బట్టన్ నొక్కం మేలు చేస్తాం...
ฝัง
- เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
- కడప
జడ్పీ ఇంచార్జి చైర్మన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం...
టీడీపీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సర్వసభ్య సమావేశానికి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా..
వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సటైరికల్ సమాధానాలు..
బటన్ నొక్కం.. ఇది రైతు ప్రభుత్వం..
రైతులకు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాం.
పాఠశాలలో పని చేస్తున్న ఆయా, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను అధికారాన్ని అడ్డుపెట్టుకొని తొలగిస్తున్నారని జడ్పీటీసీ నిలదీత..
అందుకు సటైరికల్ సమాధానం చెప్పిన మంత్రి మండిపల్లి..
మేము ఎవరిని తొలగించలేదు.. గత వైసీపీ ప్రభుత్వమే అలా వ్యవహారించింది..
ఎవరిని తొలగించం.. తీసివేయ్యదని ఆదేశించాం..
వాలంటీర్లకు పది వేలు జీతం అని టీడీపీ ప్రభుత్వం చెప్పింది.. మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటని జడ్పీటీసీ నరేన్ ప్రశ్న..
సచివాలయ సిబ్బందితో పెన్షన్స్ పంపిణి చేయడం వల్ల ఉద్యోగాలు తగ్గించినట్లే కదా అని నిలదీత..
వాలంటీర్ వ్యవస్థ ఉందా అని ప్రశ్న..
వాలంటీర్లు స్వచ్చందంగా రాజీనామా చేసారు..
ఉపాధి హామీ పనులు ఎక్కడెక్కడ జరిగాయి..
ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారు..
ఫీల్డ్ అసిస్టెంట్ ల తొలగింపు మా పరిధిలో లేదు.. పీడీకి సర్వ అధికారాలు..