#Hyderabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • #మమతా #ఇన్స్టిట్యూట్ #ఆఫ్ #ఆల్టర్నేటివ్ #మెడిసిన్ #ఆధ్వర్యంలో
    #సి #ఎమ్ #ఈ #మరియు #క్యాన్సర్ #అవగాహన #కార్యక్రమo
    అనంతరం ఇన్స్టిట్యూట్ వారికి సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం చేశారు
    హైదరాబాద్ కాచిగూడ ప్రైడ్ లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్నీ పురస్కరించుకుని క్యాన్సర్ అవగాహన మరియు నిర్ములన గురించి మాట్లాడారు క్యాన్సర్ కు మెడిసిన్ కూడా లభ్యం అయినది అని తెలిపారు క్యాన్సర్ ఎన్నో రకాలుగా ఉంటుందని బయపడనవసరం లేదని వాక్సిన్ కూడా ఉన్నదని క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు
    ఈ కార్యక్రమంలోముఖ్య అతిథి సాహిల్ ఖాన్
    N.R.M మానవ హక్కుల జాతీయ చైర్మన్,మొహ్మద్ రహేమాన్
    రిటైర్డ్. ఏసీపీ లీగల్ సలహాదారు మమత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటిమెడిసిన్ డాక్టర్ ఎమ్ ఎ బేగ్,
    డాక్టర్ ఎ.ఎస్. సయ్యద్ నుస్రత్ ఫారీస్, మేనేజింగ్ డైరెక్టర్, ఎమ్ ఎ ఐఎమ్
    డాక్టర్ మీర్జా ఐబాద్ అలీ బేగ్ యశోద హాస్పిటల్ మలక్ పెట్,
    డా. M.A బేగ్
    ప్రిన్సిపల్స్ & డైరెక్టర్ ఎమ్ ఎ ఐ ఎమ్ మరియు గవర్నర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్
    బిర్జా హలీ బెగ్ ఆధ్వర్యంలో బెస్ట్ ట్రైనింగ్ డాక్టర్ సర్టిఫికెట్లు ఇనిస్ట్యూట్ వారికి అందజేశారు
    మమతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఏ . రెహమాన్, ఏసీపీ.అర్ టీ డి . మమతా ఇన్‌స్టిట్యూట్‌కి న్యాయ సలహాదారు మరియు మమత ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వైద్యులు, మానవ హక్కుల జాతీయ కార్యనిర్వాహక ఛైర్మన్ మహ్మద్ సాహిల్ ఖాన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సాహిల్ ఇండియా మహమ్మద్ సాహేల్ ఖాన్ అపాయింట్ ఇనిస్ట్యూట్ తెలంగాణ స్టేట్ డాక్టర్ వింగ్ గవర్నర్ అఫీషియట్ బెస్ట్ సోషల్ వర్క్స్ నేషనల్ చైర్మన్ ఇండియా ఎంపీ రాజేష్ ఖన్నా అబ్దుల్ రెహమాన్ రిటైర్డ్ ఏసిపి తదితరులు పాల్గొన్నారు.

ความคิดเห็น • 1