213 Prisoners Released From Cherlapally Central Jail | జైలు నుంచి విడుదలైన 213 మంది ఖైదీలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • క్షణికావేశంలో వారు చేసిన నేరం... కుటుంబాలకు ఏళ్లపాటు దూరం చేసింది. ఇన్నాళ్లు జైళ్లలో మగ్గిన ఖైదీలు... ప్రభుత్వం క్షమాభిక్షతో... కరాగారం నుంచి విడుదలయ్యారు. ఉద్విగ్న క్షణాల మధ్య కుటుంబసభ్యులను కలుసుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించేలా... జైళ్లశాఖ వారికి ఉపాధి అవకాశాలను చూపించింది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 1

  • @babupayali9702
    @babupayali9702 2 หลายเดือนก่อน +3

    మర్డర్ చేస్తే ఊరి శిక్ష కాకున్నా జీవితమంతా జైలు లోనే ఉండేటట్లు చేయాలి పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకోని భర్త ను చంపించిన చంపిన మహిళ లు వాళ్ళ లవర్లు బయటికీ వస్తే మరలా వారు ఇద్దరూ కలిసి లైఫ్ ఎంజాయి చేస్తారు వీళ్ళ 5నిమిషాల సుఖం కోసం పాపం ఎలాంటి తప్పు చేయని అమాయక భర్త ప్రాణాలు కోల్పోయిండు సుఖం వారికి శిక్ష అమాయక భర్త కీ ఇటువంటి ఆడవారి కి మగవారి కీ క్షమాభిక్ష పెట్టవద్దు జీవితమంతా జైలు లోనే ఉండేటట్లు చెయండి Age బారు అయిన మారిన ముసల వారికి క్షమాభిక్ష పెట్టండి అందరూ సమర్ధిస్తారు మర్డర్ చేసిన ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష పెట్టడం ఏంటి ఇలాంటివారు సమాజంలో ఇంకా రెచ్చిపోతారు రౌడీ షీటర్ లాగా మర్డర్లు దందాలు చేస్తారు దొంగతనాలు ఎక్కువ అవుతాయి ఈ ఒక్క విషయం లో కాంగ్రెస్ డాం డాం కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కి కాలమే సమాధానం చెబుతుంది రాజకీయ హ్యూహ కర్త తెలంగాణ జూనియర్ ప్రశాంతి కిషోర్ PB 2028 ఎలక్షన్ లో నా రాజకీయ పవర్ ఏమిటో నీకు చూపిస్తా మా నిరుద్యోగులకు న్యాయం చేయక పొతే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయక పొతే Si 1500నుంచి 2000వేయక పోతే పోస్టులు పెంచక పొతే