శ్రీ రాముని కాలంలో కూడా భగవద్గీత ఉంది.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น •

  • @NirmalakumariChagarlamudi
    @NirmalakumariChagarlamudi 6 หลายเดือนก่อน +3

    చాలా మంచి సందేహం. తెలియని విషయాలు వివరించారు. ధన్యవాదాలు.

  • @isha8062
    @isha8062 6 หลายเดือนก่อน +2

    Avunu chala manchi prasna Kalyani gaaru. Dhanyavaadhaalu Harshavardhan gaaru.

  • @varalakshmikondapalli6045
    @varalakshmikondapalli6045 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @lankalapallikalyani5072
    @lankalapallikalyani5072 6 หลายเดือนก่อน

    నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు స్వామి,🙏🙏🙏👌👌😊😊

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 6 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు
    గురువు గారు.

  • @vijayaaruna5152
    @vijayaaruna5152 6 หลายเดือนก่อน

    💐🙏🏾🙏🏾🙏🏾 బాగా చెప్పారు హర్ష గారు

  • @ramuparepalli6830
    @ramuparepalli6830 6 หลายเดือนก่อน

    నమస్కారాలు అండి హర్షవర్ధన్ గారు

  • @atmakururamesh
    @atmakururamesh 6 หลายเดือนก่อน

    సన్న్యాసులు శరీరం వదిలిన తర్వాత చేసే మండలారాధన గురించి తెలియజేయగలరు.
    ఆత్మకూరు రమేష్,అంబారుపేట.

  • @ramuparepalli6830
    @ramuparepalli6830 6 หลายเดือนก่อน

    గురు పాదుకలు ఒక్క విశేషతను తెలియజేయగలరు నందిగామ నుండి పారేపల్లి రాము

  • @dr.padmajadusi6220
    @dr.padmajadusi6220 6 หลายเดือนก่อน +1

    హర్షవర్ధన్ గారు నమస్తే
    మీరు భగవద్గీత గురించి ఇచ్చిన వివరణ బాగుంది. అయితే రెండు యుగాల వరకు ఎలా మరుగున పడింది? మళ్ళీ ద్వాపరయుగంలో అర్జునునికి ఉపదేశించేటప్పుడు యుగాలపాటు మరుగున పడిన విషయం శ్రీకృష్ణుడు ఎందుకు మరలా చెప్పలేదు? వివరించగలరా?🙏

    • @harshavardhandevotional6930
      @harshavardhandevotional6930  6 หลายเดือนก่อน +1

      🙏 అమ్మ గారు
      భగవద్గీత మరుగున పడడానికి కారణం పరశురామ అవతారంలో క్షత్రియ సంహారం వలన పరంపరగా వస్తున్న ఆ గీతా జ్ఞానం కోల్పోవడం జరిగింది.
      శ్లోకంలో " స కాలేనేహమహతా యోగో నష్టః పరంతప" అన్న పాదంలో అర్థం అదే. మహాభారతం ఆది పర్వం లో పరశురామ వృత్తాంతం ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పలేదని మనం గ్రహించవచ్చు.
      ధన్యవాదాలు అమ్మా .

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 6 หลายเดือนก่อน

    కృష్ణుడు సూర్య భగవానుడికి చెపితే ఆయన మనువు కి చెబితే ఆయన ఇక్ష్వాకు కు చెబుతారు. కాలాంతరంలో ఆ ప్రచారం ఆగిపోయింది కాబట్టి మళ్ళీ అర్జునుడికి చెప్పారు కానీ అప్పుడు భగవధ్గీత లేదని కాదు. "ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షి యోగిదుః".