ఖాజీపేట పాఠశాలలో పలువురు విద్యార్థులు అతిసారా వ్యాధితో ఆసుపత్రి పాలు..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • కడప
    ఖాజీపేట మండలంలో విజృంబిస్తున్న అతిసారా..
    మిడుతూరులో ఒకరు మృతి..
    మరో ఇరవై మందికి అశ్వస్తత..
    ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
    కలుషిత నీరు సేవించి అశ్వస్తత గురైన గ్రామస్తులు.
    రెండు రోజుల క్రితం మండల సర్వసభ్య సమావేశంలో వైద్య అధికారిని నిలదీసిన సభ్యులు..
    అతిసారా కు కలుషిత నీరే కారణమన్న వైద్య అధికారి..
    ఆ దిశగా చర్యలు చేపట్టని సిబ్బంది..
    గ్రామానికి సరఫరా అయ్యే పైప్ లైన్ లీకేజ్..
    ఒకరు చస్తే కానీ స్పందించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు..
    యువకుడు సునీల్ మృత్యువాతతో స్పందించిన అధికారులు..
    గతంలో ఖాజీపేట పాఠశాలలో పలువురు విద్యార్థులు అతిసారా వ్యాధితో ఆసుపత్రి పాలు..
    తాజాగా మిడుతూరు గ్రామంలో విజృంభిస్తున్న అతిసారా..
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น • 2