వైఎస్అర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ ను అప్యాయంగా అక్కున చేర్చుకుని ముద్దాడిన వైఎస్ విజయమ్మ
ฝัง
- เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
- వైఎస్అర్ జిల్లా :
ఇడుపులపాయకు చేరుకున్న మాజీ సిఎం వైఎస్ జగన్ , వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ, వైఎస్అర్ సోదరి విమలమ్మ
వైఎస్అర్ ఘాట్ వద్ద 75వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్దనలు
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపిలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి,
ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా, అకేపాటి అమరనాధరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రమేష్ యాదవ్
మాజీమంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాధరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్అర్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ ను అప్యాయంగా అక్కున చేర్చుకుని ముద్దాడిన వైఎస్ విజయమ్మ
Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝