ్మ. ఈదేశం లో ఇప్పటికి ముస్లీమ్ లు ఉన్నారు అంటే ఆ మహనీయుడు మహాత్మా గాంధీ గారి ప్రాణ త్యాగఫలం. నేను అల్లహ్ ను ఎంతగా కొలుస్తానో గాంధీ గారిని అంతగా అభిమానిస్తాను. సామజిక అసమానతలు ఆర్ధిక ఇబ్బందులు ఏ ఇతర ప్రలోభాలకో లేదా ఏ నమ్మకం కొంచం ఏర్పడి ఈ గడ్డ పై పుట్టిన వాళ్ళు ఇస్లాం మతం స్వీకరించారు. అలాగే క్రైస్తవం స్వీకరించారు. హిందూ మతం లో అధిపత్య కుల ఆహంకారం. బడుగు బలహీనులపై చూపిన ధారణ వివక్ష, అంటరానితన పోకడలు నచ్చిని ఎందరో తమ అభిష్టం మేరకు పరదేశ మతాలు స్వీకరించారు. అది రాజ్యాగంలో ఉన్న హక్కు కూడా. తమ పెద్దల ఘోర తప్పిదాలకు ఇలా వీళ్లు మారారు అనే అంశాన్ని గుర్తించి ఇప్పటి కైనా సాటి మనుషులపై ప్రేమను పంచుతూ అందరూ ఈ దేశ పౌరులే అనే ఆలోచన వదలి ఇంకా మతపరమైన హింస మారణకాండ సృష్టించటం అధికులం అనే అహంకారమా లేదా వందల ఏళ్ల నాటి పేరుకున్న ద్వేషమా. ఇస్లాం లో ఈ రోజుకు రంజాన్ పండుగ నాడు ఫిత్రా మరియు జకాత్ రూపంలో ను బక్రీద్ పండుగ నాడు ఖుర్బానీ రూపంలో సాటి వారి మత పెదాలను అందుకుంటారు. అలాగే క్రైస్తవులు తమ సంస్థల ద్వారా పేద క్రైస్తవులకు విద్యా వైద్యం తోపాటు కొంత ఆర్థిక సహాయం అందిస్తుంటారు. మరి ఇంత గొప్పగా చాటుకునే హిందూమత పెద్దలు గాని హిందూమత ధనికులు గాని, సాటి హిందూ పేదలకు చూపుతున్న ఆదరణ ఏమిటి, కోటారు కోట్లు విరాళా రూపంలో దేవాలయాలకు అందించే వారి హృదయాలు సాటితో సాటి తమ మతస్తుల బాధలు పంచుకోటానికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు. నేల మాడుగుల లో ఉన్న బంగారం తిరుపతి దేవస్థానాన విరాళాలు బ్యాంక్ లాకర్లో మూలుగుతున్న, అలాంటి వాటిని వెచ్చించి అయినా, ఆ దేవుని పేరుటే ఒక దేవస్థానం పేరుట ఒక విద్యాలయం ఒక వైద్యశాల అదే దేవాలయ భూములలో సాటి హిందూ పేదలకు నివాసాలు ఏర్పాటు చేస్తే ఇప్పటికైనా హిందూ మత వలసలు ఆగుతాయనేది నా నమ్మకం. ఇలాంటి మంచి బుద్ధితో ఈ దేశ పాలకులు హిందూమత పెద్దలు నీ వంటి మేధావులు ఆలోచించి ఆచరణలో పెడితే ఈ దేశం గర్విస్తుంది హిందూ జాతి గొప్ప జాతిగా ఇంకా కలకాలం నిలబడుతుంది. ధన్యవాదములు తల్లి. 🙏 సబ్కా మాలిక్ ఏక్ హై.
Great
@@KhanKhan-st2bkగుడిలో ఆదాయం వేరే మతాల ట్రస్ట్ లకి పోతున్నాయి అదే కదా మేము మొత్చుకుంటున్నది
Indipendence vachi 76 years avuthundhi 76 years nunchi indulo goverment fail ayyindi kani. Unity ayye koddi caste peruna devide and rule policy lo success ayyindi 50 + years ruling lo undi
Ni mata picchi vadaladu kadaa anni neetulu cheppi sabka Malik yek ani arustav
@mnarasimharao43
ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు:
1) అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.
3) అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని బోధనలు చేస్తారు... వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.
4) వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద వేదాంతుల్లాగా.
5) వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.
6) క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.
7) క్రైస్తవుల ఇంటికి ప్రార్థనకు వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.
8) హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.
9) హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.
10) పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా:- కృష్టుడికి 16 వేల మంది భార్యలు).
11) స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.
12) వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.
13) ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?
చక్కటి విశ్లేషణ చేసారు. ఇప్పుడు రామరాజ్యం వచ్చిందని ఎవరయినా అంటే బీరకాయలో నెయ్యి వచ్చిందని చెప్పినట్లే. దేశంలో ఎన్నో కోట్ల మందికి తినడానికి తిండి లేదు, కోట్లమందికి సరైన జీవనోపాధి గానీ ఉద్యోగం గానీ లేదు. సరైన విద్యావకాశాలు లేవు, వైద్యం కార్పొరేట్ల చేతుల్లోకి పోయి, ప్రజలు వైద్యానికి ఆస్తులను అమ్ముకునే పరిస్థితుల్లో వున్నారు. అంగట్లో ఏది కొనాలన్నా అందని ద్రాక్షవుతోంది.
ఒక ప్రక్క ఎధేచ్చగా హత్యలు,మాన భంగాలు, దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, అక్రమాలు ప్రజలను పీక్కుతింటున్నాయి. ప్రజల గ్రృహాలు కూల్చేస్తున్నారు. స్థలాలు, ఆస్థులు లాగేసుకుంటుంన్నారు. ఇక పాలకులైతే ప్రజలు ఏమడిగినా నోరు తెరవడంలేదు. ప్రభుత్వరంగ ఆస్తులను వారి తాత ముత్తాతల సొత్తు లాగా వారికి కావలసిన వారికి కట్టబెడుతున్నారు. గుడులు కట్టి, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి రామ రాజ్యం వచ్చేసిందని గోల చేస్తున్నారు. మరి ఇది రామ రాజ్యమా లేక రావణ రాజ్యమా ఓపిగ్గా ఆలోచించాలి.
Not a ram rajya
అక్కా గాడ్సే పేరు చెప్పి మహారాష్ట్రలో చిత్ పావన బ్రాహ్మణులను నిర్దాక్షిణ్యంగా చంపిన దాని గురించి చెప్పండి.
If India is a true secular country let them make all religious institutions temples mosques churches and other religious establishments under one umbrella and use the funds for country development
ఈరోజు బీబీసి ఛానల్ సమర్పించిన గాంధీపై ఓ కధనం క్రిందన కామెంట్లు చూసిన తర్వాత అయ్యో గాంధీ ని ఒక దుష్టశక్తిగా ఈ దేశం చూస్తుందా అని బాధ అనిపించింది
నిజమే కదా
Gandhi is undoubtedly a loafer
Poorthigaa nechuraaliga marina thulasi chandhu
4:00, గాంధీ కి
1. వక్ఫ్ బోర్డు చట్టాలు తెలీదు, ఎక్కడ kercheif వేస్తె అది నాదే అనే చట్టం
2. పచ్చ పుస్తకం 8:12 గురించి తెలుసో లేదో నువ్వే చెప్పాలి
3. తలాక్ తలాక్ తలాక్ , అనగానే ఒక మహిళ అన్యాయం అవుతుంది అన్న అవగాహన లేదు
4. పవిత్ర యుద్ధం కాన్సెప్ట్ అప్పటికి లేదు
5. బలవంతపు మార్పిడి విని ఉండకపోవచ్చు
... so on ...
కానీ రామ్ , raheem ఒక్కడే అని సోది చెప్పటానికి రెడీగుంటం !!
Super జై శ్రీ రామ
Jai shree Ram Jai modi ji
ఈవిడ ఒక విష సర్ప రాణి...
ఒళ్ళంతా హిందువులు అంటే విషం..
భారత్ అంటే ద్వేషం
@@sudharshanreddy1 yes
excellent bro
అక్క మీరు చూపినట్టు గాంధీ అంత గొప్ప వాడు ఇఇంటే మళ్ళీ ఎందుకు పేదలు ఐన sc st లకి ఓటు హక్కు వాదన్నాడు సారీ మీరు గాంధీ ని గొప్ప అనడండి
మీలాంటి విషంచిమ్మే విషనాగులకు విరుగుడు మంత్రం ఒక్కటే అదే: జై మోడీ 🚩🚩🚩🚩🚩🚩
vaadiki virugudu already puttindhi rojulu lekkapettuko
@@kakku2393ni thathalu degiravale
@@goud849 avasaram ledhu
Prathi niyantha ki oka roju undhi thwwara lo
Milanti Andh bakts ki awareness epudu vasthundo..
రామరాజ్యం అనడమే కానీ ఆ పాలన గొప్పతనం ఏమిటో వాల్మీకి మహర్షి కూడా రామాయణం లో రాసినట్లు లేదు
అదే గాంధీ..
ముస్లింలు హిందువులని చంపడానికి వస్తే హిందువులు వాళ్ళను ఏమి అనవద్దు..చావును స్వాగతించాలి అన్నాడు.. అది మర్చిపోయావ సర్ప రాణి.. అది గాంధీ చెప్పిన రామరాజ్యం...
పటేల్ గారికి ఎక్కువ మంది మద్దతు ఇస్తే పటేల్ గారిని కాదని నెహ్రూను ప్రధాని చేయడం రామరాజ్యమా..
ఎందరో ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యo తెస్తే ఒక్కడి వల్లనే వచ్చింది అని మీలాంటి కంప్యూనికృష్టులు చెప్పే నమ్మే పరిస్థితి లేదు సర్ప రాణి..
Yes
Peru ki tulasi kani cheppevanni fake
తులసి మేడం నేను ఒకటే చెబుతున్న వినండి ఈ దేశంలో భారత రాజ్యాంగం బతికుంటే నే అల్లా బతికి ఉంటాడు క్రీస్తు బతికి ఉంటాడు రాముడు బతికి ఉంటాడు భారత రాజ్యాంగం లేని రోజున ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది అంబేద్కర్ రాసిన పవిత్ర గంధం భారత రాజ్యాంగం అది బుద్ధుడి హృదయం బుద్ధుడు దేశస్థుడు నమో బుద్ధ
కాదండీ, మెజార్టీ ప్రజలనేమో అణిగి మణిగి ఉండమంటున్నారు. మైనార్టీలకు పెద్దపీట వేసి మెజార్టీలకు అన్యాయం చేస్తూ అడ్డమైన సోది చెప్తారు. ప్రజల సొమ్ముతో రామాలయ నిర్మాణం జరిగితే ప్రభుత్వాలు కట్టించినట్లు కలరింగ్ ఇస్తారు. ఇఫ్తార్ విందులు ప్రభుత్వ సొమ్ముతో ఇస్తే అవి ఆయా మతాలవారు ఇచ్చినట్లు ప్రచారం చేస్తారు. ఇదెక్కడి న్యాయం. రామాలయ నిర్మాణం లో ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇంకా ప్రభుత్వమే నా దేవాలయ (దేవదాయ-ధర్మాదాయ) సొమ్ములను ప్రజా కార్యక్రమాలకు వాడుకుంటోంది.
Fake tulasi fake videos fake information
Super
గాంధీ గారు గొప్ప దేశ భక్తులు,గోడ్సే మతోన్మాద తీవ్రవాది,గోడ్సే లాంటోళ్ళు దేశానికి ప్రమాదం
Dhesaniki godse kadhu Gandhi asalaina pramadham
@@reelsworld8907super
మరైతే Direct Action Day అని పిలుపు ఇచ్చి kolkata లో మారణహోమం సాగించిన వారు రామరాజ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారా?
రామ రాజ్యం అంటే.. ప్రభుత్వ కంపెనీలు అమ్మేయ్యడం గొద్ర అల్లర్లు చెయ్యడం..30 రూపాయల పెట్రోల్ 120 కి అమ్మేయడం 😏
True yavariki adi kanipinchadu rates peragatam parvaledu kani godhra chala bhayankaramayna tappu
@@Shivakumar-gy9uv tappu iddaridi yevaru kulchamannaru temples mosques dont give food avi manassanti kosam ante
Vote for BJP
We want modi again ❤
దేశభక్తి అంటే ఏమిటి?
దైవభక్తి అంటే ఏమిటి?
నిజ దేవుడెవరు? అనేది
తెలికోవడానికి ప్రయత్నము చేద్దాము.
నిజదేవుడెవరో? భారత దేశ ప్రజలందరూ
తెలిసికోవలసిన సమయము వచ్చేసింది!!!
సత్య దేవుడు, మన అందరి సృష్టికర్త,
అందరి తండ్రియైన దేవుడు
ఎవరో తెలిసికోవాలని ఆశపడిన వారు...
దైవభక్తి ద్వారా దేశభక్తి కలిగి ఉండాలని...
దేశభక్తి దైవభక్తి కాదని మొదట తెలిసికోవాలి...
దైవభక్తి కలిగిన వారిలో
ప్రేమ సత్యము ఉంటాయి...
దేశభక్తి కలిగిన వారులో
ప్రేమ నిస్వార్థము ఉంటాయి...
(ప్రజలకు విజ్ఞప్తి :- నిష్కారణముగా ద్వేషము ప్రదర్శించేవారు, స్వార్థముగా వ్యవహరించేవారు దేశభక్తులు కాదు దేశద్రోహులు దయచేసి వారికి
ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.)
దేశభక్తిలేని దైవభక్తి వ్యర్థము అని తెలిసికోవాలి...
దైవభక్తిలేని దేశభక్తి అంతకంటే వ్యర్థమని తెలిసికోవాలి...
(దయచేసి ఏ మతస్థుల ప్రత్యేకముగా స్వార్థపరుల మాటలు వినకండి)
నిజముగా నిజదేవుడు ఎవరో తెలిసికోవాలని ఆశపడినవారు... సత్యాన్వేషకులందరూ కూడా
ఏ విధమైన ఆంక్షలు పెట్టుకోకుండా...
మొదట వేదాలు క్షుణ్ణముగా చదివాలి.
దేవుని పేరు తప్ప - అందులో వ్రాయబడిన
దేవుని గుణ లక్షణాలు అన్ని ఒక దగ్గర వ్రాసుకుని...
ఆ లక్షణాలు ప్రస్తుతము మనము దేవుళ్ళగా
ప్రరిగణిస్తున్న ఏ దేవునిలో ఉన్నాయో
బేరీజు వేసుకుంటే సరిపోతుంది....
ఆ లక్షణాలు రామునిలో ఉన్నాయా,
కృష్ణునిలో ఉన్నాయా, వెంకటేశ్వరునిలో ఉన్నాయా,
యేసుక్రీస్తులో ఉన్నాయా, మహమ్మద్ ప్రవక్తలో ఉన్నాయా,
అల్లాలో ఉన్నాయా లేదా ఏ ఇతర దేవునిలో ఉన్నాయో
ఎవరు చెప్పకుండానే అర్థమయ్యిద్ధి.
సనాతన ధర్మ పరిరక్షణకు జీవం -
వేద పరిశోధన.
నాదే నిజం - నాదే నిజం
అనే నినాదం చావాలి...
ఏది నిజం - ఏది నిజం
అనే పరిశోధనాత్మక నినాదంతో
నా దేశం సత్యం వేదకాలి.
అప్పుడే నా దేశం రత్న గర్భ అవుతుంది.
మనం నమ్మిందే నిజమని గుడ్డిగా
నిరూపించే ప్రయత్నములో అబద్ధమే గెలుస్తుంది.
ఏ మతము పాప విముక్తిని, మోక్షాన్ని ప్రసాదించ లేదు
ఏ దేవుడు నిజ దేవుడో ఆయన మాత్రమే ఇవి చేయగలరు.
సత్య దేవుని తెలిసికోవాలని ఆశపడినవారు...
దేశ ప్రజలందరూ సమాధానముగా ఉంటూ...
అందరూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ...
దేశమంతా సుఖముగా,
క్షేమముగా ఉండాలని కోరుకున్నవారు...
మొదట నిజదేవుని తెలిసికొండి,
తరువాత
దైవభక్తితో కూడిన దేశభక్తి కలిగిఉండండి.
Jesus devudu kadu
ఇప్పుడు రామరాజ్యం లొ మహాత్మా గాంధీ కంటే నాథురం గాడ్సే గొప్పో డు అయిపోయాడు
పాలకులు దేశాన్ని ఒకే కోణంలో చూస్తున్నారు😊
Avunu 75 years ga alage CHUSARU,
Secyularisam musughu lo mainaryty la ku jai kottaru.
Chivaraku vugra vadhulu dhari thappina yuvatha ani annadhi Khan govt .
రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి
జరగదు, కానీ విద్వేషాలు,ధరలు,నిరుద్యోగం, అల్లర్లు, అవినీతి
మాత్రం పెరుగుతాయి... బీజేపీ లాంటి మతతత్వ పార్టీ
నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ధి లాంటివి
Expect చేయకూడదు,
అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని
వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత
అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి
జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం
Jai Modi my vote okay modi RSS🚩 Jai shree ram
@@Kodagiri-gc2bj waste modi
Population control ledu government subsidies valla
@@Kodagiri-gc2bj modi di athukko
అవివేకులు ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేరు
అక్కా మీరు జాగ్రత్త......ఇలా అన్నీ మతాలు సమానం అని మీరు మాటి మాటికి అంటే. ....నిన్ను కూడా గన్ తో కాల్చి " జై శ్రీరామ్ "అంటారు....
మీ లాంటి వాళ్లను చూసాక journalism మీద మల్లి నమ్మకం వస్తుంది....🎉🎉
Hahaha🤣🤣🤣🤣🤣
Correct chepparu bro
అప్పుడూ నిన్నూ దెంగుత కామెంట్స్ correcrt పెట్టు
nijalu matadthe chesedi ade kadara e desham loo
Avuna owais@@bhagath....1415
మతం పట్ల మన విశాల భావాలు మన existence కి ముప్పు తేరాదు. అందులో మతం కోసం ఏదైనా చేసే వాళ్ళు ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా మనం ఉండాలి
Jai Rss❤
అన్ని మతాలను గౌరవించుకోవడం మాత్రమే భారతీయులుగా గాంధీ గారు నమ్మిన సత్యం-ధర్మం మరియు అహింసా పరమోదర్మః, సత్యవాక్కు పాలనా మరియు ధర్మాచరణ అనేవి మాత్రమే రామరాజ్యానికి సరియైన ప్రాణికం అవుతాయి !!
--- కిరణ్, శ్రీకాళహస్తి.
Excellent Analysis! Tulasi never disappoints. Her reporting is balanced and to the point.
Excellent chepparu bro
She do analysis only on hinduism... Muslim paina kuda cheyichu ga bayama a😂😂😂😂
avunu bro, miru kuda me koonam lo analysys cheyandi, andharu youtube lo chepe vare, kani adhi nijam cheputhunaro ledhu telusukondi. inkoti tana channel all videos chudandi, motham HINDHUS and BJP gurunchi tappa, e desam lo vere political party tappulu cheyadam ledhu andi chepukosthundhi. Adento, Tappudu Analysis chesi prajalaku nijamu ani cheputundhi, ah visayam telusukoni, manam nijam anukuntam
@@herbalpills7261 papam ekkuva rojulu nilabadadu eme anthe 500 yrs pattindi ayana puttina desamlo ayana gudi kattadaniki so darmam e galustahdi time paduthadi anthe jai hind 🙏🙏
@@ManasaA-sb5ct Correct Mada..She is Congress ga Beta.
ఆ మాట ముస్లిం కి ఎందుకూ చెప్పరు
ఏ విధానం వల్ల రాముడు మళ్లీ పట్టాభిషిక్తుడైనడో అదే ఈ రామరాజ్యం....
గాంధీని 12 సంవత్సరాల ముందే సంపి ఉంటే స్వాతంత్రం 1936 లోనే వచ్చేది అని చాలామంది పెద్దవాళ్లు చెప్తా ఉండేది మన దేశ సంపద చాలా కోట్ల విలువైన ఆస్తులు మిగిలేటివి గాడ్సే గారు చాలా లేట్ చేశాడు
Godse ఏదీ అనుకున్నాడు అని మీరు అలా చెప్తున్నారు మేడం దినే influence అంటారు కదా .
బ్రదర్ దీనినే తులసి వక్రీకరణ అంటారు...😂
గాంధీ గారు ఎక్కువ ముస్లిం పక్షపాత ధోరణి కనపరిచారు అక్కయ్😮
Jai akhilesh yadav jai tejaswi yadav
Jai samajwadi jai RJD
Jai secularism jai secularism
Down down bjp
ఇంకా ఆపు అమ్మ చాలు , మరి గాంధీ గారు ఎందుకని హిందువుల ఊతకోచ అడ్డుకోలేకపోయారు, ముస్లిం కి ప్రత్యేక దేశం ఇచ్చినపుడు, హిందువులు ప్రత్యేక దేశం ఎందుకు ఇవ్వలేదు
Manadhi hindustan ne bro kani e secular musugulo mana astitvanni lekunda chesesaru
ఆనాటి రామరాజ్యంలో సామాన్యుడికి కూడా న్యాయం జరిగేది. కానీ నేడు స్త్రీలను వివస్త్రలను చేసి ఊరేగించే, అన్యాయాన్ని ప్రశ్నించినా బుల్డోజర్లు బయలుదేరే రావణ రాజ్యంలో ఉన్నాం.గాంధీ మహాత్ముని సత్యం,అహింసల కంటే హంతకుడైన గాడ్సే భావజాలానికి విలువెక్కువ, పదునెక్కువ నేడు. కుల,మత, జాతులతో సంబంధం లేకుండా ప్రతి సామాన్యుడికి న్యాయం చేసే భారత రాజ్యాంగంలో లిఖించిన రాజ్యం కావాలి.
Note paina unna aa bomma unnantha varake gouravam istha...Godse❤
100 percentage.... 🎉కరెక్ట్..🎉what an explanation... అక్క...
💓DA la undi...
hmmm bro...miru kuda research chesi matladani.....what she said is 90% fake.....only 10% is true.....miru Tana channel ni chudu, she never talks about other political party scams, only BJP.....and HINDUS.
@@herbalpills7261i agree with you but BJP is political party and Hindu is religion Hindu is not political party
@@Hanu-kt5bs Yes ri8, Hindhi is not a Political Party. What abt CONGRESS?
@@Hanu-kt5bs Ok you are right. but she is faking and false information.
త్వరలో మన దేశాన్ని శ్రీలంకల చేసి ఇదే అభివృద్ధి అంటారు
తులసి అక్కా.... నీవు చేసే వీడియోస్ చాలా దరిద్రం గా ఉంటున్నాయి....
Anthele le bro nijam konchem chedugane untundi alavatu chesukovali
గాంధి హిందు ద్రొహి
గ్రీక్ ఉటోపియా = మన దేశంలో రామరాజ్యం రెండూ మిథికల్.. రెండు భూమి మీద ఎప్పుడూ లేనే లేవు.. భారతీయులు అందరూ చరిత్ర≠ పురాణ కథలను పరిశీలించాల్సిన అవసరం చాలా ఉంది.. అక్క గారు మీరు చెప్పినది తప్పు గాంధీ మహాత్ముడు హిందూ అంటే తన మతన్ని తాను అనుసరిస్తూ అవతలి వారిని గౌరవిస్తూ జీవించడం.. గొడ్సేది హిందూత్వ అంటే మతం పేరుతో రాజకీయం చేయడం, రాజ్యాన్ని నడపడం దీని టార్గెట్ ఎప్పుడూ అవతలి వారిని వేతిరేకిస్తూ బతకడం...
శుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారాం రాజు ఇంకా ఎందరో త్యాగాలు చేశారు గా ఒక గాంధీ గాడి ఫ్యామిలీ నే రాజకీయాలు చెయ్యాలా అప్పట్లో వానివల్లే స్వాతంత్ర మ్ వచ్చిందా వాణి మోసాలు చూడలేక నే గాడ్సే చంపాడు ఇంకా గాదిలు ఉంటే గాడ్సేలు తప్పకుండ రావాలి జై శుభాష్ చంద్రబోస్
@@స్వప్నరెడ్డి అవునా.. సుభాష్ చంద్రబోస్ గారే మహాత్మా గాంధీజీనీ బాపు అని పిలిచింది నీకు తెలియదా.. ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సెగ్మెంట్స్ కి ఎవరి పేరు పెట్టారు నువ్వు తెలుసుకో.. గాంధీ ఒక్కరే స్వతంత్రం పోరాటం చేశారు అని ఎవడు చెప్పడం లేదు.. అందరి కృషి వల్లే స్వాతంత్రం వచ్చింది.. గాంధీకి గారి దారి నచ్చి ఆయన వెనుక లక్షల మంది నడిచారు.. నువ్వు చెప్పే గాడ్సే గాడు బ్రిటీష్ వారినీ, జిన్నా గాన్ని ఏం పీకలేక గాంధీనీ చంపాడు చవట.. వాడు అంత దేశ భక్తి పౌరుడు అయితే వెళ్ళి సుభాష్ చంద్రబోస్ గారి సైన్యంలో జాయిన్ అవ్వాలిగా అది చేతగాద.. గాంధీ గారి భావాలు అంత గొప్పవి గాబట్టే ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారు చే దేశం పొగడబడింది.. గాంధీ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రతీ ఒక్కడు గాంధీ కాడు.. బోస్ పేరు చెప్పుకున్నంత మాత్రాన సుభాస్ చంద్రబోస్ కాలేరు...
శుభాష్ చంద్రబోస్ చనిపోవడానికి కారణం గాంధీ mv శాస్త్రి
@@surihumanist3768 ఎవరిచెప్పారు
తులసి అక్కా గాంధీ గారు ఎన్నిసార్లు మసీద్ లో భగవత్ గీత చదివించారు అక్కా. సెక్యులరిజం అంటే హిందువులు మాత్రమే పాటించాలా అక్కా. ఇంత పెద్ద దేశం లో ఒక మతాని కి ప్రత్యేకం గా ఒక చట్టం ఉంది. మైనారిటీ సమాజం మెజారిటీ ప్రజల్ని నెత్తిన ఎక్కి పారిపాలించాలా అక్కా నువ్వూ నీ సెక్యులర్ వీడియో లు
ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి. ఇక.. స్వతంత్ర భారతంలో మత్నోమాదానికి బలి ఆయన తొలి వ్యక్తి గాంధీ. తొలి టెర్రరిస్ట్ గాడ్సే అనే వాక్యాలు చాలా ధైర్యంగా వాడారు మేడమ్. చాలా మంచి వీడియో చేశారు.
@@dandeanand5036మన హిందూ దేవతలే దీనికి అర్హులు. ఎందుకంటే తపస్సు చేస్తున్న శంభుకుడిని చంపిన రాముడు ఏమవుతాడు?
ఏ చరిత్ర చదివి మీ పైత్యం ఒలకపోస్తున్నారు. రాముని కాలంలో అన్ని మతాలు సమానంగా చూసారా. అసలు అప్పుడు మతాలు ఉన్నాయా
గాడ్సే గాంధీని చంపి పారిపోలేదు. టెర్రరిస్ట్ అనటానికి.
గాడ్సే వాదన muslims హిందువులను చంపుతుంటే గాంధీ గారు సహనం వహించమనీ చెప్పటం హిందువులను Muslims నీ ఏమి చేయవద్దని చెప్పటం. హింస ఆపమని muslims కి గాంధీజీ చెప్పుంటే ఈ పరిస్తితి వచ్చేది కాదు. హిట్లర్ నాజీలను చంపుతున్న అదే చెప్పారు గాంధీజీ. అసలు విషయం వదిలేసి మీ పైత్యం చూపించారు. ఇప్పటికీ పెట్టిన గొడవలు చాలు.
మీకు బీజేపీ పడకపోతే వాళ్ళతో తేల్చుకోండి. కానీ జనాలకి గొడవ పెట్టవద్దు
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్
అభివృద్ధి మాట మరిచి మతం రంగు పులిమి ఇదే రామ రాజ్యం అనే భావన కలిగిస్తున్న ప్రభుత్వం.ఎదో రోజు వారి అసలు రంగు దేశ ప్రజలకు అర్ధం అవుతుంది అని ఆశిస్తున్నాను
Nathuram Godse's last statement in court was not allowed to be publicised by Congress , why! If his speech had been made public, Hindus would have known the reality of Gandhi. Have a look here to know
Nathuram Godse's final statement.
“On January 13, 1948, I learnt that Gandhiji had decided to go on fast unto death. The reason given was that he wanted an assurance of Hindu-Muslim Unity… But I and many others could easily see that the real motive was to compel the Dominion Government to pay the sum of Rs 55 crores to Pakistan, the payment of which was emphatically refused by the Government. But this decision of the people’s Government was reversed to suit the tune of Gandhiji’s fast. It was evident to my mind that the force of public opinion was nothing but a trifle when compared with the leanings of Gandhiji favourable to Pakistan.
In 1946 or thereabout, Muslim atrocities perpetrated on Hindus under the Government patronage of Surhawardy in Noakhali made our blood boil. Our shame and indignation knew no bounds when we saw that Gandhiji had come forward to shield that very Surhawardy and began to style him as ‘Shaheed Saheb’ - a martyr - even in his prayer meetings.
Gandhi’s influence in the Congress first increased and then became supreme. His activities for public awakening were phenomenal in their intensity and were reinforced by the slogans of truth and non-violence which he ostentatiously paraded before the country… I could never conceive that an armed resistance to the aggressor is unjust
Ram killed Ravan in a tumultuous fight… Krishna killed Kansa to end his wickedness… In condemning Shivaji, Rana Pratap and Guru Govind as ‘misguided patriots,’ Gandhiji has merely exposed his self-conceit… Gandhiji was, paradoxically, a violent pacifist who brought untold calamities on the country in the name of truth and nonviolence, while Rana Pratap, Shivaji and the Guru will remain enshrined in the hearts of their countrymen forever.
By 1919, Gandhiji had become desperate in his endeavours to get the Muslims to trust him and went from one absurd promise to another… He backed the Khilafat movement in this country and was able to enlist the full support of the National Congress in that policy… very soon the Moplah Rebellion showed that the Muslims had not the slightest idea of national unity… There followed a huge slaughter of Hindus… The British Government, entirely unmoved by the rebellion, suppressed it in a few months and left to Gandhiji the joy of his Hindu-Muslim Unity. British Imperialism emerged stronger, the Muslims became more fanatical, and the consequences were visited on the Hindus.
The accumulating provocation of 32 years, culminating in his last pro-Muslim fast, at last goaded me to the conclusion that the existence of Gandhiji should be brought to an end immediately. he developed a subjective mentality under which he alone was the final judge of what was right or wrong… Either Congress had to surrender its will to him and play second fiddle to all his eccentricity, whimsicality, or it had to carry on without him.
He was the master brain guiding the civil disobedience movement.
The movement may succeed or fail; it may bring untold disasters and political reverses, but that could make no difference to the Mahatma’s infallibility.
These childish inanities and obstinacies, coupled with a most severe austerity of life, ceaseless work and lofty character, made Gandhiji formidable and irresistible.
In a position of such absolute irresponsibility, Gandhiji was guilty of blunder after blunder.
The Mahatma even supported the separation of Sindh from the Bombay Presidency and threw the Hindus of Sindh to the communal wolves. Numerous riots took place in Karachi, Sukkur, Shikarpur and other places in which the Hindus were the only sufferers.
From August 1946 onwards, the private armies of the Muslim League began a massacre of the Hindus… Hindu blood began to flow from Bengal to Karachi with mild reactions in the Deccan. The Interim government formed in September was sabotaged by its Muslim League members, but the more they became disloyal and treasonable to the government of which they were a part, the greater was Gandhi’s infatuation for them.
The Congress, which had boasted of its nationalism and socialism, secretly accepted Pakistan and abjectly surrendered to Jinnah. India was vivisected and one-third of the Indian territory became foreign land to us. This is what Gandhiji had achieved after 30 years of undisputed dictatorship, and this is what Congress party calls ‘freedom’
One of the conditions imposed by Gandhiji for his breaking of the fast unto death related to the mosques in Delhi occupied by Hindu refugees. But when Hindus in Pakistan were subjected to violent attacks he did not so much as utter a single word to protest and censure the Pakistan government
Gandhi is being referred to as the Father of the Nation. But if that is so, he had failed his paternal duty inasmuch as he has acted very treacherously to the nation by his consenting to the partitioning of it. The people of this country were eager and vehement in their opposition to Pakistan. But Gandhiji played false with the people
I shall be totally ruined, and the only thing I could expect from the people would be nothing but hatred… if I were to kill Gandhiji. But at the same time, I felt that Indian politics in the absence of Gandhiji would surely be proved practical, able to retaliate, and be powerful with armed forces. No doubt, my own future would be totally ruined, but the nation would be saved from the inroads of Pakistan.
I do say that my shots were fired at the person whose policy and action had brought rack and ruin and destruction to millions of Hindus. There was no legal machinery by which such an offender could be brought to book, and for this reason I fired those fatal shots.
I do not desire any mercy to be shown to me… I did fire shots at Gandhiji in open daylight. I did not make any attempt to run away; in fact I never entertained any idea of running away. I did not try to shoot myself… for, it was my ardent desire to give vent to my thoughts in an open Court. My confidence about the moral side of my action has not been shaken even by the criticism levelled of against it on all sides. I have no doubt, honest writers of history will weigh my act and find the true value thereof some day in future.”
Nathuram Godse
Gadida guddem kaadu
Gadse is a criminal always remain so
రామ రాజ్యం అందరికి మేలు చేస్తుంది, ప్రతి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇతర మతాల వాళ్లందరికి రాముని పాలనా మేలు చేస్తుంది. రాముని వ్యక్తిత్వాన్ని ప్రతి మతం వారు కొనియాడాతారు సత్యం ధర్మం నీతి న్యాయం అనే నాలుగు స్థంబాలను నిలిపి అయన పాలన సాగిస్తారు కాబట్టి క్రిస్తవ్యాన్ని ఇష్టపడుతున్న నేను కూడా రాముణ్ణి అభిమానిస్తున్న ఈ జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూనే అన్యాయం అక్రమం హింస స్త్రీలపై అఘాయిత్యాలు చేసే వారిని రాముడు క్షమిస్తాడ, ఇతర మాతస్థుల్లో ఉన్నవారు కూడా రాముని పాలనలో సౌక్యంగా ఉండగలరు కాని ఈ నాటి రామ నినాదలు చేసే వారి పాలనలో సుఖ సంతోషాలతో ఉండగలరా! రాముడు సత్యం మాత్రమే ఉండాలని కోరుకుంటాడు, ఈ రోజు అయన పేరు చెప్పుకుంటూ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
First like first comment
అంబానీ ఆదానీ లకు రామ రాజ్యం
కామెంట్ పెట్టినవారు కొంచెం తెలిసికొని పెట్టండి.కొంచెం బుర్ర ఉపయోగించండి
ఈశ్వర్....అల్లా....teera...naam...అన్నందుకు....కాల్చి...చంపా డు...
Love godse❤️
రామరాజ్యం ఒకటే ఆది వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు చేయడమే. ఇప్పుడు మనకు రామరాజ్య కాదు కావాల్సింది. మన రాజ్యాంగాన్ని అమలు చేసేప్రభత్వాలు కావాలి.
Kani ade rajyaangam lo unna ucc vadhu
Ambaedkar garu 15 years maatrame undaalnna anna reservations Kavali
Caste peruna devide and rule policy Kavali
Hindus unity ga unchadam vadhu
😅
Ucc వద్దు అని ఎవరు అనలేదు. అంబేద్కర్ రిజర్వేషన్ గురించి చెప్పింది,రాజకీయ రిజర్వేషన్ల గురించి మాత్రమే.మిగత వాటి గురించి కాదు.వివక్ష,సమానతలు ఉన్నానంతకాలం అవి ఉంటాయి,ఉండాలి.నిజమే రాజ్యంగా స్ఫూర్తితో పరిపాలిస్తే అవి పోతాయి. అంతేగాని ఓటు బ్యాంకు రాజకీయాలతో మార్పు రాదు.
అక్కా మీరు వెంటనే డాక్టర్ వద్ద కు వేళ్ళు పాపం కడుపు మంట ఇంకా తగ్గలేదు
Nidrappotunnava leka mi parents baga sampayinchi ninnu mestunnara
@@manju95959 mi varu ninnu road pai vesara Bida arupulu victim card playing baga nerchavanukunta
Edhi chala thappu
Neeku g…a lo noppi kadaa😂
Kacharanakodaka
ఇద్దరి అధికారం కోసం దేశం ని ముక్కలు చేసి చాలా మంది ఆమైకుల ప్రాణాలకు కారణం గాంధీ.
అందుకే ఆ శికః అనుభవించాడు. అలా చంపడం రైట్ అని చెప్పలేదు కానీ దేశం ను అందుకు విభజించాలి అనుకున్నారు అని కూడా చెప్పు ఉంటే భాగుందు. నా ఉద్దేశం ఎమిటి అంటే ఆమేయికా ప్రజల ప్రాణాలు కేవలం అధికారం కోసం కాదు అంటారా చెప్పండి .
Hit and run act lo avaro 1% అన్యాయం అయిపోతున్నారు అని అన్నారు, అయితే ఆరోజు అంత మంది ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మీరు మాట్లాడలేదు ఎందుకు అంటారు......
Nuvvu okasari ayina congress government chesina tappulu gurunchi cheppu akka please ...ledhantai nuvvu pakka congress payment batch anukuntanuu...sorry anukuntammu
ఇప్పుడే నీ ఛానల్ unsubscribe చేయాలని ఉంది ఎందుకంటే నువ్వు చేసే నిరాధారమైన వార్త వల్ల చూసే జనాలకి తప్పుడు సమాచారం చేరుతుంది చూసే పిల్లలు నీ నుండి నెగెటివ్ నేర్చుకుంటారు లేదంటే నువ్వు చెప్పేది రైట్ అయితే గాడ్సే గాందీ నీ హిందూ సిద్ధాంతాల కోసం చంపినట్టు ఒక్క ఎవిడెన్స్ అయిన చూపించి ఉండొచ్చు గా వీడియోలో ...నీ దగ్గర అలాంటి ఏదైనా ఆధారం ఉంటే పక్క వీడియో లో వేసే దానివి లేదు కాబట్టే వేయలేదు అని అభిప్రాయం ఉంటే చూపించండి
సోదరి తులసి చందు గారికి.....
మీ విశ్లేషణలు ఫాలో అవుతూ ఉంటాను. ఎన్నో విశ్లేషణలు చూసిన అనంతరం నా అభిప్రాయం ఇది.
అన్యధా భావించకండి.
అమ్మా .......
మీరు తులసి అని పరమ పవిత్ర మయిన పేరు పెట్టుకున్నారు. అది హిందూ పేరే కదా.
కానీ మీకెందుకు హిందువుల పైన, హిందూ ధర్మం పైన అంత కక్ష . హిందూ ధర్మం మీకేమి నష్టం కలిగించింది.ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు.
మీకున్న జ్ఞానాన్ని ఎందుకు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. ఏం ఆశించి ఇలాంటి విశ్లేషణలు చేస్తున్నారు.అర్థం కాలేదు.
అలా కాదు...
అందరిలా మీరు కూడా ఏదో ఒక విధంగా ఫేమస్ అవ్వాలను కుంటున్నారా? చెప్పండి .
కానీ ....
మీరు ఎంచుకున్న విషయం ఎందరి మనోభావాలను గాయపరుస్తోందో ఒక్కసారి మానవత్వం తో ఆలోచించండి.
కాదు కాదు ఎవరి మనోభావాలు నాకు అవసరం లేదు. అని అనుకొంటే మాత్రం అది మీ ఇష్టం తల్లీ.
మీ స్వతంత్రం అది.
కానీ ఒక్కసారి ఆలోచించండి
ఇది న్యాయమేనా?
ఒక బాధ్యతాయుత స్థానం లో ఉండి ఇలాంటి విశ్లేషణలు చేయడం తప్పు కాదా?
కొన్ని కోట్ల మంది ఆరాధించే దేవుళ్ళను తూలనాడడం. కేవలం ఒక వర్గానికి కొమ్ము కాయడం స్పష్టంగా అర్థమైతుంది.
ఇది మీకు న్యాయమేనా?
మీ జర్నలిజం విలువలు ఇంతేనా?
దేశద్రోహుల చేతిలో పావు అయ్యారను కావాలా?
దీనివల్ల ఏమి లాభం ఉంది మీకు?
ఎలా చూడాలి? మీ విశ్లేషణలు.
ఎందరికో శత్రువుగా నిలిచిపోవడం తప్ప? మీరు సాధించేది ఏమిటి?
ఒక విలేఖరి గా ధర్మంగా , న్యాయంగా సమాజానికి , దేశానికి మంచి చేయాలనుకుంటే పారదర్శకమయిన విశ్లేషణ లు ఇవ్వండి .
అప్పుడే మీ పైన గౌరవం ఉంటుంది .
సానుకూలంగా ఆలోచిస్తారని కోరుకొంటూ....
ఒక సోదరుడు....
Very good same thing I want to tell her. She is wrongly interpreted Godse
unnadi cheppite uluku yekkuva
@@garakamunenderమ్ చెప్పింది దీని బొంద గాంధీ గొప్పోడా వాడి బ్లాక్ హిస్టరీ చూడు జై శుభాష్ చంద్రబోస్
Nijam ee tulasi gaari theeru choostunte hindu matham meeda paga penchukunnaru eevida hindu matanni lekunda cheyalani choostundi
Eevida ki avi kanapadavu
Isn’t it true that Mr Gandhi after separation asked Indian govt to give crores of rupees to a state called Pakistan which was built as an Islamic state , which is against Gandhi’s belief ?
The problem with secularism is it’s attributed only to Hindus .
Why was Gandhi didn’t tell Muslims to hand over Ayodhya land to Hindus as its holy place to Hindus ?
If same thing happens in Mecca or Madhina will it be tolerated ?
Why is that Mr Gandhi didn’t ask Pakistan to be secular like India ?
Baga adigaru... E tualsi visha vruksham congress and communist supporter.
That crores of rupees not earned by Hindus only....Sindhu part of the land gives nearly 18% revenue to the government
@@epurinaveenchand
Where is the proof?
If it is true, in spite of giving so much money, Pakistan invaded India in 1948.
@@arrao633 indian economy in british india ane book untundi...brother okka sari jnter net lo search chey...danilo untundi...nenu book title proper ga gurthu ledu....kani main title of the book matram ade.....go check...should read...
@@arrao633do u know why Mr Gandhi fasted post independence? Read the history books
I support thulasi chandu madem
నీలాంటి సగం జ్ఞానం కలిగిన వాలు ఈమధ్య ఎక్కువైపోయారు
Koncham matham musugu nunchi bayati ra brother
నిది సగం తెలివి.
@@parameshparamesh859nuvvu 1st purthiga thelusuko
Gandhi own sons chepparu "he might father of the nation but not good father to me" ani
Nuvvu 1st purthiga gandhi gurinchi chaduvu ilanti channels lo cheppinavi nammi matladaku
I'm not follow blindly principles of gandi ,but his decision was right which is helpful to our India became a good democractic country
మరి నిజమైన జ్ఞానం ఏమిటో చెప్పండి తెలుసుకుంటాం
స్వాతంత్రం వచ్చిన తరువాత మత ప్రాతిపదికన దేశం విడిపోయింది, దేశంలో చాలా చోట్ల హిందువులు లక్షల సంఖ్యలో మరణించారు అప్పుడు గాంధీజీ ఏం చేశారు కాశ్మీర్లో ఆక్రమించుకున్న వారికి కోట్ల రూపాయలు ధనం ఇప్పించారు ఇప్పుడు గాంధీజీ బతికి ఉంటే చాలామంది గాడ్సే లు పుట్టుకువచ్చే వారు.
చాలా బాగా చెప్పారు మేడం 🙏🏼🙂
ఇది హిందూ ధర్మం వ్యతిరేకి వెస్ట్ దానికి
Peruke tulasi adhi cheppevanni fake please nammakandi
గాంధీ కంటే ముందే మతోన్మాదానికి ఎందరో బలయ్యారు కదా దేశ విభజన సందర్బం గా😢
Secular ante anni matalani okalaa chudadam nela hindhus meda visham chimmadam kadhu
I love my religion, I respect other religions
Ghodse 👍🏻
గాంధీ మహాత్ముని రామరాజ్యం విశాల దృక్పథంతో అన్ని మతాలను గౌరవించాలి అన్నాడు నాథూరామ్ గాడ్సే రామరాజ్యం ఇప్పటి రాజకీయాలు బలపరుస్తున్నాయి మనమేం అర్థం చేసుకుంటున్నాం మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం చాలా చక్కని విశ్లేషణ కృతజ్ఞతలు
Atnaa,
1. 12 votes unna Patel ni pakkana betti, nehru ki adikaram endukichadu.
2. Paxtan separation ni enduku apaledu.
Ittantivi 90 unnai... chillarodu rasina pustakalu chaduvtav kada 😅😅😅
@@allinone1535-ezసమాధానం రాదు
Bagath Singh urishikha enduku apaledu
Pakistan ku 45 crores amount ivvmani enduku nirahara dikha chesadu
నిజమైన ప్రజాస్వామ్యం కావాలి
పురాణాలు ఇతిహాసాలు ప్రకారమే రామరాజ్యం మరల సాధ్యం కాదు. వీళ్ళు చెప్పే రామరాజ్యం ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇచ్చేది కాదు. కార్పొరేట్లకు సేవ చేసేది. అది ఆచరణలో ఇప్పటికే అర్థమైంది.
వెళ్లి మడ్ గుడు
Avdiki kavali bodi gandhi opinion
We are subhash chandra bose followers
Dobei aithe Germany ki