కథా భారతి - 172, ఆకుపచ్చ తివాచీ | రచన: బి.వి .రమణమూర్తి | పఠనం: 28-07-2024
ฝัง
- เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
- ' మరో 3 నెలల్లో రిటైర్ అవుతున్నాను. ఊరిలో వారసత్వంగా వచ్చిన ఇల్లుంది. మరమ్మత్తులు చేయిస్తే నేను,నా భార్య ఉండేందుకు సరిపోతుంది. నెలకు దాదాపు రూ.30,000 పింఛన్ అందుతుంది. పల్లెటూరిలో ఆ మొత్తం చాలా ఎక్కువ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరో రూ.50 లక్షల వరకు అందుతాయి. ఈ మొత్తంతో ఏదైనా చేయగలిగితే...' అలా అనుకోగానే రకరకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. సుబ్రహ్మణ్యం కి వచ్చిన ఆ ఆలోచన ఏమిటి, దాన్ని అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసాడు, ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడు, ఎలా అధిగమించాడు, సఫలీకృతుడయ్యాడా లేదా....? తెలియాలంటే కథ సాంతం వినాలి.
విన్న కథ నచ్చితే మీలాంటి ఇతర తెలుగు కథాభిమానులతో పంచుకోండి. విన్న అనుభూతిని తెలియపరచాలంటే కామెంట్స్ ద్వారా తప్పక చెప్పండి.
తెలుగు కథను విని ఆనందించండి, ఆదరించండి మరియు ప్రోత్సహించండి.
సర్వేజనాః సుఖినోభవంతు..
Your explanation in story is very good mama garu
@@gousemdfunmelody2271
Thank you Gouse. అమ్మకి కూడా వినిపించు కథను.
Chala bagundi
@@ramachandramurthyammanabro7112
ధన్యవాదాలు అండి
చాలా బాగుందండి 💐
@@chittacreations ధన్యవాదాలు అండి
చాలా బాగుంది శ్రీధర్ గారు
@@raosrinivasa4855 ధన్యవాదాలు రావు గారు. మీ ప్రశంసలు కథా రచయితకు చెందాలండి.
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.