కవిత -2023 ఆవిష్కరణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • 2024 మే 1న విజయవాడలో 'సాహితీమిత్రులు' ఆధ్వర్యంలో 'కవిత-2023' ఆవిష్కరణ సభ జరిగింది. కవిత -2023ను బాలాంత్రపు ప్రసూన ఆవిష్కరించారు. ఎన్ వేణుగోపాల్ సమీక్షించారు. అద్దేపల్లి ప్రభు, నామాడి శ్రీధర్, బండ్ల మాధవరావు, పుప్పాల శ్రీరాం, అనిల్ డాని, శ్రీ శ్రీ విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

ความคิดเห็น •