High Court Advocate Nageshwar Rao About Partition Suit |
ฝัง
- เผยแพร่เมื่อ 26 พ.ค. 2023
- Watch► High Court Advocate Nageshwar Rao About Partition Suit | #sumantvlegal
#sumantvlegal #sumantv
SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా TH-cam ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc
Advocate సార్ చాలా బాగా చెప్పారు ప్రజల భాధ్యత అడ్వకేట్ విధులు ఎలా వుంటాయి ఎలా చేస్తారు వాదించడం లో వున్న ఆర్థిక వెసులు బాటు ఎలా చెడుగా అర్ధం చేసుకుంటారు అనేది అందరికీ మేలు జరిగే అవకాశం ఎట్లా వుంటుంది అనేది బాగా అర్ధం అయ్యే విధంగా చెప్పినారు ఆంకర్ ప్రజలకు వచ్చే డౌట్స్ అన్ని ఎలా వుంటాయి అనేది అడిగి జవాబు చెప్పించి నారు. ధన్య వాదములు.ఇద్దరికీనీ.
Hi sir🙏
Good topic sir
Thank you sir🙏❤🎉👍💯✌
Super spech sir
Meeru supar ga chepparu sir peddavallu chiavallaku vata evvakunda badapeduthunnnaru sir vinali anukunna mata me nundi vinnanu sir
తాత ఆస్థి ఒక్కటే బిడ్డ ఉంటే బిడ్డ తో పాటు మనవరాలు మనవడు కి వస్తదా, కేవలం బిడ్డ కి వస్తదా 🤔
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. SHUBHAM
Thanks andi
Tq sir
Sir relinqishment deed గురించి చెప్పండి
In which year supreme court has given judgement.Is it with prospective effect or reprospective effect.Kindly clarification required by Advocate.
Hi sir
Sir plz orageal Sout
Sir my husband chanipoyar maku oka papa vundi property motham Atta mama perutho vundi ma maridi mamalanu bayataku pamparu plz help me sir
Sir తండ్రి అస్తి లో కొడుకు కీ వాటా వస్తాది హా
ఇలాంటి ఆస్తులలో ఇరవై సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అన్న తమ్ముల ఆస్తుల పెంపకంలో తమ్ముని భాగంగా వచ్చిన భూమిని వీళ్ళ తండ్రి తమ్మునికి రిజిస్ట్రేషన్ చేసియున్నాడు.అయితే తమ్ముని భూమిపై అన్న కోర్టు లో దావా వేసినాడు.ఈ సమస్య కు పరిష్కారానికి ఏమి చెయ్యాలో అడ్వకేట్ గారు తెలియచేయగలరు.
నమస్తే సర్. ఒక విలేకరి పట్టాదారునికి తెలియకుండా లోపభూయిష్షమైన విధానాలు గ్రహించి ఏకంగా రెవెన్యూ కార్యాలయ సిబ్బందితో పహనీలలో మార్పులు చేయించాడు. భూమి సంగతులే తెలియవు.2004, 5 తర్వాత రికార్డు లో మార్పులు జరిగాయి.
2017 లో వారసత్వ వాటా కోసం దరఖాస్తు చేస్తే. ఆ దరఖాస్తు ప్రకారం కూడా యంఆర్వొ గారు ఇచ్చిన కాలపరిమితి లో మార్పులు చేయించాడు విలేకరి.
కోర్టు తీర్పు అయింది మా నౌకరు చెప్తే చేసానని. డాక్యుమెంట్లు లేవని తన పేరు భార్యపేరు పై ఉన్న భూములపై పేర్లు తీసేయ మన్నాను. లోన్ కూడా రికవరీ చేయిస్తానుఅన్నారు. యంఆర్వొ శ్రీనివాస్ ములుగు గారు 2017లో.
2017 వారసత్వ వాటా పై వీల్లు చేసిన మార్పుల భూములు పట్టాలు ఎక్కాయి.
ఇతరులపై విలేకరి వ్రాయించిన భూములు పట్టాదారునికి పేరు పై ఎక్కించాల్సి ఉండే.
కాని యంఆర్వొ గారు తీర్పు కాని భూమిని ఇతరుల పేరు పై ధరణిలో ఎక్కిం చారు.
విలేకరి మా భూమిలో బైనంబర్లు వేసి విస్తీర్ణం పెంచి 14 ఎకరాలకు 28 ఎకరాలు చేసాడు. లాయర్ గారు 70 ఏండ్ల నుండి చేసుకుంటున్న ఆర్వొఆర్ ఙూములు 45 ఏండ్లు న్న విలేకరి వేషాలు. రైతు బందు వస్తున్నది అతని తప్పుడు పేర్ల పాస్బుక్ లకు. యంఆర్వో గారికి చెప్పాను. కాని వారిలో చలనం లేదు. మాకొచ్చిన భూముల్లో పంటలు వేస్తే నష్టం చేయిస్తున్నాడు. చెట్ల రక్షణకు పెట్టిన పోల్లని పీకిస్తున్నాడు.
పేరు తీయించుకున్న భూమి లో పంటవేయిస్తున్నాడు.
ధరణి బందు అయినంక పట్టా పుస్తకం ఎలా వచ్చింది అప్పుడు లేని పాస్ బుక్ ఇప్పుడేలా వచ్చింది. వానికి భూమే లేదు. పాస్ బుక్ చూపిస్తున్నాడు. దొంగలున్నరు అని డిఐ గారు.చెప్పారు.
లాయర్ గారు మిషన్ భగీరథ ట్యాంకు భూమి 36 సర్వే నంబరులోట్యాంకు నిర్మాణము చేయాలని వాటి డాక్యుమెంట్లు అడిగారు. వాటితో ఫైల్ కంప్లీట్ అయి కంపన్సేషన్ 3 జులై 2018 ములుగు జయశంకర్ భూపాల్ పెల్లిలో ఉండగా ఆర్పివేసి రమాదేవి గారి అకౌంట్లో 14 గుంటలకు ఇచ్చారు పట్టా బుక్ లో 14 గుంటలుతీసి వేసారు.
పట్టాదారు తండ్రి వారసుడు కూడా తండ్రి పేరు వ్రాసి వారసుడుగా వ్రాసి మిషన్ భగీరథ ట్యాంకు భూమి ని బి అని వ్రాసారు.
2020 లో ట్యామకు 35 లో వుందని 10 గుంటలు చాలని అమయ్ కుమార్ కలెక్టర్ గారు చెప్పారని 250 రూ గజం కట్టిస్తానని లేక పోతే కొన్ని పెడతానని. ఎవడైనను ప్రసాద్ పై బడి ఏడ్వ మని సాటి స్తీగా నన్ను అవమానించింది. ఒక హోదాలో వుంటు 2018 పూర్తి అయిన విషయాన్ని కానట్టు చూపి నష్టపరిహారం మింగి వేరేనంబరులో వుందని చెప్పింది.
లాయర్ గారు నంబరైతే మారదు కదా విలేకరి దొంగ పట్టాదారుకు సహకరించి అటు భూమి ఇటు నష్టపరిహారం అన్యాక్రాంతం చేసారు. మేము భూమి చెందిన 2016 లో ఎలా ఇచ్చాము. ఒక విలేకరి తప్పుడు కథలు చెప్తే దాన్ని ఆసరాగా అవినీతి పనులు చేస్తారా.
ఇప్పుడు ఆరిడివొ ఫైలులో అన్ని తప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి.
కలెక్టర్ గారి ఆదేశం పై మేము ఫైలు చూసాను విఆర్వొ సమక్షంలో దానిలో సగం అవినీతి విఆర్వొ దే వుంది. ఫైల్ చూసినప్పుడు కలెక్టర్ గారి సిసి గా వున్నారు. అది గమనించిన సిసి వెంటనే లేచి ఓరల్ గా చెప్తాను రైటింగ్ లో ఇవ్వను అని ఫైల్ తీసుకొని వెల్లి పోయారు.
లాయర్ గారు 2017 నుండి ఇప్పటి వరకు 2004,5 కు ముందు కూడా పహనీలలో మార్పులు చేయిస్తున్నాడంటే నమ్ముతారా.
ముఖ్యమంత్రి గారు కోర్టు కు వెల్లండి అన్నారు కదా. సర్వేకు కోర్టు లో కేస్ వేస్తే సరెండర్ చేయని, పహనీల్లో పేరుతీసేయని యం ఆర్ వొ దోషియా, ఇవ్వకుండా దాచుకున్న విలేకరి దోషియా.
కోర్ట్ లో పెండింగ్ లో వేస్తూ 3 నెలల తర్వాత కతలల్లుతూ న్యాయవాదులకే తప్పుదోవ పట్టిస్తున్నాడు. విలేకరి.
Jr.civil 20lakh
Sinr. 50lakh
District above50lakhs
My uncle is high court advocate thakur bajrang singh , my thatha garu died 16 years back having 6 daughters one son, my uncle done illegally gifted in his name and wife 35 acers land1 acer house in kodangal mandal yeranpally pally village he sold 12 acer land for 3 crores not giving a single rupees to us and threatening us if we will go to court , he is a high court senior advocate name thakur bajrang singh, we are very poor
BHARATHA DHESANIKI PATTINA PIDA LANCHAMU ICHUTA PUCHUKONUTA LEKUNDACHESTHE, VYAVASTHALLO RASINA RAJYANGAMU,BHARATHAMU RAMAYANAMU ANNIJIVINCHE MANAVA MAHATMULU ENDHARO MUNDHUKU RAGALARU.
India lo chattalu only mony unodeke use avuthaie anni pending lone umtaie