తంగిరాల పురస్కారాలు ప్రదానోత్సవం
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- 21-జూలై 2024 సాయంత్రం విజయవాడ ఠాగూర్ గ్రంథాలయంలో 25వ తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక రంగస్థల పురస్కారం 2024 ప్రముఖ రంగస్థల కళాకారులు సుఖ మంచి కోటేశ్వరరావు కి ప్రధానం చేశారు. అలాగే సాహిత్య కళా రంగ సంస్థల ప్రముఖులకు పురస్కారాలు ప్రదానోత్సవం చేశారు.
Hearty congratulations sir...
Congratulations on the successful organisation of a memorable event.