వంశీ గారు విడవాడ రాంచంద్రావు గారిని క్షమించి పార్టీ లోకి తీసుకొనేలా చేయండి, అంటే తణుకు లో 2019 నుండి 24 దాకా జనసేన బలం పెరిగింది అంటే అది ఆయన వలె, ఫస్ట్ షీటు ఆయనకే ప్రటించారు, తరువాత బాబు గారు జైలు నుండి వెళుతూ ఏంతో ఆప్యాంగా మాట్లాడారు యిని స్విచ్చి వేశాన్లో, ఆయన ఏదో ఆవేశం లో మనోహర్ గారు వచ్చినపుడు హడావాడి చేసాడే తప్ప, జనసేన ను ఎపుడు కించెపరాచి మాట్లాడలేదు, ఆ పోతిన వాడిలా,. అలాగని ఆరిమిలి గార్కి షీటు యిచారు అని కాదు అయ్యన మా ఫేవరేట్ హీరో mla సర్. యిపుడు చేరుతున్న వైసీపీ వారు వొకపుడు పవన్కళ్యాణ్ ని డైరెక్ట్ గా తిట్టినవారే, మరి వాళ్లతో పోలిస్తే విడివాడ బెటర్ కధ, ఆయనికి కూడా మంచి పదవి యివ్వాలి.అది కూడా మా ఆరిమిలి సమక్షంలో యివ్వాలి, యిదురు కలిసి ఉండాలి
పవన్ కళ్యాణ్ గారు చాలా ద్వంద వైఖరితో ప్రవర్తిస్తున్నారు. ఈరోజు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రకటించారు. 26వ తేదీన కబ్జాదారులను చేర్చుకోవడం కూడా ప్రకటించారు. ఇలాంటి ద్వంద వైఖరి మంచిది కాదు కదా? పవన్ కళ్యాణ్ గారికి దమ్మున్న ఛానల్ ప్రశ్నించాలి . అంచనిస్తూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. తన అల్లుడు అల్లుడు బావమరిది అయినా వాసుదేవరెడ్డి తీవ్రమైన నేరారూపంలో ఉంటే ఉదయభాను ఎలా చేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ? ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కాదా ?ఆయన ఎలా చేర్చుకుంటున్నాడు ? పవన్ కళ్యాణ్ ఇది కబ్జాలు చేస్తున్న విడుదల రజినీని హత్యలు దోపిడీలు సంబంధం ఉన్న కిలారి రోశయ్య ను చేర్చుకుంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతాడు? కూటమిలో ఉండి శిలకు రక్షణ ఇస్తూ రెండో పక్క మభ్యపెట్టినట్లు అవుతుంది . ఇంకో జగన్ రెడ్డి లాగా తయారైనట్లు ఉంటుంది . కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వాలి అనుకుంటే? ఒక నష్టపోయిన ఆంధ్రుడిగా మాకు అభ్యంతరం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళం చేర్చుకుంటే , కూటమిలోని పదవుల నుంచి బయటకు వచ్చి, అడ్డు లేకుండా ఉండాలి చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి. అప్పుడు పవన్ నైతికత మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వటానికి . వాళ్ళని పార్టీలో చేర్చుకొని కూటమిలో రక్షణ ఇవ్వాలి అని ఒక సంఘర్షణ వాతావరణ సృష్టించాలని ప్రయత్నించే పవన్ కళ్యాణ్ గారు . ప్రాయశ్చిత్త దీక్ష కాదు చేయాల్సింది. కబ్జాదాలను చేర్చుకో దలుచుకుంటే కూటమి నుంచి బయటికి రండి . అప్పుడు ప్రభుత్వాన్ని కూడా నేరస్థలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు . కానీ ద్వందవైపుకరి అవలంబించటం ప్రాయశ్చిత్త దీక్షతో కాదు. సనాతన ధర్మానికి విరుద్ధంగా కబ్జాకారులు పార్టీలో చేర్చుకునేటప్పుడు. తనంతట తాను పవన్ కళ్యాణ్ బయటకు రావాలి.. తనంతట తానే పొత్తు ప్రకటించారు కాబట్టి . అనుకుంటే మా జెస్సి వేరే ఆవిడని పదవి నియమించారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బావమరిది మామగారు ఉదయభాను చేర్చుకుంటే అది రక్షణ ఇచ్చినట్లు అవుతుంది కదా? కూటమిలో మీరు మంత్రి పదవులు అనుభవించకపోతే ఆంధ్రుడిగా మాకేమీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ మంత్రి పదవులతో నేరస్థులకు రక్షణ ఇవ్వటమే మాకు అభ్యంతరం. అందుకే కూటమి నుంచి బయటకు వచ్చి కబ్జాదారులు చేర్చుకొని ,మీ ఇష్టం వచ్చినట్టు పార్టీని అభివృద్ధి చేసుకోండి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయక్కర్లేదు. కానీ పదవుల అనుభవిస్తూ కబ్జాదారులకు రక్షణగా ఉంటూ మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాము అంటే ? అది పవన్ కళ్యాణ్ హిందూ మతానికి రాజ్యాంగానికి కూడా ద్రోహం చేస్తున్నట్లు అవుతుంది . మరో జగన్ రెడ్డి లాగా. జగన్ రెడ్డి కూడా గంగా ప్రక్షాళన చేసుకున్నాడు కదా కానీ అధికారంలోకి వచ్చి ఏమి చేస్తాడు కబ్జాలు చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కబ్జాదారులను రక్షించడానికి పార్టీలో చేర్చుకుంటున్నాడు. పదవులను వాళ్ల రక్షణ ఇస్తూ. పొత్తు ప్రకటించాడు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే తన పార్టీని అభివృద్ధి చేసుకోవటానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే పవన్ కళ్యాణ్ దీక్షలతో ప్రజలను మభ్య పెట్టలేరు. రావణాసురుడు తారకాసురుడు కూడా బస్మాసురుడు కూడా దీక్షలు చేసాడు. వరాలు పొందారు కానీ ధర్మానికి ఉపయోగపడాలి. కానీ అధర్మానికి ఉపయోగిస్తే ఆధర్మరక్షణ ఉపయోగిస్తే దీక్షలు కాదు చేయాల్సింది. వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా. మీరు కూటమి నుంచి బయటికి రావాలి అని ఒక ఆంధ్రుడిగా నేను పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని చేర్చుకుంటారా కూటమి నుంచి బయటికి రావాలి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే. లేదా కబ్జాదారుల మీద ఇబ్బంది లేకుండా వాళ్ళని చేర్చుకోకుండా నన్ను ఉండాలి పవన్ కళ్యాణ్ కి నిజంగా ఆయన రక్షణ ఇవ్వకూడదు అని అనుకుంటే
JAI JANASENA JAI PAWAN KALYAN ANNA 🇮🇳🚩❤️
Good
బోర్డ్ మెంబర్ పేరు తీసివేసి సేవ పేరుతో పిలవాలి
Om namo venkateshaya
Good decision and MP Rajyasabha seats also deviede to BJP party ,Janasena, And TDP. All good wishes. Thank you jaiho bharat jaiho Hindustan
Jai janasana
అన్న రోజా నీ వదలకు
Ongole naku balineni ask at ongole corporation
వంశీ గారు విడవాడ రాంచంద్రావు గారిని క్షమించి పార్టీ లోకి తీసుకొనేలా చేయండి, అంటే తణుకు లో 2019 నుండి 24 దాకా జనసేన బలం పెరిగింది అంటే అది ఆయన వలె, ఫస్ట్ షీటు ఆయనకే ప్రటించారు, తరువాత బాబు గారు జైలు నుండి వెళుతూ ఏంతో ఆప్యాంగా మాట్లాడారు యిని స్విచ్చి వేశాన్లో, ఆయన ఏదో ఆవేశం లో మనోహర్ గారు వచ్చినపుడు హడావాడి చేసాడే తప్ప, జనసేన ను ఎపుడు కించెపరాచి మాట్లాడలేదు, ఆ పోతిన వాడిలా,. అలాగని ఆరిమిలి గార్కి షీటు యిచారు అని కాదు అయ్యన మా ఫేవరేట్ హీరో mla సర్. యిపుడు చేరుతున్న వైసీపీ వారు వొకపుడు పవన్కళ్యాణ్ ని డైరెక్ట్ గా తిట్టినవారే, మరి వాళ్లతో పోలిస్తే విడివాడ బెటర్ కధ, ఆయనికి కూడా మంచి పదవి యివ్వాలి.అది కూడా మా ఆరిమిలి సమక్షంలో యివ్వాలి, యిదురు కలిసి ఉండాలి
Ananda Sai garu ki darakudu sir ,bcz ayina janasena lo ledu kavathi
పవన్ కళ్యాణ్ గారు చాలా ద్వంద వైఖరితో ప్రవర్తిస్తున్నారు. ఈరోజు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రకటించారు. 26వ తేదీన కబ్జాదారులను చేర్చుకోవడం కూడా ప్రకటించారు.
ఇలాంటి ద్వంద వైఖరి మంచిది కాదు కదా? పవన్ కళ్యాణ్ గారికి దమ్మున్న ఛానల్ ప్రశ్నించాలి .
అంచనిస్తూరం కంటే ఆది నిష్ఠూరం మేలు.
తన అల్లుడు అల్లుడు బావమరిది అయినా వాసుదేవరెడ్డి తీవ్రమైన నేరారూపంలో ఉంటే ఉదయభాను ఎలా చేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ?
ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కాదా ?ఆయన ఎలా చేర్చుకుంటున్నాడు ?
పవన్ కళ్యాణ్ ఇది కబ్జాలు చేస్తున్న విడుదల రజినీని హత్యలు దోపిడీలు సంబంధం ఉన్న కిలారి రోశయ్య ను చేర్చుకుంటున్నప్పుడు,
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతాడు? కూటమిలో ఉండి శిలకు రక్షణ ఇస్తూ రెండో పక్క మభ్యపెట్టినట్లు అవుతుంది .
ఇంకో జగన్ రెడ్డి లాగా తయారైనట్లు ఉంటుంది .
కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వాలి అనుకుంటే? ఒక నష్టపోయిన ఆంధ్రుడిగా మాకు అభ్యంతరం.
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళం చేర్చుకుంటే , కూటమిలోని పదవుల నుంచి బయటకు వచ్చి,
అడ్డు లేకుండా ఉండాలి చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి.
అప్పుడు పవన్ నైతికత మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వటానికి . వాళ్ళని పార్టీలో చేర్చుకొని కూటమిలో రక్షణ ఇవ్వాలి అని ఒక సంఘర్షణ వాతావరణ సృష్టించాలని ప్రయత్నించే పవన్ కళ్యాణ్ గారు .
ప్రాయశ్చిత్త దీక్ష కాదు చేయాల్సింది.
కబ్జాదాలను చేర్చుకో దలుచుకుంటే కూటమి నుంచి బయటికి రండి .
అప్పుడు ప్రభుత్వాన్ని కూడా నేరస్థలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు .
కానీ ద్వందవైపుకరి అవలంబించటం ప్రాయశ్చిత్త దీక్షతో కాదు.
సనాతన ధర్మానికి విరుద్ధంగా కబ్జాకారులు పార్టీలో చేర్చుకునేటప్పుడు.
తనంతట తాను పవన్ కళ్యాణ్ బయటకు రావాలి.. తనంతట తానే పొత్తు ప్రకటించారు కాబట్టి .
అనుకుంటే మా జెస్సి వేరే ఆవిడని పదవి నియమించారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బావమరిది మామగారు ఉదయభాను చేర్చుకుంటే అది రక్షణ ఇచ్చినట్లు అవుతుంది కదా?
కూటమిలో మీరు మంత్రి పదవులు అనుభవించకపోతే ఆంధ్రుడిగా మాకేమీ అభ్యంతరం ఉండదు.
కానీ ఆ మంత్రి పదవులతో నేరస్థులకు రక్షణ ఇవ్వటమే మాకు అభ్యంతరం.
అందుకే కూటమి నుంచి బయటకు వచ్చి కబ్జాదారులు చేర్చుకొని ,మీ ఇష్టం వచ్చినట్టు పార్టీని అభివృద్ధి చేసుకోండి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయక్కర్లేదు.
కానీ పదవుల అనుభవిస్తూ కబ్జాదారులకు రక్షణగా ఉంటూ మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాము అంటే ?
అది పవన్ కళ్యాణ్ హిందూ మతానికి రాజ్యాంగానికి కూడా ద్రోహం చేస్తున్నట్లు అవుతుంది .
మరో జగన్ రెడ్డి లాగా. జగన్ రెడ్డి కూడా గంగా ప్రక్షాళన చేసుకున్నాడు కదా కానీ అధికారంలోకి వచ్చి ఏమి చేస్తాడు కబ్జాలు చేశాడు
పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కబ్జాదారులను రక్షించడానికి పార్టీలో చేర్చుకుంటున్నాడు.
పదవులను వాళ్ల రక్షణ ఇస్తూ.
పొత్తు ప్రకటించాడు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే తన పార్టీని అభివృద్ధి చేసుకోవటానికి ఎవరికి అభ్యంతరం ఉండదు.
అందుకే పవన్ కళ్యాణ్ దీక్షలతో ప్రజలను మభ్య పెట్టలేరు. రావణాసురుడు తారకాసురుడు కూడా బస్మాసురుడు కూడా దీక్షలు చేసాడు. వరాలు పొందారు
కానీ ధర్మానికి ఉపయోగపడాలి.
కానీ అధర్మానికి ఉపయోగిస్తే ఆధర్మరక్షణ ఉపయోగిస్తే దీక్షలు కాదు చేయాల్సింది.
వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా.
మీరు కూటమి నుంచి బయటికి రావాలి అని ఒక ఆంధ్రుడిగా నేను పవన్ కళ్యాణ్ కి
నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని చేర్చుకుంటారా కూటమి నుంచి బయటికి రావాలి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే.
లేదా కబ్జాదారుల మీద ఇబ్బంది లేకుండా వాళ్ళని చేర్చుకోకుండా నన్ను ఉండాలి పవన్ కళ్యాణ్ కి నిజంగా ఆయన రక్షణ ఇవ్వకూడదు అని అనుకుంటే