రీజెన్సీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తా : మల్లాడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • రీజెన్సీ పరిశ్రమ యానాం నుంచి తరలిస్తున్నారు అనడం చాలా బాధాకరమని రీజెన్సీ సమస్యల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు వస్తే తాను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యల పరిష్కారం కోసం తన శక్తికి మించి కృషి చేస్తానని యానంలో రీజెన్సీ పరిశ్రమ ఉండాలని కోరుకుంటున్నానని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడారు.

ความคิดเห็น •