ఆదోని విద్యార్థులకోసం బస్సులుపెంచండి ఎమ్మెల్యే పార్థసారథిగారు-నూర్ అహ్మద్ డిమాండ్.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • ఆదోని నుంచి పత్తికొండ వైపు వెళ్ళే బస్సు లేక సాయంత్రం నాలుగు గంటల నుంచి పడిగాపులు కాస్తున్న విద్యార్థులు. చివరికి ఓపిక నశించి ఆదోని కొత్త బస్టాండ్ ముందు రోడ్డుపై ధర్నా చేపట్టిన విద్యార్థులు. *కొత్త బస్సులు ప్రారంభించామని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పార్థసారథి గారి డొల్లతనం బయటపడింది*. ఈ విషయంపై ఆర్టీసీ డిఎం గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఈ వార్తను చూసి ఎవరినైనా అధికారులు స్పందించి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాను
    - ఏ నూర్ అహ్మద్,
    - ఎమ్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి.

ความคิดเห็น • 2