In this act: Mana Land documents tho Bonds create chestharu like Ten thousand crores and 50 thousand crores bonds and they will get loans on our lands for 4-4.5% cheap interests. Indhulo magic entante people can sell their land with permissions but never get originals as they will be at big banks and financial institutions. Jagan want to enter into bond market bypassing RBI. People of AP should know this.
ఓటు వెయ్యాలి ప్రజాస్వామ్యం కాపాడాలి. నిజమే ... మరి ఎవరికి ఓటు వెయ్యాలి. ఈ ప్రజాస్వామ్య పౌరులుగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిజమే ... కానీ ఈ ఆలోచన, విచక్షణ , మనకు నేర్పే విద్యావిధానానికి మనం దూరమయ్యము. మన పిల్లల చదువులని మార్కులతో కొలుస్తున్నాము.. ప్రజాస్వామ్యం వాడికి ఎలా అర్థమవుతుంది. రాజకీయ నాయకుల గొప్పతనం ఏమిటంటే వాళ్ళ ఎజెండా ఏమిటి అనేది అంత సులువుగా ఎవ్వరికీ అర్థం కాకుండా చూసుకుంటారు. మన ఓటు ఎవరికి వెయ్యాలి. అని మనం ఆలోచిస్తే ఇన్నాళ్ళు ఉచితాలని వెక్కిరించి అంత కన్నా ఎక్కువ చేస్తాం అంటున్న వారికా ఓటు వేయాలి... లేదా పేద ప్రజలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మిగిలిన వాళ్ళని అడ్రస్ చేయకుండా పరిపాలన చేస్తున్న వారికా ఓటు ఎవరికి వెయ్యాలి. పదుల సంఖ్యలో టీవీ చానల్స్ వందల కొద్దీ యూట్యూబ్ చానల్స్ ట్విట్టర్ లాంటి మిగిలినవి సరేసరి .. వీటిలో వచ్చే సమాచారం ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కోసం కొత్త కోర్సు చదవాలి. కేంద్ర ఎన్నికల విషయం లో ఈ గొడవ లేదు. రాష్ట్రం లో న్యూట్రల్ ఓటర్ ఇప్పుడే కీలక పాత్ర పోషించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టబడ్డాయి వాటి వల్ల చాలా మంది పేదవాళ్ళకి ఇంటికి తిండికి ఢోకా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని సరిగా అర్థం చేసుకుంటే రెండు కోణాలు ఉంటాయి. 1. ఎగువ మధ్యతరగతి ఉన్నత తరగతుల వాళ్ళ వద్ద పేద వాళ్ళు చాలా మంది పని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పథకాలతో ఇల్లు తిండి దొరుతున్నది కనుక వాళ్ళు ఇప్పటి వరకు చేసే పనికి ఎక్కువ డబ్బు అడుగుతున్నారు. ఒకవేళ యజమాని కాదన్నా తనకు ఇల్లు తిండి ఉండడం వలన అతను ఉద్యోగం తీసేస్తాడు అనిభయపడడం లేదు. తన శ్రమకి ఎంత దక్కాలో తగినంత ఇవ్వాలనీ ఇన్నాళ్లు ఇల్లు గడవాలి గనుక ఇచ్చినంత తీసుకొని ఎక్కువ పనిచేశాం అని ఇప్పుడు మాకు ప్రభుత్వ భరోసా ఉంది కనుక యజమానిని ధైర్యంగా శ్రమకు తగ్గ ఫలం అడగగలుగుతున్నామన్నది పేద వాడికి కలిగే ఆనందం . ప్రభుత్వం అండతో పేద వాడు తన శ్రమకు తాను విలువ కట్టుకోగలిగే స్థితికి రావడం దేశ అభివృద్ధికి ప్రతీక అనడంలో సందేహంలేదు . అమెరికా లాంటి దేశాల్లో ఒక కొళాయి బిగించాలాంటే ఫ్లంబర్ అపాయింట్మెంట్ వారం ముందే తీసుకోవాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ .. దీనిని సాధించి ప్రతి ఒక్కరికీ సమాజంలో ఒక ఉనికి తేవడంలో ఈ ప్రభుత్వం సఫలం అయింది చెప్పవచ్చు. 2. సరే బాగుంది పేద వాడు బాగుపడ్డాడు అంటే సంతోషమే... కానీ ఎలా జరుగుతుంది ఇదంతా యజమానులు కడుతున్న టాక్స్ వల్లనే జరుగుతుంది. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వాలకు లక్షల్లో కోట్లలో టాక్స్ కట్టే వారి డబ్బు ప్రభుత్వ నిర్ణయాల ద్వారా పేదలకు చేరుతుంది. కానీ ఈ టాక్స్ వారు ఎన్ని రోజులు కడతారు తమ వ్యాపారాలు లాభాల్లో ఉన్నన్ని రోజులు మాత్రమే కడతారు. వ్యాపారం లాభంలో ఉంటే కదా పేద వాడికి కూడా అడిగినంత జీతం ఇవ్వగలిగేది. మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 5నుండి 20 మందికి ఉపాధి ఇచ్చే వ్యాపారస్తులు లక్షల్లో ఉన్నారు. ప్రధాన వ్యాపారికి పథకాలు రావు... అతని దగ్గర చేసే వాళ్ళకి వస్తాయి . డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెరిగింది అతన్ని డబ్బు ఎక్కువ అడుగుతున్నారు. కానీ అతని వ్యాపారం లాభాల్లో ఉన్నదా అతను ఆ స్థాయిలో ఉండేట్టుగా ప్రభుత్వం వైపు నుండి చేయాల్సిన విషయాల్లో ప్రభుత్వాము ఏ మేరకు కృషి చేసింది అనే అంశంలో భిన్న వాదనలున్నాయి. సహేతుకమైన ఈ ప్రశ్న కు ప్రభుత్వం మేము చేసాము ఇంకా కృషి చేస్తాం అని సమాధానం చెబుతోంది. ఎవరి కోణం లో వాళ్ళు కరెక్ట్.. మరి మనం నిర్ణయం తీసుకోవడం ఎలా. ఈ పోస్ట్ చదివే వాళ్ళు ఏదో ఒక వర్గంలో ఉంటారు. ఎంత ఆలోచించినా ఎవరికి వాళ్ళకి వాళ్ళు చెప్పేదే నిజం అని అనిపిస్తుంది. నా ఓటు ఎవరికి ఓటు వెయ్యాలి అని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తే నన్ను కులం, మతం, ప్రాంతం, డబ్బు , మొదలైనవి ప్రభావితం చేస్తూ నాలోని ప్రజాస్వామ్య వాదికి అడ్డుపడుతున్నాయి. ఏమి చెయ్యాలో తోచల....
Nice post... అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు రూపం లో పంచాలి... Tappu లేదు... కానీ అభివృద్ధి లేకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తే అది vinasanamey...
సంక్షేమం అనేది డబ్బులు ఇవ్వడం లో కాకుండా skills రూపంలో అందించాలి... అప్పుడు వాళ్ళ కాళ్ల మీద వారు నిలబడి గౌరవంగా బ్రతుకుతారు... తరువాత ఆ సంక్షేమం ని వేరే వారికి cheraveyavacchu
బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందరు నిజాయితీపరులు అయితే OK, లేకపోతే ప్రజలు సంకనాకిపోవడం కాయం! బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందురు రాజకీయ నాయకులతో కలిసి ఏంచేస్తున్నారో చూస్తున్నాం!
Even on Capital amaravathi also... Everyone knows there is a huge loss for Andhra is happening...The central gov are saying it's state decision.... Like In your family if kid is not doing well then father has to take care of the kid right....
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనా అధినేత పవన్ మరియు టీడీపీ మీడియా చెప్తున్నవే నిజం అయితే, గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెచ్చిన ఎన్నో జీవోలు మీద 100 నుంచి 150 కోర్టు కేసులు వేశారు. మరి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వలన ఇంత నష్టం ప్రజలకి జరిగితే కోర్టులో కేసు ఎందుకు వెయ్యటం లేదు, రాత్రి జీవోలు ఇస్తే తెల్లవారే కోర్టు కి వెళ్లిన టీడీపీ జనసేన నేతలు,మరియు టీడీపీ మీడియా ఇప్పుడూ ఎందుకు కోర్టు కి వెళ్ళటం లేదు.
మణిపూర్ లో అద్భుతమైన పాలన ఉంది కదా జెపి గారు. నిమ్మగడ్డ రమేష్ అత్యంత నిజాయితీ పరుడు కదా జేపీ గారు అదే కదా మీరు చెప్పేది అందుకే కదా బీజేపీ కి టీడీపీ కి మీరు మద్దతు తెలిపింది.
Sir! Even CBN has committed to continue the same freebies with higher amounts… have you not gone through the Super 6 of TDP manifesto? You seem to be biased!! We know ABN is biased media house.. endorsing them is a mistake sir.. I believed you are neutral but, I find you too fell in the trap of CBN..
Do you think people are voting without freebies. Do not blame someone. People should change. I asked multiple people. Everyone saying. Jagan is good as he is giving more money. But where is development.
" JP became a VP ". నువ్వు YCP ప్రభుత్వ పాలనను, తెలుగుదేశం పాలనను పోల్చి ఒక వీడియో చెయ్యు. మరియు అందులో ప్రస్తుత ఎన్నికలతో సహా మేనిఫెస్టో, హామీల కష్ట నష్టాలు కూడా చర్చించాలి! అలాగే నువ్వు TDP కూటమికి సపోర్ట్ చెయ్యడానికి తగిన కారణం చెప్పు! నువ్వు YCP ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్న మాటలు అన్నీ నువ్వు సపోర్ట్ చేస్తున్న ప్రధాన పార్టీకి ఇంకా ఎక్కువగా వర్తిస్తాయి కాదా! నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకోవడానికి వీటిని విస్మరించకు! Immediate better option YCP కి మించి ఇంకేదీ లేదు అనేది నా అభిప్రాయం!
17:47 About Land Titling Act
In this act: Mana Land documents tho Bonds create chestharu like Ten thousand crores and 50 thousand crores bonds and they will get loans on our lands for 4-4.5% cheap interests. Indhulo magic entante people can sell their land with permissions but never get originals as they will be at big banks and financial institutions. Jagan want to enter into bond market bypassing RBI. People of AP should know this.
ఓటు వెయ్యాలి ప్రజాస్వామ్యం కాపాడాలి. నిజమే ... మరి ఎవరికి ఓటు వెయ్యాలి. ఈ ప్రజాస్వామ్య పౌరులుగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిజమే ... కానీ ఈ ఆలోచన, విచక్షణ , మనకు నేర్పే విద్యావిధానానికి మనం దూరమయ్యము. మన పిల్లల చదువులని మార్కులతో కొలుస్తున్నాము.. ప్రజాస్వామ్యం వాడికి ఎలా అర్థమవుతుంది.
రాజకీయ నాయకుల గొప్పతనం ఏమిటంటే వాళ్ళ ఎజెండా ఏమిటి అనేది అంత సులువుగా ఎవ్వరికీ అర్థం కాకుండా చూసుకుంటారు.
మన ఓటు ఎవరికి వెయ్యాలి. అని మనం ఆలోచిస్తే
ఇన్నాళ్ళు ఉచితాలని వెక్కిరించి అంత కన్నా ఎక్కువ చేస్తాం అంటున్న వారికా ఓటు వేయాలి...
లేదా పేద ప్రజలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని మిగిలిన వాళ్ళని అడ్రస్ చేయకుండా పరిపాలన చేస్తున్న వారికా ఓటు ఎవరికి వెయ్యాలి.
పదుల సంఖ్యలో టీవీ చానల్స్ వందల కొద్దీ యూట్యూబ్ చానల్స్ ట్విట్టర్ లాంటి మిగిలినవి సరేసరి .. వీటిలో వచ్చే సమాచారం ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కోసం కొత్త కోర్సు చదవాలి.
కేంద్ర ఎన్నికల విషయం లో ఈ గొడవ లేదు.
రాష్ట్రం లో న్యూట్రల్ ఓటర్ ఇప్పుడే కీలక పాత్ర పోషించాలి. ప్రస్తుతం
రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టబడ్డాయి వాటి వల్ల చాలా మంది పేదవాళ్ళకి ఇంటికి తిండికి ఢోకా లేని పరిస్థితి ఏర్పడింది.
ఈ అంశాన్ని సరిగా అర్థం చేసుకుంటే రెండు కోణాలు ఉంటాయి.
1. ఎగువ మధ్యతరగతి ఉన్నత తరగతుల వాళ్ళ వద్ద పేద వాళ్ళు చాలా మంది పని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పథకాలతో ఇల్లు తిండి దొరుతున్నది కనుక వాళ్ళు ఇప్పటి వరకు చేసే పనికి ఎక్కువ డబ్బు అడుగుతున్నారు. ఒకవేళ యజమాని కాదన్నా తనకు ఇల్లు తిండి ఉండడం వలన అతను ఉద్యోగం తీసేస్తాడు అనిభయపడడం లేదు. తన శ్రమకి ఎంత దక్కాలో తగినంత ఇవ్వాలనీ ఇన్నాళ్లు ఇల్లు గడవాలి గనుక ఇచ్చినంత తీసుకొని ఎక్కువ పనిచేశాం అని ఇప్పుడు మాకు ప్రభుత్వ భరోసా ఉంది కనుక యజమానిని ధైర్యంగా శ్రమకు తగ్గ ఫలం అడగగలుగుతున్నామన్నది పేద వాడికి కలిగే ఆనందం . ప్రభుత్వం అండతో పేద వాడు తన శ్రమకు తాను విలువ కట్టుకోగలిగే స్థితికి రావడం దేశ అభివృద్ధికి ప్రతీక అనడంలో సందేహంలేదు . అమెరికా లాంటి దేశాల్లో ఒక కొళాయి బిగించాలాంటే ఫ్లంబర్ అపాయింట్మెంట్ వారం ముందే తీసుకోవాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ .. దీనిని సాధించి ప్రతి ఒక్కరికీ సమాజంలో ఒక ఉనికి తేవడంలో ఈ ప్రభుత్వం సఫలం అయింది చెప్పవచ్చు.
2. సరే బాగుంది పేద వాడు బాగుపడ్డాడు అంటే సంతోషమే... కానీ ఎలా జరుగుతుంది ఇదంతా యజమానులు కడుతున్న టాక్స్ వల్లనే జరుగుతుంది. ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వాలకు లక్షల్లో కోట్లలో టాక్స్ కట్టే వారి డబ్బు ప్రభుత్వ నిర్ణయాల ద్వారా పేదలకు చేరుతుంది.
కానీ ఈ టాక్స్ వారు ఎన్ని రోజులు కడతారు తమ వ్యాపారాలు లాభాల్లో ఉన్నన్ని రోజులు మాత్రమే కడతారు. వ్యాపారం లాభంలో ఉంటే కదా పేద వాడికి కూడా అడిగినంత జీతం ఇవ్వగలిగేది.
మన ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 5నుండి 20 మందికి ఉపాధి ఇచ్చే వ్యాపారస్తులు లక్షల్లో ఉన్నారు. ప్రధాన వ్యాపారికి పథకాలు రావు... అతని దగ్గర చేసే వాళ్ళకి వస్తాయి . డిగ్నిటీ ఆఫ్ లేబర్ పెరిగింది అతన్ని డబ్బు ఎక్కువ అడుగుతున్నారు. కానీ అతని వ్యాపారం లాభాల్లో ఉన్నదా అతను ఆ స్థాయిలో ఉండేట్టుగా ప్రభుత్వం వైపు నుండి చేయాల్సిన విషయాల్లో ప్రభుత్వాము ఏ మేరకు కృషి చేసింది అనే అంశంలో భిన్న వాదనలున్నాయి. సహేతుకమైన ఈ ప్రశ్న కు ప్రభుత్వం మేము చేసాము ఇంకా కృషి చేస్తాం అని సమాధానం చెబుతోంది.
ఎవరి కోణం లో వాళ్ళు కరెక్ట్.. మరి మనం నిర్ణయం తీసుకోవడం ఎలా. ఈ పోస్ట్ చదివే వాళ్ళు ఏదో ఒక వర్గంలో ఉంటారు. ఎంత ఆలోచించినా ఎవరికి వాళ్ళకి వాళ్ళు చెప్పేదే నిజం అని అనిపిస్తుంది.
నా ఓటు ఎవరికి ఓటు వెయ్యాలి అని ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తే నన్ను కులం, మతం, ప్రాంతం, డబ్బు , మొదలైనవి ప్రభావితం చేస్తూ నాలోని ప్రజాస్వామ్య వాదికి అడ్డుపడుతున్నాయి. ఏమి చెయ్యాలో తోచల....
Nice post... అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు రూపం లో పంచాలి... Tappu లేదు... కానీ అభివృద్ధి లేకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తే అది vinasanamey...
సంక్షేమం అనేది డబ్బులు ఇవ్వడం లో కాకుండా skills రూపంలో అందించాలి... అప్పుడు వాళ్ళ కాళ్ల మీద వారు నిలబడి గౌరవంగా బ్రతుకుతారు... తరువాత ఆ సంక్షేమం ని వేరే వారికి cheraveyavacchu
Much respect to you sir.
బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందరు నిజాయితీపరులు అయితే OK, లేకపోతే ప్రజలు సంకనాకిపోవడం కాయం! బ్యురోక్రాట్స్ (IAS, IPS, IRSలు) అందురు రాజకీయ నాయకులతో కలిసి ఏంచేస్తున్నారో చూస్తున్నాం!
Ur my hero sir , love you ❤
నీలం సంజీవరెడ్డిగారు మా నాన్న గారు ఓకేవుల్లో జీవించారు/రాజకుయ్యాల్లోకి రమ్మని నాకు వద్దు/
true
ఇది నా మనస్తత్వం/డోంట్ కేర్/మిస్టర్ పీఎం/
Sir nothing was mentioned about land titling act ! Please change the thumbnail
18:09😀
Except Land titling, other issues were discussed. I don't understand why this kind of irrelevant thumbnails are highlited.
Please do watch from 17:00mins Jp garu expressed his concerns over land titling act
Motham chudandi sir. 17:45 daggara undi about AP titling Act gurinchi.
ప్రధాన మంత్రి నేను అన్నధి మరచి రైల్వే స్టేషన్లో బస్టాండ్స్ లోపని చేసి పీఎం అయినారట/అయితే నాకేమిటి సంతోషం/నాకు కోపము ఈర్ష క్రోధం లేదు/
Now pm commenting on rowdy rajyam in Andhra Pradesh... By knowing all the facts from the last 4 years why the center is silent.
Even on Capital amaravathi also... Everyone knows there is a huge loss for Andhra is happening...The central gov are saying it's state decision.... Like In your family if kid is not doing well then father has to take care of the kid right....
Jayaprakash narayan garu cm avvali, burra vunnavallu desaniki avasaram… panikimalina chaduvulu lenivallu kaadu
రైల్వే స్టేషన్ స్లో డాన్సులు చేస్తూ బ్రతికిన వారికి యిలాంటి మాటలు చేష్టలు ప్రజలు ట్రాన్స్ జేందర్స్/లా లంగాలేసుకుని డాన్సులు చేస్తారని అనుకున్నారేమో/
వీడికివున్న కులగజ్జి బయటకు వచ్చింది finally 😄😄👏
Oka IAS knowledge adi 👌👌👌👌👌
పీఎం కావాలంటే మనదేశంలో యెవెధవలయినా సరిపోతుందనిఅర్థమ్/
Jai jagan
Oka musulodini adandi telustundi
Mee chadhuvu Mee qualifications anni waste. Anni lies
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనా అధినేత పవన్ మరియు టీడీపీ మీడియా చెప్తున్నవే నిజం అయితే, గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెచ్చిన ఎన్నో జీవోలు మీద 100 నుంచి 150 కోర్టు కేసులు వేశారు. మరి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వలన ఇంత నష్టం ప్రజలకి జరిగితే కోర్టులో కేసు ఎందుకు వెయ్యటం లేదు, రాత్రి జీవోలు ఇస్తే తెల్లవారే కోర్టు కి వెళ్లిన టీడీపీ జనసేన నేతలు,మరియు టీడీపీ మీడియా ఇప్పుడూ ఎందుకు కోర్టు కి వెళ్ళటం లేదు.
Bank lo veste okkade vunna musulollu em chestaru.....nonsence ani anipistundi interview
మణిపూర్ లో అద్భుతమైన పాలన ఉంది కదా జెపి గారు. నిమ్మగడ్డ రమేష్ అత్యంత నిజాయితీ పరుడు కదా జేపీ గారు అదే కదా మీరు చెప్పేది అందుకే కదా బీజేపీ కి టీడీపీ కి మీరు మద్దతు తెలిపింది.
Veedu cheppe neetulu.....abbo.....ultimet....kaani.....chesepanulu...kulagajji panulu
Ikjada oka manishi tappu chesindi. Partee ki appadikinchakoodadu
సత్యం అనేది ఒకటేమాత/హిప్నాటైస్ కు ఎన్నో మాయమాటలతో చేస్తారు/ఇది కదా ఐఏఎస్ చెప్పాల్సిన మాటలు/థాంక్ యూ వెరీ మచ్ సార్ జేపీన్ గారు యిపుడు కదా సత్యమ నంటే/
Chattabadda palaan gurinchi matladi bjp ki maddatu iste asalu nonsence
kamma meedha confidence ledhura mataloda??
చక్రవర్తిలా ఫీలవు తున్నారు బీజేపీ నాయకులు/
Ni ఆలోచనా విదనం తప్పు ఒక unit కొరకు పోరాడుతుంది.muslims ela Unit ga ఉన్నారో అలగే హిందువులు అందరు ఒక unitku టీసుక రావలని ప్రయత్నిస్తుంది మిత్రమా.🎉🎉🎉
Sir really you are true Kamma sudo intellectual
Paytm batch spotted in comments
What is wrong in it when cowards like you have no guts to question the barbaric rule of Reddy group
Sir! Even CBN has committed to continue the same freebies with higher amounts… have you not gone through the Super 6 of TDP manifesto? You seem to be biased!! We know ABN is biased media house.. endorsing them is a mistake sir.. I believed you are neutral but, I find you too fell in the trap of CBN..
Do you think people are voting without freebies. Do not blame someone. People should change. I asked multiple people. Everyone saying. Jagan is good as he is giving more money. But where is development.
you don't have Guts to point out Modi also for similar things. You are not a impartial
He said long back Modi is also doing the same . And state governments are learning from them
He is also saying the same. Pakkana. Vallani tittadam kakunda. Exact points matladanti ani.
సత్యం చెబుతా మూర్ఖత్వంతో జీ.విస్తున్న పార్టీ బీజేపీ & అథెర్స్/
Jp గారు మీ మీద కూడా విశ్వాసం లేదు ప్రజలకు, చంద్రబాబు ఎంత ఇచ్చాడు, ఎంత మంది పిల్లలు,
Jp garu mari chandababu yem chesindu
Video chudu… telusthundhi
" JP became a VP ". నువ్వు YCP ప్రభుత్వ పాలనను, తెలుగుదేశం పాలనను పోల్చి ఒక వీడియో చెయ్యు. మరియు అందులో ప్రస్తుత ఎన్నికలతో సహా మేనిఫెస్టో, హామీల కష్ట నష్టాలు కూడా చర్చించాలి! అలాగే నువ్వు TDP కూటమికి సపోర్ట్ చెయ్యడానికి తగిన కారణం చెప్పు! నువ్వు YCP ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్న మాటలు అన్నీ నువ్వు సపోర్ట్ చేస్తున్న ప్రధాన పార్టీకి ఇంకా ఎక్కువగా వర్తిస్తాయి కాదా! నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకోవడానికి వీటిని విస్మరించకు! Immediate better option YCP కి మించి ఇంకేదీ లేదు అనేది నా అభిప్రాయం!
నువ్వు తొత్తువే... ఆ ABN రాధాకృష్ణ తొత్తే చంద్రబాబుకు.... మీ బొకేర్ ముచ్చట్లు వినాలా
ఇందులో లాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎక్కడ వుంది రా గూట్లే
do watch from 17:00mins
@@dinnukreations8319 మిగతా సొల్లు చంద్రబాబు మాట్లడమన్నాడ
రండ ముచ్చట్లు నీవి ఆ ABN రాధాకృష్ణ వి
Jp గారు మీ మీద కూడా విశ్వాసం లేదు ప్రజలకు, చంద్రబాబు ఎంత ఇచ్చాడు, ఎంత మంది పిల్లలు,