#సత్యసాయి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది 13 జిల్లాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తం 26 జిల్లాలుగా రూపాంతరం చెందింది ఇందులో భాగంగా పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం క్యాబినెట్ లో ఆమోదం పొందడం పై పుట్టపర్తి ప్రజానీకం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సత్యసాయిబాబా మానవాళికి చేసిన సేవలు వెలకట్టలేని మణి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సత్య సాయి బాబా ఎన్నో సేవలు అందించారని. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తిని నేడు ప్రభుత్వం గుర్తించి జిల్లా గా ప్రకటించడం ఎంతో ఆనందదాయకం అని అదే విధంగా ఆరు నియోజకవర్గాలకు అనువైన ప్రదేశం పుట్టపర్తి అని 2019లో ఎన్నికల మ్యానిఫెస్టోలో పుట్టపర్తి ఎమ్మెల్యేగా గెలుపొంది తే పుట్టపర్తి జిల్లా అయ్యే దానికి తాను కృషి చేస్తానని లేడు ఆ మాట నిలుపుకున్న అని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.......
    PLEASE SUBSCRIBE PTP DREAM CHANNEL

ความคิดเห็น •