మొదటిసారి కడప జిల్లాకు వస్తున్న రమేష్ నాయుడుకు ఘనంగా స్వాగతం పలికిన కూటమి నేతలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • కడప
    నేడు స్వంత జిల్లాకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు..
    ప్రత్యేక హెలికాప్టర్ లో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రమేష్ నాయుడు..
    మొదటిసారి కడప జిల్లాకు వస్తున్న రమేష్ నాయుడుకు ఘనంగా స్వాగతం పలికిన కూటమి నేతలు..
    కడప విమానాశ్రయానికి భారీగా చేరుకున్న బీజేపీ నేతలు..
    భారీ కాన్వాయ్ తో కడపకు బయలుదేరిన సీఎం రమేష్ నాయుడు..
    సీఎం రమేష్ నాయుడును కలిసిన టీడీపీ నేత లక్ష్మీరెడ్డి, విశ్వనాథ నాయుడు, మాజీ ఏమ్మెల్సీ బీటెక్ రవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్..
    టీడీపీ నేత లక్ష్మీరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబుకు
    జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి వినతి..
    నాలుగు రోజుల క్రితం కడప జిల్లా నేతలతో చంద్రబాబు భేటీలో ప్రస్తావన..
    ఈ నేపథ్యంలో లక్ష్మిరెడ్డి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడును కలవడం ప్రాధాన్యత..
    : కడప
    కుటుంబ సభ్యులతో కలిసి దేవుని కడప లక్ష్మి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు..
    పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు..
    తీర్ధప్రసాదాలను అందజేసి ఆశీర్వదించిన వేదపండితులు.
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น • 2

  • @Sivakumar-777
    @Sivakumar-777 หลายเดือนก่อน +1

    Very Lucky fellow sir meeru

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 หลายเดือนก่อน

    What is his value in BJP he got ticket because of cbn otherwise he is nothing here or at delhi