మిత్రులారా......అసలు బీజేపీ , జగన్ స్నేహపూర్వక సంబంధాల నడుమ అన్నీ సజావుగా సాగుతున్న వేళ ఈ నాని మాటలు కేవలం టైం పాస్ కి పనికి వస్తాయి ..సరికదా....ఇక పచ్చ మీడియా బోగస్ ప్రచారం ఎలానో వుంటుంది.... బీజేపీ కి అసలు సీట్లు లేవు, పై గా టీడీపీ యే ఒక సన్నాసి పార్టీ... వారూ నచ్చరు...బీజేపీ జగన్ ద్వయం బాగానే వున్న వేళ ఈ పేర్ని మాటలు కేవలం ఏదో కాకతాళీయం తప్పా ఇంకొకటి కాదు....కావునా మంచి కేంద్ర నాయకత్వం వుండగా...అన్నీ బాగానే సాగుతున్న వేల ఏదో కొన్ని శక్తులు వుండటం ....ఈ ఇద్దరి స్నేహాన్ని చెడగొట్టాలని...చూడటం మామూలే....అసలు పట్టించుకోరాదు.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తున్నది...జీతాలు ,మొత్తం ఖర్చు పోను ...మన దేశ బడ్జెట్ 30 లక్షల కోట్లు అనుకుంటే అందులో....మొత్తం ఖర్చు పోను కేవలం అభివృద్ధికీ...చేసేది 18 పైసలు మాత్రమే....దానికి కారణం గత కాంగ్రెస్స్ పెట్టిన వివిధ కార్యక్రమాలు...ఇది గత 40 ఏళ్ల నుండి వస్తున్నది.... కావునా ఈ 18 పైసల లో రోడ్లు / రైల్ / టెలికాం / విమాన యానం / నౌకా యానాం....ఇలా అనేకం చెయ్యాలి.... కావునా హోదా అనేది అసలు కుదరని పని.... ఇప్పుడు ఎవరికీ ఇచ్చారు ...ఎవరికీ ఇవ్వరు అని ఒక ఆలోచన చేస్తే .... అనగా ముందు మనం దేశం లో అగ్రగామి రాష్ట్రం...పరిశ్రమలు , సంపద...చూస్తే మొదటి స్థానం లో వుంటుంది....వారు సంపద 30 లక్షల కోట్లు గా వున్నది...ఇక సరాసరి జిల్లా కు 86000 వేల కోట్లు గా వున్నదని భావన.... అదే విధంగా విభాజిత రాష్ట్రం ఆంధ్రా సరాసరి / సగటున సంపద జిల్లా కి 83500 కోట్లు గా వున్నది...మనకు అన్నీ సదుపాయాలు వున్నవి....కావున గణాంకాల రీత్యా అసలు హోదా అనేది అసాధ్యం ...జరిగే పనే కాదు.... భోగొళికంగా చూసినా ఇదే పరిస్తితి.....ఇక హోదా చట్టం కు సరిపోదు..... ఇక ఇప్పటికే 6 డజను రాష్ట్రాలు ఎదురు చూస్తున్న వైనం .... ఇక గత 2004 - 2014 వరకు UPA పక్షాలు వున్నాయి....వారు చేసింది ఏమీ లేదు 1) కేంద్ర ఉద్యోగుల కు 7 వ వేతన సంఘం సిఫార్సులు అమలు చెయ్యాలేమని ....ఎన్నికల తరువాత చూద్దాం ఆని తప్పుకున్నారు....అప్పటికే 6ఏళ్ల నిరీక్షణ.... 2) ఇక ఏకీకృత ఒకే పన్ను విధానం ను 2004 నుండి చెపుతూ వస్తున్న వైనం ...కేవలం చేతకాక తప్పుకున్నారు.... 3) ఎన్నో ఏళ్ల గత 200 ఏళ్ల అయోధ్య విషయం పరిషరించ కుండా చేసిన దరిద్రులు కాంగ్రెస్స్ , ఇదిగో UPA పక్షాలు కాదా.... మోడీ గారు కోర్ట్ ద్వారా పరిష్కరించారు....ఒక తల నొప్పి తగ్గింది కూడా.... 4) కాశ్మీర్ విషయమై అసలు అగ్ని రాజేసిన దరిద్రులు , కాంగ్రెస్స్ వారే....కనీసం రైలు మార్గాలు వెయ్యలేదు అక్కడ...రోడ్లు సరిగా వుండవు...పోనీ సరిహద్దు కి వెళ్ళాలి అంటే అధిక వ్యయ ప్రయాసలు ఈ కాంగ్రెస్స్ పుణ్యమే....మరీ ఇప్పుడు మోడీ గారి వల్ల ఎన్నో రోడ్లు రైలు మార్గం ...విమానాశ్రయాలు కట్టారు....సరిహద్దులు వెళ్ళాలి అంటే తేలికగా వెళ్ళవచ్చు ... 5) మొత్తం మైనారిటీ లు వుండే ఈశాన్య రాష్ట్రాల్లో మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ పేట్టి రోడ్లు ,రైల్ మార్గాలు ...వంతెనలు కట్టి పటిష్టం చేశారు..గత 70 ఏళ్లుగా కాంగ్రెస్స్ చేసింది ఏమీ లేదు....మోడీ యే ఎంతో చేశారు.....చైనా వచ్చి ఉగ్రవాదం చేస్తే అక్కడ సర్జికల్ ఆపరేషన్స్ చేసి...మొత్తం నాశనం చేసి....ఈశాన్య రాష్ట్రాల ప్రజల మన్నలను పొందారు.... కాబట్టి ఇక్కడ నక్క నారా వారీ విషయం తెలిసిందే....వారు మోడీ జగన్ ల మధ్య వున్న సహకారాన్ని దెబ్బ తీయాలనే కుట్ర తప్పా ఇంకోటి కాదు.... కావునా టీడీపీ వారు వైసీపీ నీ ....వైసీపీ వారు ...టీడీపీ నీ అనడం కేవలం టైం passing comments తప్పా ఇంకొకటి కాదు.... కాబట్టి పొరబాటున ఎవడన్నా కోర్ట్ లో కేసు వేస్తే ...అసలు జరిగే పనే కాదు అన్నది తీర్మానం అవుతుంది.... ఇప్పటికే కేంద్రం అనేక విధాలుగా రాష్ట్రం కు అన్నీ ఇస్తున్నారు....వివిధ పద్దుల కింద నిధులు వస్తున్నాయి.... ఇక కేంద్రం తో కపట బుద్ధి ప్రదర్శించింది బాబు యే...కాబట్టే సీబీఐ ను బాన్ చేశాడు.... జగన్ మోడీ ఇరువురు సహాయ సహకారాలతో సర్కారీ స్థాయిలో వున్నందున పేర్ని నాని వ్యాఖ్యలు తొందరపాటు తో కూడుకున్నవి గా భావించ ప్రార్థన......
Great Father in memories of SON and his dreams
మిత్రులారా......అసలు బీజేపీ , జగన్ స్నేహపూర్వక సంబంధాల నడుమ అన్నీ సజావుగా సాగుతున్న వేళ ఈ నాని మాటలు కేవలం టైం పాస్ కి పనికి వస్తాయి ..సరికదా....ఇక పచ్చ మీడియా బోగస్ ప్రచారం ఎలానో వుంటుంది....
బీజేపీ కి అసలు సీట్లు లేవు, పై గా టీడీపీ యే ఒక సన్నాసి పార్టీ... వారూ నచ్చరు...బీజేపీ జగన్ ద్వయం బాగానే వున్న వేళ ఈ పేర్ని మాటలు కేవలం ఏదో కాకతాళీయం తప్పా ఇంకొకటి కాదు....కావునా మంచి కేంద్ర నాయకత్వం వుండగా...అన్నీ బాగానే సాగుతున్న వేల ఏదో కొన్ని శక్తులు వుండటం ....ఈ ఇద్దరి స్నేహాన్ని చెడగొట్టాలని...చూడటం మామూలే....అసలు పట్టించుకోరాదు..
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇస్తున్నది...జీతాలు ,మొత్తం ఖర్చు పోను ...మన దేశ బడ్జెట్ 30 లక్షల కోట్లు అనుకుంటే అందులో....మొత్తం ఖర్చు పోను కేవలం అభివృద్ధికీ...చేసేది 18 పైసలు మాత్రమే....దానికి కారణం గత కాంగ్రెస్స్ పెట్టిన వివిధ కార్యక్రమాలు...ఇది గత 40 ఏళ్ల నుండి వస్తున్నది....
కావునా ఈ 18 పైసల లో రోడ్లు / రైల్ / టెలికాం / విమాన యానం / నౌకా యానాం....ఇలా అనేకం చెయ్యాలి....
కావునా హోదా అనేది అసలు కుదరని పని....
ఇప్పుడు ఎవరికీ ఇచ్చారు ...ఎవరికీ ఇవ్వరు అని ఒక ఆలోచన చేస్తే ....
అనగా ముందు మనం దేశం లో అగ్రగామి రాష్ట్రం...పరిశ్రమలు , సంపద...చూస్తే మొదటి స్థానం లో వుంటుంది....వారు సంపద 30 లక్షల కోట్లు గా వున్నది...ఇక సరాసరి జిల్లా కు 86000 వేల కోట్లు గా వున్నదని భావన....
అదే విధంగా విభాజిత రాష్ట్రం ఆంధ్రా సరాసరి / సగటున సంపద జిల్లా కి 83500 కోట్లు గా వున్నది...మనకు అన్నీ సదుపాయాలు వున్నవి....కావున గణాంకాల రీత్యా అసలు హోదా అనేది అసాధ్యం ...జరిగే పనే కాదు....
భోగొళికంగా చూసినా ఇదే పరిస్తితి.....ఇక హోదా చట్టం కు సరిపోదు.....
ఇక ఇప్పటికే 6 డజను రాష్ట్రాలు ఎదురు చూస్తున్న వైనం ....
ఇక గత 2004 - 2014 వరకు UPA పక్షాలు వున్నాయి....వారు చేసింది ఏమీ లేదు
1) కేంద్ర ఉద్యోగుల కు 7 వ వేతన సంఘం సిఫార్సులు అమలు చెయ్యాలేమని ....ఎన్నికల తరువాత చూద్దాం ఆని తప్పుకున్నారు....అప్పటికే 6ఏళ్ల నిరీక్షణ....
2) ఇక ఏకీకృత ఒకే పన్ను విధానం ను 2004 నుండి చెపుతూ వస్తున్న వైనం ...కేవలం చేతకాక తప్పుకున్నారు....
3) ఎన్నో ఏళ్ల గత 200 ఏళ్ల అయోధ్య విషయం పరిషరించ కుండా చేసిన దరిద్రులు కాంగ్రెస్స్ , ఇదిగో UPA పక్షాలు కాదా....
మోడీ గారు కోర్ట్ ద్వారా పరిష్కరించారు....ఒక తల నొప్పి తగ్గింది కూడా....
4) కాశ్మీర్ విషయమై అసలు అగ్ని రాజేసిన దరిద్రులు , కాంగ్రెస్స్ వారే....కనీసం రైలు మార్గాలు వెయ్యలేదు అక్కడ...రోడ్లు సరిగా వుండవు...పోనీ సరిహద్దు కి వెళ్ళాలి అంటే అధిక వ్యయ ప్రయాసలు ఈ కాంగ్రెస్స్ పుణ్యమే....మరీ ఇప్పుడు మోడీ గారి వల్ల ఎన్నో రోడ్లు రైలు మార్గం ...విమానాశ్రయాలు కట్టారు....సరిహద్దులు వెళ్ళాలి అంటే తేలికగా వెళ్ళవచ్చు ...
5) మొత్తం మైనారిటీ లు వుండే ఈశాన్య రాష్ట్రాల్లో మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ పేట్టి రోడ్లు ,రైల్ మార్గాలు ...వంతెనలు కట్టి పటిష్టం చేశారు..గత 70 ఏళ్లుగా కాంగ్రెస్స్ చేసింది ఏమీ లేదు....మోడీ యే ఎంతో చేశారు.....చైనా వచ్చి ఉగ్రవాదం చేస్తే అక్కడ సర్జికల్ ఆపరేషన్స్ చేసి...మొత్తం నాశనం చేసి....ఈశాన్య రాష్ట్రాల ప్రజల మన్నలను పొందారు....
కాబట్టి ఇక్కడ నక్క నారా వారీ విషయం తెలిసిందే....వారు మోడీ జగన్ ల మధ్య వున్న సహకారాన్ని దెబ్బ తీయాలనే కుట్ర తప్పా ఇంకోటి కాదు....
కావునా టీడీపీ వారు వైసీపీ నీ ....వైసీపీ వారు ...టీడీపీ నీ అనడం కేవలం టైం passing comments తప్పా ఇంకొకటి కాదు....
కాబట్టి పొరబాటున ఎవడన్నా కోర్ట్ లో కేసు వేస్తే ...అసలు జరిగే పనే కాదు అన్నది తీర్మానం అవుతుంది....
ఇప్పటికే కేంద్రం అనేక విధాలుగా రాష్ట్రం కు అన్నీ ఇస్తున్నారు....వివిధ పద్దుల కింద నిధులు వస్తున్నాయి....
ఇక కేంద్రం తో కపట బుద్ధి ప్రదర్శించింది బాబు యే...కాబట్టే సీబీఐ ను బాన్ చేశాడు....
జగన్ మోడీ ఇరువురు సహాయ సహకారాలతో సర్కారీ స్థాయిలో వున్నందున
పేర్ని నాని వ్యాఖ్యలు తొందరపాటు తో కూడుకున్నవి గా భావించ ప్రార్థన......