వైఎస్ఆర్సిపి కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూల్చడం హేయమైన చర్య

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • వైఎస్ఆర్సిపి కేంద్ర పార్టీ కార్యాలయాన్ని కూల్చడం హేయమైన చర్య అని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లబ్బి వెంకటస్వామి అన్నారు ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రాజకీయాల్లో గెలుపు ఓటమి లు సహజమని కక్ష సాధింపు చర్యలతో పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ఆపాలన్నారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజాము నుంచి పార్టీ కార్యాలయం కూల్చడంలో ఆంతర్యం ఏమిటన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న రోజుల్లో టీడీపీకు ప్రజలే బుద్ది చెబుతరన్నారు

ความคิดเห็น •