మీరు తెలుగుమాస్టర్ గా మీ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎంతో ధన్యులు ఒక ప్రవక్తగా ,అవధానిగా మీరు చేస్తున్న ఈసేవ నిజంగా దేవుని ఆజ్ఞ అనిపిస్తుంది తెలుగుజాతి ఎంతటి ధన్యత పొందిందో చెప్పడానికి మాటలుచాలవు మీ ప్రతి వాక్కు లో దైవత్వం ప్రతిఫలిస్తుంది
Garikipati garu is a person with strong conviction and he speaks his mind with no hesitation. It's humongous quality and it's rare trait. He brings in some mundane issues while discoursing on sheduled topic , is relevant and it stimulate all of us .Greatful to Garikipati guru.
Guru bhrahma! Guru vishnu! Guru ddevo maheswraha! Gurussakshath para bhrahma! Thasmy Sri gurave namaha! Meapadhalaku వందనాలు గురువుగారు.సర్వే janasukhinobhavanthu.
నా ఆలోచన ప్రకారం,ఆత్మ అనేది ఉందా,లేదా?అంటే ఉన్నది అనే చెప్తాను.ఆత్మ ఎలా ఉంటుంది?దాని రంగు ఏమిటి?దాని ఆకారం ఏమిటి?దాని సైజ్ ఏమిటి?అది కనపడుతుందా?ఆత్మ ఒక గోళo ఆకారంలో ,పారదర్శకం గా,ధగధగ మెరుస్తూ ఉండే కంటికి కనపడని అతి సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో ఉంటుంది.ఇది ఎంత చిన్న దంటే ,దీనికంటే అతి సూక్ష్మ మైనది,ఈ అనంత సృష్టి లో ఎక్కడా లేదు.ఇది పరమాత్మ నుండి ఉద్భవించినది.దీనికి జీవముంటుంది.దీనికి నిరంతరము పరమాత్మ నుండి శక్తి లభిస్తుంది.ఇది పరమాత్మ నుండి ఉద్భవించింది కాబట్టి మళ్ళీ పరమాత్మలో కలవడమే దాని లక్ష్యం.దీనికి ఎక్కడనుండి ఎక్కడికైనా ప్రయనించగల శక్తి ఉంటుంది.దీనికి ఈ అనంత విశ్వంలో ఉన్న అతి సూక్ష్మ శరీరo నుండి అతి భారీ శరీరం వరకు దీంట్లో నైనా ప్రవేశించే శక్తి ఉంటుంది.ఇది ఏ శరీరం లో ప్రవేశిస్తే ,ఆ శరీర లక్షణాలను పాటిస్తుంది.అంటే,కంటికి కనపడని అత్యంత సూక్ష్మ మైన జీవిలోను,అత్యంత భారీ శరీరం కల డైనో సార్ జీవుల్లో కూడా ప్రవేశించ కలదు.పరమాత్మ ఒక్కటే, కానీ ఆత్మలు అసంఖ్యాకం.ఆత్మను మామూలు కంటితో కానీ,ఏటువంటి సూక్ష్మదర్శిని తోను, చూడలే నంత సూక్ష్మ మైనది.దీన్ని చూడాలంటే,మనో నేత్రం కావాలి.ఈ మనోనేత్రంతో aathmanu స్పష్టంగా చూడవచ్చు.ఈ మనో నేత్రం బుద్ధి జీవుల లోనే ఎక్కువగా ఉంటుంది.ఈ మనో నేత్రం జీవుల కనుబొమల మధ్య మూసుకొని వుంటుంది.దీన్ని తెరవాలంటే అత్యంత ఏకాగ్రత అవసరం.దీని కోసం మనం మనకు ఇష్టమైన రీతిలో ఏకాగ్రతను సాధించవచ్చు.ఎవరైనా మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఏకాగ్రతను సాధించి మనో నేత్రం ను తెరవగలిగితే ఎవరి ఆత్మను వాళ్ళే చూసుకోవచ్చు.మరియు అన్ని ఆత్మలను చూడవచ్చు.ఆత్మకు చావులేదు. కాలం కంటే వేగవంతమైంది.నీరు పల్లం వైపే ప్రయాణించి నట్లు ఆత్మ ఎప్పుడు పరమాత్మ వైపే ప్రయాణిస్తుంది.పరమాత్మలో కలిసే వరకు అది నిరంతరం శరీరాలను మారుస్తూనే ఉంటుంది.ఆత్మ కాలానికి అతీతమైనది,ఆత్మ చావదు, పుట్టదు.కేవలం శరీరాలను మారుస్తుంది.ఆత్మకు ఎప్పుడు ఒకటే ఆలోచన.పరమాత్మలో కలవడమే.రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది.ఆత్మ కేవలం గోళకారంలో ఉండే,ఒక పారదర్శకం గా మెరుస్తూ ఉండే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ మైనదీ.
మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.
దేవుడికి ఒక పేరు వూరు అనిలేవు.దేవుడంటే సర్వాంతర్యామి.అన్ని పేర్లు దేవుడివే .అన్ని వూర్లు లోకాలు దేవుడివ్.మతాలు, కులాలు ,జాతి లేని వాడే దేవుడు.ప్రాణం ఉన్న ప్రతి జీవీ చివరికి ఆ దేవుడిని తెలుసుకోవడమే లక్ష్యం.అదే జీవిత పరమార్థం.మనుషులకు,జంతువులకు మాత్రమే తన మన బేధాభిప్రాయాలు.ఎవరూ అవునన్నా కాదన్న జీవి అంతిమ లక్ష్యం భగవంతుడిని తెలుసుకొని ఆ భగవంతుడి లో ఐక్య మయ్యే వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తునే వుంటారు. మత గ్రంథాలలో ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పబడింది. అన్ని మత గ్రంథాలలో మనిషి ఎలా జీవించాలో , దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఆరాధించడానికి ఎంత నమ్మకము విశ్వాసము ఏకాగ్రత ఉండాలి అని చెప్పబడింది కానీ, మతాలను ద్వేషించ మని ఎక్కడా చెప్పలేదు.నీ మతాన్ని విశ్వసించు పరాయి మతాన్ని గౌరవించు. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా చెప్పినవిధంగా ఆచరిస్తే మనిషి మూర్ఖత్వం వదిలి జీవులన్నీ ఒకటేనని అన్నిమతాలు ఒకటేనని ,ఎవరికి ఇష్టమైన విధంగా వారు దేవుడ్ని ఆరాధిస్తారు.నా మతం ఎక్కువ నీ మతం తక్కువ అని విమర్శించు కోరు.మతమంటే పద్ధతి.ఏ మతాన్ని ఆచరించిన ,దారులన్నీ భగవంతుడి వైపుకే.అన్ని మతాల సారం ఒకటే.భగవంతుడ్ని తెలుసుకోవటం.అది మరిచి మనిషి అజ్ఞానం తో పరమతన్ని ద్వేషిస్తూ అసలు దేవుడ్ని మరిచి పోతున్నారు.ఇది కరెక్ట్ కాదు.మళ్ళీ చెపుతున్నా,దేవుడికి పేరు లేదు,తరతమ భేదాలు లేవు, ఎవరు ఏ పేరుతో పిలిచినా అంగీకరిస్తాడు.మనకు తెలిసింది ఇసుక రేణువు అంత,తెలియాల్సినది ఈ విశ్వ మంత.
Garikapati vaari pravachanalu mahadhbutam Bahugrandha pathanam kaavinchina vaari.Every word comes out of his mouth is noble one. We the listeners have to take it for granted as it's true
నేను 6 month pregnet రోజు భగవద్గీత చదువుతున్నాను గురువుగారు మీరు చెపినట్టు 3 గంటల్లో చదవలెమెమో కానీభగవద్గీత లోని మొత్తం శ్లోకలు తాత్పర్యం ఒక్క రోజుల్లో చదువుతాను 🙏🙏🙏🙏నాకు దీర్ఘాయువు గల పుత్రుడు సత్సంతానం కలగాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏🙏
జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.
చదువుకునే వయసులో వివేకానందుడి గూర్చి ఆయన గొప్ప ప్రవచనకర్త అని విన్నాము కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము గురువుగారు ఈ కలియుగంలో మీలాంటి వారు ఉండడం మా అదృష్టం అండి🙏🙏🙏
Abhutam very true every one should feel responsibility to fellow human beings and human society ,only clear and proper understanding of Gita and help us all. Society needs people like you sir ,our culture is not to adore character and conduct but not man alone .🙏🙏🙏🙏
గరిక పాటి నరసింహారావు గారికి ఆ సభలో కవిత గురించి స్కాం గురించి వల్ల ఫ్యామిలీ దోచుకొని తిన్నవాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తారా? నిర్మొహమాటం గా కుండ బద్దలు కొడతాను అని చెప్తుంటారు . వాళ్ళేమో ఏదో ఉన్నతమైన పుణ్యాత్ములు లాగా లేక ఆయన్ని పిలిచి నాలుగు మాటలు చెప్పించికొని వాళ్ళు రిలాక్స్ ఆ కొద్ది సేపు అవడానికి, దానికి ముందు చేసిన పాపాలు దోపిడీ అవి ఊరికే పోతాయా? అతన్ని ఆహ్వానించారు అని ఆమె మీద వల్ల ఫ్యామిలీ మీద ఏమి కామెంట్ చెయ్యక వాళ్ళని పుణ్యాత్ములు గొప్పవాళ్ళు లాగా చిత్రీకరిస్తూ ఉంటే గరిక పాటి వారి చెప్పడానికి అర్థం ఆచరణ సహితం గా ఉంటుందా?
ఒక్క శ్రీకృష్ణుడే దేవుడు కాదు.మీరూ దేవుడే,నేను దేవుడే,ఈ లోకంలో ఉన్న జీవరాశి మొత్తం దైవమే.అది తెలుసుకున్న వాడు,కృష్ణుడు,మిగతా జీవరాశి ఇంకా తెలుసుకోలేదు.నా ఊహ ప్రకారం,ఈ అనంత విశ్వంలో ఉన్న జీవులన్నీ కూడా భగవంతుడి శరీరంలోని మృతకణాలు.ఎలాగంటే,ప్రతి జీవ శరీరం నుండి ప్రతిరోజూ కొన్ని కణాలు మృతి చెంది,ఆ ప్లేసులో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.అయితే మన వయసు పెరిగే కొలది కణాల పునరుత్పత్తి తగ్గి మనలో ముసలి తనం వస్తుంది.కానీ దేవుడు తననుండి విడిపోయిన ఆ మృతకణాలను మళ్ళీ అమృత కణాలుగా మార్చి తనలో కలుపు కోవటానికి ఈ సృష్టి చేసి వుండొచ్చు.ఎందుకంటే,దేవుడు తాను సర్వశక్తి మంతుడుగా ,మరణం లేని వాడిగా వుండటానికి ఈ సృష్టి ప్రక్రియను ప్రారంభించి ఉండొచ్చు.అది ఎలాగంటే,మృతకణాలు అంటే జీవులు అంటే మనుషులతో పాటు అన్ని జీవరాశులు గా మార్చి వాటిని అమృతకనాలుగా మార్చి అంటే వాటికి అన్నివిధాలా దైవ లక్షణాలు వచ్చాక మోక్షమనే ప్రక్రియ ద్వారా తనలో కలుపుకుంటాడు. మొదట దేవుడు మృతకణాలను సూక్ష్మ క్రిములు గా పుట్టిస్తారు .ఆ తరువాతి ప్రక్రియలో పురుగులు గా,విషపు పురుగులు గా,క్రూర జంతువులు గా,సాధు జంతువులుగా,చివరికి మనుషులుగా పుట్టేలా చేస్తాడు.మనుషులుగా అసలు పరీక్షలు ఎదురవుతాయి.ఎన్నో జన్మలు మారిన తరువాతనే మనిషి మహాత్ముని గా మారిన తరువాత,ఏటువంటి,స్వార్థ చింతన లేనివాడు గా,కామ,క్రోధ,లోభ,మోహ,మద,మత్సర్యాలనే గుణాలను పూర్తిగా నశింప చేసుకొన్న తరువాత,స్థిత ప్రజ్ఞత తో దేవుడి మీద ఏకాగ్ర చిత్తముతో ధ్యాన నిమగ్నుడై కొన్ని సంవత్సరాలు ధ్యానిస్తే అప్పుడు మానవుడు అమృత కణము గా మారి,మోక్ష మనే ప్రక్రియ వల్ల ఆ భగవంతుడి లో ఐక్యమవుతాడు.కాబట్టి అందుకే ఈ సృష్టి జరిగి ఉండొచ్చు.అందుకే దేవుడు ,నీకు నువ్వు గా మార్పు చెందేవరకు ,అంటే అమృత కణం గా మారేవరకు,నువ్వు ఎన్ని కష్టాలు పడిన ,నిన్నునువ్వు తెలుసుకొనే వరకు నిన్ను పట్టించుకోని సైకో లాగా,మనకు అనిపిస్తున్నది.ఒక విధంగా దేవుడూ జీవులు ఒకటి కాదు.దేవుడే జీవుడు,జీవుడే దేవుడు.మన ఆత్మలన్ని దేవుడు అనే పరమాత్మ నుండి వచ్చిన మృతకణాలు లాంటివి.అవి అన్నీ అమృతకణాలు గా మారి పరమాత్మ అనే దేవుడి లో కలిసి పోయి,జన్మరాహిత్యం పొందుతున్నాయి.అంటే ఈ అత్మలన్ని పరమాత్మ నుండి వచ్చి మళ్ళీ శుధ్ధి పొంది శిద్ధి పొందుతున్నాయి.అంటే జీవులన్నీ దేవుడిలోనివే.మనం అమృత కణాలుగా మారి నప్పుడు దేవుడు జీవుడు ఒకటే అన్న విషయం మనకు తెలుస్తుంది.ఒక విధంగా,దేవుడిని దూషంచిన మనల్ని మనం duushinchu కున్నట్లే.అంటే మనం అమృత కణాలుగా మారే వరకు కూడా ఈ చావు పుట్టుకలు జరుగుతూనే వుంటాయి.మనం చనిపోయమంటే ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.ఈ జీవులు అమృత కణాలుగా మారే వరకు ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో మంచి గుణాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పటివరకు ఈ జననమరణాలు జరగాల్సిందే.
Man made material i.e.God whn human faces some critical conditions he thought and felt that on earth some humanoid power on earth 🌎 will be there that is named as God so All man made gods have no Powers but human beings thought that different Powers with different styles and charecters
Brahmasree Garikapaati pravachanalu Bhagavat Geeta nu gurinchi cheppe pravachanaaluvini ma jeevitallo velugu nimpinndi.Guruvugaari padalaku vandanalu.Mee pravachanaalu TV lo vinalani vundi.
మా జీవితానికి అర్ధం ఉంది అంటే అది మీ ప్రవచనలుతో మాత్రమే నేను జీవితంలో మంచి సత్యం నేర్చుకున్న గురువుగారు. 9:10
గురువు గారి కి పాదాభివందనం
మీరు తెలుగుమాస్టర్ గా మీ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎంతో ధన్యులు ఒక ప్రవక్తగా ,అవధానిగా మీరు చేస్తున్న ఈసేవ నిజంగా దేవుని ఆజ్ఞ అనిపిస్తుంది తెలుగుజాతి ఎంతటి ధన్యత పొందిందో చెప్పడానికి మాటలుచాలవు మీ ప్రతి వాక్కు లో దైవత్వం ప్రతిఫలిస్తుంది
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
మనస్సు లో సందేహాలు బాధలు పోవాలంటే మా గరికి పాటి వారి వాక్కు లు వింటే చాలు
వింటుంటే మనుసు చాలా ప్రశాంతం గా ఉంది గురువు గారు
మీలాంటి గురువులు భారతదేశంలో పుట్టడం మా పుణ్య 🙏🙏❤️🌹
తెలుగువారిగా పుట్టడం అందునా మీ లాంటి గురువుల ప్రవచనాలు వినే భాగ్యం... భగవంతునికి ధన్యవాదాలు 🙏
అద్భుతమైన ప్రసంగం గురువు గారు.
చాలా చక్కగా వివారించారు అరటి పండు వొలిచి నట్లు గీతాసారాన్ని వివరించారు. మీకు పాదాభి వందనాలు. ధన్యవాదాలు.
ఓం నమః శివాయ.
గురు బ్రహ్మ పర్భ్మ సారూపమూ🙏🙏🙏🙏🙏🥰
చాలా సూటిగా చెప్తారు. అది చాలానాకు నచ్చుతుంది కృతజ్ఞతలు👏
Garikipati garu is a person with strong conviction and he speaks his mind with no hesitation. It's humongous quality and it's rare trait. He brings in some mundane issues while discoursing on sheduled topic , is relevant and it stimulate all of us .Greatful to Garikipati guru.
మీ ప్రవచనం చాలా బాగుంది. ఇది ఎంతో మందికి చాలా ఉపయోగ పడుతుంది.
Guru bhrahma! Guru vishnu! Guru ddevo maheswraha! Gurussakshath para bhrahma! Thasmy Sri gurave namaha! Meapadhalaku వందనాలు గురువుగారు.సర్వే janasukhinobhavanthu.
మా తరంలో మీరు ఉండటం మా సుకృతం గురువుగారు
😅😢8
😂😂ws. Hu hu@@SatyaNarayanaLingaparthi
00@@SatyaNarayanaLingaparthi
@@govindreddyevuri-wh7svq aww wa21111 ki
@@govindreddyevuri-wh7svp
మీ ప్రవచించే సత్యాల వల్ల నా దుఃఖ పూరితమైన మనసు సేద తీరుతుంది, మీకు సదా క్రుతజ్ఞు రాలినిగురుజీ🙏
Kadaa! Nikaarsyna nijam chepparu mithramaa 🙏🙏🙏
Thank you
Sweety
😊
Thank you😊
Y? Yb Because TV t. Grudge hmm n. 🎉🎉CVS set-in. ,dancing
@@srivasudev😅😮
గురువు గారికి పాదనమస్కారములు
జై శ్రీకృష్ణ పరమాత్మ భగవానునికి జై గరికపాటి నరసింహ రావు గురువుగారు మీరు మా తెలుగు ప్రజలకు దొరికిన ఒక అద్భుతం దండాలయ్య దండాలు
Chala ఆలస్యంగా పెద్దవాళ్ళు మీరు కూడా భగవద్గీత చెప్పారు🙏🏿
Yes
Naku epudu 19 years chinnapati nunchi mee matalu vintune peruguthunna.. Chala nerchukunna
మనస్సు లో సందేహాలు బాధలు పోవాలంటే మా గరికి పాటి వారి వాక్కు లు వింటే చాలు,ఒక ప్రవక్తగా ,అవధానిగా మీరు చేస్తున్న ఈసేవ నిజంగా దేవుని ఆజ్ఞ అనిపిస్తుంది
నా ఆలోచన ప్రకారం,ఆత్మ అనేది ఉందా,లేదా?అంటే ఉన్నది అనే చెప్తాను.ఆత్మ ఎలా ఉంటుంది?దాని రంగు ఏమిటి?దాని ఆకారం ఏమిటి?దాని సైజ్ ఏమిటి?అది కనపడుతుందా?ఆత్మ ఒక గోళo ఆకారంలో ,పారదర్శకం గా,ధగధగ మెరుస్తూ ఉండే కంటికి కనపడని అతి సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మమైన రూపంలో ఉంటుంది.ఇది ఎంత చిన్న దంటే ,దీనికంటే అతి సూక్ష్మ మైనది,ఈ అనంత సృష్టి లో ఎక్కడా లేదు.ఇది పరమాత్మ నుండి ఉద్భవించినది.దీనికి జీవముంటుంది.దీనికి నిరంతరము పరమాత్మ నుండి శక్తి లభిస్తుంది.ఇది పరమాత్మ నుండి ఉద్భవించింది కాబట్టి మళ్ళీ పరమాత్మలో కలవడమే దాని లక్ష్యం.దీనికి ఎక్కడనుండి ఎక్కడికైనా ప్రయనించగల శక్తి ఉంటుంది.దీనికి ఈ అనంత విశ్వంలో ఉన్న అతి సూక్ష్మ శరీరo నుండి అతి భారీ శరీరం వరకు దీంట్లో నైనా ప్రవేశించే శక్తి ఉంటుంది.ఇది ఏ శరీరం లో ప్రవేశిస్తే ,ఆ శరీర లక్షణాలను పాటిస్తుంది.అంటే,కంటికి కనపడని అత్యంత సూక్ష్మ మైన జీవిలోను,అత్యంత భారీ శరీరం కల డైనో సార్ జీవుల్లో కూడా ప్రవేశించ కలదు.పరమాత్మ ఒక్కటే, కానీ ఆత్మలు అసంఖ్యాకం.ఆత్మను మామూలు కంటితో కానీ,ఏటువంటి సూక్ష్మదర్శిని తోను, చూడలే నంత సూక్ష్మ మైనది.దీన్ని చూడాలంటే,మనో నేత్రం కావాలి.ఈ మనోనేత్రంతో aathmanu స్పష్టంగా చూడవచ్చు.ఈ మనో నేత్రం బుద్ధి జీవుల లోనే ఎక్కువగా ఉంటుంది.ఈ మనో నేత్రం జీవుల కనుబొమల మధ్య మూసుకొని వుంటుంది.దీన్ని తెరవాలంటే అత్యంత ఏకాగ్రత అవసరం.దీని కోసం మనం మనకు ఇష్టమైన రీతిలో ఏకాగ్రతను సాధించవచ్చు.ఎవరైనా మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఏకాగ్రతను సాధించి మనో నేత్రం ను తెరవగలిగితే ఎవరి ఆత్మను వాళ్ళే చూసుకోవచ్చు.మరియు అన్ని ఆత్మలను చూడవచ్చు.ఆత్మకు చావులేదు. కాలం కంటే వేగవంతమైంది.నీరు పల్లం వైపే ప్రయాణించి నట్లు ఆత్మ ఎప్పుడు పరమాత్మ వైపే ప్రయాణిస్తుంది.పరమాత్మలో కలిసే వరకు అది నిరంతరం శరీరాలను మారుస్తూనే ఉంటుంది.ఆత్మ కాలానికి అతీతమైనది,ఆత్మ చావదు, పుట్టదు.కేవలం శరీరాలను మారుస్తుంది.ఆత్మకు ఎప్పుడు ఒకటే ఆలోచన.పరమాత్మలో కలవడమే.రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది.ఆత్మ కేవలం గోళకారంలో ఉండే,ఒక పారదర్శకం గా మెరుస్తూ ఉండే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ మైనదీ.
Garikapaatigaari pravachanam kanna mee maatalu baagunnaayi saar tq
మన మెదడు ఒక పొలము అనుకుంటే,మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తే ,అందరికీ మేలు జరుగుతుంది.మనము ఈ పొలములో మంచి పంటను పండిస్తూ ఉన్న,దాంట్లో కలుపుమొక్కలు కూడా పెరుగుతాయి.మంచి పంట అంటే మంచి ఆలోచనలు.కలుపు మొక్కలు అంటే చెడు ఆలోచనలు.మంచి పంట బాగా పెరగాలంటే,కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు పీకేయ్యాలి.లేదంటే,మంచి పంట పెరగదు.కలుపు మొక్కలు త్వరగా పెరిగి,మంచి పంట కనపడ కుండా చేస్తుంది.అంటే,మనలో మంచి పెరగాలంటే,కలుపు మొక్కల్ని,అంటే చెడు ఆలోచనల్ని తుడిచి పెట్టాలి.దీనికి బద్దకం,వాయిదా పద్ధతి లేకుండా వెంటనే మొదలు పెట్టాలి.దీనికంటే మన మనసుకి జడత్వం ఎక్కువ.అంటే మార్పును అంతా త్వరగా అంగీక రించదు.ఎలా వున్నాయో అలానే వుండాలని అనుకుంటుంది.కాబట్టి,ఈ జడత్వాన్ని వదిలించు కొని,కలుపు మొక్కల వంటి చెడు ఆలోచనలను పీకిపడేసి,మంచిని పెంచాలి.ఏది మంచి,ఏది చెడు అని ఎల్లప్పుడూ రైతు లాంటి మన అంతరాత్మ చెప్తుంది.ఈ అంత రాత్మకు సూచనలూ ఆ పరమాత్మ నుండి వస్తాయి.
super sir
Garikapati gari video pause chesi, Mee comment chadivanu. Really super
శ్రీ గురుబ్యో నమః🙏
JAI SREERAM _గురువు గారికి నామస్కారం _JAI SREEMAN NARAYANA
Amrutham Raja sanmanam Amrutham. Raja. Bhojanamu man (istamaina bhojanamu) bhojanamu
Gunvzthu ralain bhary dorakata amrutha yogam
Sir 🙏👍 excellent pravachanalu sir ee manushulu marali....
గురువు గారి కి శతకోటి నమస్కారాలు
Sarvasri Garikipaati NarasimhaRao Gariki Satakoti Namaskaaramulu NAN Rja
Om sri gurubyo namaha ❤
Guruvugaariki sethakori athanasius praanamaalu❤❤❤❤
Om namo bhagavathe vasudevaya namo namah Guruvu gariki
Abhivand
anamulu
Guru Gari ki... Dandavat Pranam 🙏🙏🙏🌹😀 from America!!
Om sri gurubhuyonamaha.. guruvu garu padhamulaku ananthakoti namaskaramulu..
ఓంశ్రీకృష్ణపరమాత్మనే నమః 🙏
Hare Krishna Hare Rama
దేవుడికి ఒక పేరు వూరు అనిలేవు.దేవుడంటే సర్వాంతర్యామి.అన్ని పేర్లు దేవుడివే .అన్ని వూర్లు లోకాలు దేవుడివ్.మతాలు, కులాలు ,జాతి లేని వాడే దేవుడు.ప్రాణం ఉన్న ప్రతి జీవీ చివరికి ఆ దేవుడిని తెలుసుకోవడమే లక్ష్యం.అదే జీవిత పరమార్థం.మనుషులకు,జంతువులకు మాత్రమే తన మన బేధాభిప్రాయాలు.ఎవరూ అవునన్నా కాదన్న జీవి అంతిమ లక్ష్యం భగవంతుడిని తెలుసుకొని ఆ భగవంతుడి లో ఐక్య మయ్యే వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తునే వుంటారు. మత గ్రంథాలలో ఒక మనిషి ఎలా జీవించాలో చెప్పబడింది. అన్ని మత గ్రంథాలలో మనిషి ఎలా జీవించాలో , దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఆరాధించడానికి ఎంత నమ్మకము విశ్వాసము ఏకాగ్రత ఉండాలి అని చెప్పబడింది కానీ, మతాలను ద్వేషించ మని ఎక్కడా చెప్పలేదు.నీ మతాన్ని విశ్వసించు పరాయి మతాన్ని గౌరవించు. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా చెప్పినవిధంగా ఆచరిస్తే మనిషి మూర్ఖత్వం వదిలి జీవులన్నీ ఒకటేనని అన్నిమతాలు ఒకటేనని ,ఎవరికి ఇష్టమైన విధంగా వారు దేవుడ్ని ఆరాధిస్తారు.నా మతం ఎక్కువ నీ మతం తక్కువ అని విమర్శించు కోరు.మతమంటే పద్ధతి.ఏ మతాన్ని ఆచరించిన ,దారులన్నీ భగవంతుడి వైపుకే.అన్ని మతాల సారం ఒకటే.భగవంతుడ్ని తెలుసుకోవటం.అది మరిచి మనిషి అజ్ఞానం తో పరమతన్ని ద్వేషిస్తూ అసలు దేవుడ్ని మరిచి పోతున్నారు.ఇది కరెక్ట్ కాదు.మళ్ళీ చెపుతున్నా,దేవుడికి పేరు లేదు,తరతమ భేదాలు లేవు, ఎవరు ఏ పేరుతో పిలిచినా అంగీకరిస్తాడు.మనకు తెలిసింది ఇసుక రేణువు అంత,తెలియాల్సినది ఈ విశ్వ మంత.
ఈ ఆలోచనలు కేవలం హిందువులకే వస్తాయి. ఇతర మతస్థులకు పొరపాటున కూడా ఈ విధమైన ఆలోచనలు రావు.
Para మతాన్ని ఎందుకు dwesisthaarante , బలవంతంగా మత మార్పిడి వల్ల (ఏదో ఆశ చూపించి)
Super bro meelanti varu manushula agnananni tholaginchi manchi gnananni cheppandi
Bagavath Geetha cheppandi Mee chuttupakkala variki
Garikapati vaari pravachanalu mahadhbutam Bahugrandha pathanam kaavinchina vaari.Every word comes out of his mouth is noble one. We the listeners have to take it for granted as it's true
జై శ్రీ కృష్ణ పరమాత్మ 🌹🙏🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ 🌹🙏🙏🙏🙏🙏
ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Baga chepparu sir tq
Mi మీకు మీ మానవి గారికి తలవంచి ధన్యవాదాలు
రోజు మీ ప్రవచనం వింటూ వుండటం నాకూ చాలా హ్యాపీ వుంటుంది గురువుgaru
Really happy
Garikipati gari speech super
మా జీవితానికి అర్ధం ఉంది అంటే అది మీ ప్రవచనలుతో మాత్రమే నేను జీవితంలో మంచి సత్యం నేర్చుకున్న గురువుగారు.
🙏🙏🙏
చాలా చక్కగా వర్ణిస్తున్నారు గురువుగారు 🎉
చాలబాగుంది
🙏🙏🙏🙏🙏 శత కోటి వందనములు గురువుగారు.
గొప్ప వారు గురువు గారు 🙏
Namaste 🙏 👋 🙏ma ganma dthnam garuvgaru
Jai shree Krishn ❤🙏
Guruvugaru meeru Chala great sir
❤namskerm gurugeru
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🌹
Guru guru 👏
జై శ్రీ రామ్
చాలా బాగుంది గురువు గారు నీవు చెప్పిన కథ,,super
నేను 6 month pregnet రోజు భగవద్గీత చదువుతున్నాను గురువుగారు మీరు చెపినట్టు 3 గంటల్లో చదవలెమెమో కానీభగవద్గీత లోని మొత్తం శ్లోకలు తాత్పర్యం ఒక్క రోజుల్లో చదువుతాను 🙏🙏🙏🙏నాకు దీర్ఘాయువు గల పుత్రుడు సత్సంతానం కలగాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏🙏
@@saiGayathri-wm4sj 🙏🙏🙏
మీరు మాకు దేవుడిచ్చిన వరం గురువు గారు
🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉
Jai madava Jai yadava,om Shanti Shanti Shantihi.
మీరు మాకు దేవుడిచ్చిన వరం గురువు గారు
Namaste Swamy nijam chepparu
Saralamyna language lo geethaku guruvugaru chepthunnaru
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE 🙏 😊❤️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Guruvu gari ki padabhivandanamulu
🙏🙏🙏🙏🙏
Guruvugaru, meeru chamathkaranga pravachanalu chepputharu kabette nenu mee pravachanalu chusthanu,lekapothe nidra vasthundi,dhanyavadalu
Guru, you garu,namakarmu
Sathakoti aathma pranamalu guruvugaru. Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste 🙏 Namaste
Great guiding force to all in a rationalistic view.
🎉🎉🙏🙏 Jai shree Krishna, radhe radhe 🙏🙏
Jai garikapati , jaya jaya garikapati
🙏🙏🙏
మీరు ఉన్న ఈ కాలంలో మేముండడం మా అదృష్టంగా భావిస్తున్నాము.
Yes
😅😅😅😅😅😅😅
😊😊😊😊😊😊 31:02 31:02 😢😂❤
8😊 8😊😊⁵4@@meghanamags9217
9 ,S,8 T❤❤❤,,,,,, c c@@DasaradharamireddyMaramr-ww4rb
Jai gurudev nice message
జీవితమంటే నేర్చుకోవటం.ఒక విద్యార్థి ఏవిధంగా అయితే పాఠాలు నేర్చుకుంటూ పైపై తరగతులకు పోతూ చివరకు డాక్టరేట్ సాధిస్తాడు.అదే విధంగా ప్రతి జీవి ఈ ప్రపంచమనే కళాశాలలో ,ఒక్కొక్క జీవితమనే తరగతి లో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకొంటూ,అనేక జన్మలు ఎత్తి అనేక పాఠాలను నేర్చుకుంటాడో ,అప్పుడు అతడు భగవంతుడిని చేరుకుంటాడు.ప్రతి జీవి జీవితం పరిపూర్ణ మవ్వాలంటే ,ఎన్నో పాఠాలను ఆచరణాత్మకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పుడే,దేవుడు తనను చేరుకోవటానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.ఉదాహరణకు,కామము అనగా కోరిక అనే పాఠాన్ని మనం పరిపూర్ణం గా ఆచరణాత్మకంగా నేర్చుకుంటే, మరు జన్మలో సహజసిద్ధంగా ఆ గుణం ఆ జీవునికి వస్తుంది.తను మళ్ళీ జన్మలో క్రోధము అనే పాఠాన్ని ఆచరణాత్మకంగా నేర్చుకుంటే ,తరువాతి జన్మలో సహజ సిద్ధంగానే ఆ రెండు గుణాలు పుట్టుకతో వచ్చిన గునలవుతాయి.ఒక వేళ మీరు ఏ పాఠం అయిన సరిగా నేర్చు కోక పోతే,మళ్ళీ జన్మలో అక్కడినుంచే నీ జీవితం వుంటుంది.ఒక జీవితం లో నువ్వు ఎన్ని పాఠాలు నేర్చు కుంటావో ,అవన్నీ సహజ సిద్ధంగా మళ్ళీ జన్మలో నీకు సంక్రమిస్తాయి.ఉదాహరణకు,అధర్మ పరులైన తల్లి దండ్రులకు పుట్టిన నలుగురు సంతానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మలక్షణాలతో పుడతారు.ఒకరు ధర్మాత్ముడు,ఒకడు అధర్మపరుడిగా,ఇంకొకడు,దానకర్ణుడిగా,ఒకడు పిసినారిగా పుట్టోచ్చు.లేదా అందరూ అధర్మ పరులుగా,లేదా ధర్మ పరులు గా పుట్టొచ్చు. అదే విధంగా దర్మత్ములకు వారు వారి పిల్లలకు ఎన్ని మంచి గుణాలతో పెంచుదాం అనుకున్న వారికి ఆ లక్షణాలు రక పోవచ్చు.మొత్తం మీద జీవితమంటే ఆచరణాత్మకంగా నేర్చుకున్నవే మళ్ళీ జన్మలలో మనకు తోడుగా వస్తాయి.అన్ని రకాల పాఠాలు నేర్చు కొనే వరకు ఆ పరమాత్ముడు నీకు జన్మను ఇస్తూనే వుంటాడు.నువ్వు చేసిన ప్రతి తప్పుకు శిక్షను ఇస్తూనే వుంటాడు.మనం దేవుడ్ని చేరుకోవాలంటే ఆ దేవుడిలా నే ఆలోచించాలి ఆచరించాలి.అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణ మౌతుంది.
Meeku na padhabi vandhanalu guruvu garu.
చదువుకునే వయసులో వివేకానందుడి గూర్చి ఆయన గొప్ప ప్రవచనకర్త అని విన్నాము కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము గురువుగారు ఈ కలియుగంలో మీలాంటి వారు ఉండడం మా అదృష్టం అండి🙏🙏🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@@itsnaughty_kirthi4728😊
Guruvù gariki shatakoti vandanamulu 🙏🙏🙏. Mana Adrushtam kuudanu.Chinnapppudu kovelalo vinnamu.Ippudu you tube lo vintunnamu, Manchi comment vraseru.🤚🙏
🇮🇳🎓📚🇮🇳👏👏👏👏👏
🙏🙏🙏🙏గురువుగారు
కృష్ణం వందే జగద్గురుం
Abhutam very true every one should feel responsibility to fellow human beings and human society ,only clear and proper understanding of Gita and help us all.
Society needs people like you sir ,our culture is not to adore character and conduct but not man alone .🙏🙏🙏🙏
మి..ప్రజ్ఞకు..వందనం..పూర్వ.పుణ్యం..మీకు...
మీరు.చెప్పినవి..వింటూ..వుండటం..నేర్చుకోవటం..మా..పూర్వ..పుణ్యంandi...
Jay Shri Ram Jay Jay Ram
Sri Gurubyonamaha chalabavundi
Hare Krishna. Hare Krishna. 🙏 🙏. Meeku na padabhi vandanalu guruvu garu.
E dehem sandeyhem. I read bhagavad geeta many times, understood. There is everything.
The real words by g.paati gaaru super
🙏Guruvugariki Paadabhivandanam🙏
గరిక పాటి నరసింహారావు గారికి ఆ సభలో కవిత గురించి స్కాం గురించి వల్ల ఫ్యామిలీ దోచుకొని తిన్నవాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తారా? నిర్మొహమాటం గా కుండ బద్దలు కొడతాను అని చెప్తుంటారు . వాళ్ళేమో ఏదో ఉన్నతమైన పుణ్యాత్ములు లాగా లేక ఆయన్ని పిలిచి నాలుగు మాటలు చెప్పించికొని వాళ్ళు రిలాక్స్ ఆ కొద్ది సేపు అవడానికి, దానికి ముందు చేసిన పాపాలు దోపిడీ అవి ఊరికే పోతాయా? అతన్ని ఆహ్వానించారు అని ఆమె మీద వల్ల ఫ్యామిలీ మీద ఏమి కామెంట్ చెయ్యక వాళ్ళని పుణ్యాత్ములు గొప్పవాళ్ళు లాగా చిత్రీకరిస్తూ ఉంటే గరిక పాటి వారి చెప్పడానికి అర్థం ఆచరణ సహితం గా ఉంటుందా?
🙏👃🙏👃🙏ఓం నమః శివాయ
Chala Danyavadalu andii, namaskaramulu
Mmaku inthati gyananni cheputhunna guruvu gariki na padabhi vandanam🙏🙏
నమస్కారాలు 🙏🙏
ఉత్తర ద్వారా దర్శనం
ఉత్తర ద్వారా దర్శనం అంటారు..దానికోసం జనాలు ఓ ఎగబడతారు..ఎందుకు?దానిలో వున్న
విశేషం ఏమిటో వివరించ ప్రార్ధన.
ఒక్క శ్రీకృష్ణుడే దేవుడు కాదు.మీరూ దేవుడే,నేను దేవుడే,ఈ లోకంలో ఉన్న జీవరాశి మొత్తం దైవమే.అది తెలుసుకున్న వాడు,కృష్ణుడు,మిగతా జీవరాశి ఇంకా తెలుసుకోలేదు.నా ఊహ ప్రకారం,ఈ అనంత విశ్వంలో ఉన్న జీవులన్నీ కూడా భగవంతుడి శరీరంలోని మృతకణాలు.ఎలాగంటే,ప్రతి జీవ శరీరం నుండి ప్రతిరోజూ కొన్ని కణాలు మృతి చెంది,ఆ ప్లేసులో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి.అయితే మన వయసు పెరిగే కొలది కణాల పునరుత్పత్తి తగ్గి మనలో ముసలి తనం వస్తుంది.కానీ దేవుడు తననుండి విడిపోయిన ఆ మృతకణాలను మళ్ళీ అమృత కణాలుగా మార్చి తనలో కలుపు కోవటానికి ఈ సృష్టి చేసి వుండొచ్చు.ఎందుకంటే,దేవుడు తాను సర్వశక్తి మంతుడుగా ,మరణం లేని వాడిగా వుండటానికి ఈ సృష్టి ప్రక్రియను ప్రారంభించి ఉండొచ్చు.అది ఎలాగంటే,మృతకణాలు అంటే జీవులు అంటే మనుషులతో పాటు అన్ని జీవరాశులు గా మార్చి వాటిని అమృతకనాలుగా మార్చి అంటే వాటికి అన్నివిధాలా దైవ లక్షణాలు వచ్చాక మోక్షమనే ప్రక్రియ ద్వారా తనలో కలుపుకుంటాడు. మొదట దేవుడు మృతకణాలను సూక్ష్మ క్రిములు గా పుట్టిస్తారు .ఆ తరువాతి ప్రక్రియలో పురుగులు గా,విషపు పురుగులు గా,క్రూర జంతువులు గా,సాధు జంతువులుగా,చివరికి మనుషులుగా పుట్టేలా చేస్తాడు.మనుషులుగా అసలు పరీక్షలు ఎదురవుతాయి.ఎన్నో జన్మలు మారిన తరువాతనే మనిషి మహాత్ముని గా మారిన తరువాత,ఏటువంటి,స్వార్థ చింతన లేనివాడు గా,కామ,క్రోధ,లోభ,మోహ,మద,మత్సర్యాలనే గుణాలను పూర్తిగా నశింప చేసుకొన్న తరువాత,స్థిత ప్రజ్ఞత తో దేవుడి మీద ఏకాగ్ర చిత్తముతో ధ్యాన నిమగ్నుడై కొన్ని సంవత్సరాలు ధ్యానిస్తే అప్పుడు మానవుడు అమృత కణము గా మారి,మోక్ష మనే ప్రక్రియ వల్ల ఆ భగవంతుడి లో ఐక్యమవుతాడు.కాబట్టి అందుకే ఈ సృష్టి జరిగి ఉండొచ్చు.అందుకే దేవుడు ,నీకు నువ్వు గా మార్పు చెందేవరకు ,అంటే అమృత కణం గా మారేవరకు,నువ్వు ఎన్ని కష్టాలు పడిన ,నిన్నునువ్వు తెలుసుకొనే వరకు నిన్ను పట్టించుకోని సైకో లాగా,మనకు అనిపిస్తున్నది.ఒక విధంగా దేవుడూ జీవులు ఒకటి కాదు.దేవుడే జీవుడు,జీవుడే దేవుడు.మన ఆత్మలన్ని దేవుడు అనే పరమాత్మ నుండి వచ్చిన మృతకణాలు లాంటివి.అవి అన్నీ అమృతకణాలు గా మారి పరమాత్మ అనే దేవుడి లో కలిసి పోయి,జన్మరాహిత్యం పొందుతున్నాయి.అంటే ఈ అత్మలన్ని పరమాత్మ నుండి వచ్చి మళ్ళీ శుధ్ధి పొంది శిద్ధి పొందుతున్నాయి.అంటే జీవులన్నీ దేవుడిలోనివే.మనం అమృత కణాలుగా మారి నప్పుడు దేవుడు జీవుడు ఒకటే అన్న విషయం మనకు తెలుస్తుంది.ఒక విధంగా,దేవుడిని దూషంచిన మనల్ని మనం duushinchu కున్నట్లే.అంటే మనం అమృత కణాలుగా మారే వరకు కూడా ఈ చావు పుట్టుకలు జరుగుతూనే వుంటాయి.మనం చనిపోయమంటే ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.ఈ జీవులు అమృత కణాలుగా మారే వరకు ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నెన్నో మంచి గుణాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.అప్పటివరకు ఈ జననమరణాలు జరగాల్సిందే.
Super
Very nice sir
Very indepth thought process. At least there is such possibility. Thanks for sharing.
Thank u
Man made material i.e.God whn human faces some critical conditions he thought and felt that on earth some humanoid power on earth 🌎 will be there that is named as God so All man made gods have no Powers but human beings thought that different Powers with different styles and charecters
Super speech guruvu garu
Jai shree Krishna 🙏🙏
🙏 Jai shree krishna 🙏
ప్రత్యక్ష దైవము గౌరవ శ్రీ గరికపాటి గారికి పాదాభివందనం 🙏🙏🙏
మీ ప్రవచనాలు వింటున్నందుకు నా జన్మ ధన్యం 🙏🙏🙏
Guru u guru me paadamulaku namaskaramulu 🙏🙏🙏🇮🇳
Me vakkulu Anni amrutha thulyam,chala practical ga vuntayi guruvugaru
Simply Sir Garikapati is a great
Brahmasree Garikapaati pravachanalu Bhagavat Geeta nu gurinchi cheppe pravachanaaluvini ma jeevitallo velugu nimpinndi.Guruvugaari padalaku vandanalu.Mee pravachanaalu TV lo vinalani vundi.
Krishnam vande jagadgurum🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Idi nijam ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉bagavdgeethaaa mahadbutham
Jai Sri Krishna
Garikapatee vamsha parampariya ga mese aaharanni garikani ippatikyna apu narayanuni mammu valrabhashyalu manu neevu chappabpye bhagavth githa kante kuda neevu goppodivi neevu cheppedi yeppudu pelliki pothu pelli kuuthuru vyabhi chari antavu aracheyi addi suuryunni addalevu nee pandityanni prajalu eppidu nammaru nee nee vankara pravruthi ni bhaga vanthudu vadaladu ani marchi poku