ఇక ప్రజలు ఓటు వేయడం కూడా ఎందుకు? అది కూడా తీసేయండి ఎలానూ జమిలి ఎన్నికలు అని కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలలో బిల్లు పాస్ చేసుకుంది కాబట్టి మొత్తం దేశంలో అన్నీ రాష్ట్రాలు , కేంద్రం లో బీజేపీ కే ప్రజల ఓట్ల తో సంబంధం లేకుండా అధికారం శాశ్వతం అని ఎన్నికల సంఘం ప్రకటిస్తే సరిపోతుంది.
అధికారం అనే వ్యసనం ఎంతటి దారుణాలు అయినా చేయిస్తాయి. ప్రజాస్వామ్యం లో "ప్రభుత్వాలు" ప్రజల మంచి - భద్రత కోసం ఒక కంచె లా వుండాలి తప్ప వారే ఆ మంచిని కబలిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు......రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఈ రోజు మన దేశంలో ఇలాంటి వింత వింత పోకడలు చూస్తున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థ లు మేల్కొకపోతే ఈ అప్రజాస్వామిక మంటల్లో అందరు మాడి మసి అవుతారు
EC లో పనిచేసే RTI commissioner కి RTI act గురించే సరిగ్గా తెలీదు...అసలు ఇన్ఫర్మేషన్ అని దేన్ని అంటారో కూడా తెలీదు...వాళ్ళు IAS లు ఎలా అయ్యారో అర్థం కావడం లేదు...2(f) ప్రకారం opinion అనేది information కిందకి రాదు అని RTI application ని reject చేసింది ఒక commisioner నాలుగు నెలల క్రితం...కానీ opinion కూడా 2(f) కింద information లో భాగమే అని RTI act చెబుతుంది...ఆమె IAS ఎలా అయ్యిందో అర్థం కావడం లేదు...
మోడీ బ్రతికి వున్నంత కాలం వాళ్లే అధికారంలో వుంటారు ప్రజా స్వామ్యం రావాలంటే బాలెట్ పత్రాల ద్వారా ఓటు విదానం రావాలి అప్పుడే దొంగలు పోయి నిజమైన ప్రజా ప్రతినిధులు రాజ్యము ఏలు తారు ఇది నిజం భారతదేశం మొత్తం మోడిని చాలా దారుణంగా దూషించు చు న్నారు సిగ్గు లేని వారికి ఇలాంటివి ప ట్ట వు కదా వినిపించ వు కూడా
దేశంలో అన్ని వ్యవస్థలు అయన మోచేతి నీళ్లు తాగుతూ పునీతులు అవుతున్నారు ఎక్కడో ఒకడో అరో ఉన్నత న్యాయస్థానం లో ఉన్నా వాళ్ళ దగ్గరకు ప్రభుత్వ నిర్ణయాలు కి సంబందించిన కేసులు పోవు 😢
ఎవరండి మొత్తుకున్నా కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్మాదుల తో నిండిపోయింది ఎవరెన్ని మొరపెట్టుకున్న వాళ్ళు అంగీకరించారు ఆర్ఎస్ఎస్ విహెచ్పి మోకాళ్ళతో నిండిపోయింది ప్రజాస్వామ్యం నీ కాళరాత్రి పద్ధతిని మొదలుపెట్టారు ఇప్పుడు మొన్న జరిగిన కేంద్రం ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటరీ ఎన్నికలు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అధికారం చేతికి ఉన్నాయి అంటే కారణం ఈవీఎం మిషన్ల ద్వారానే అధికారంలోకి వచ్చారు మోడీ గారు చాలా అసలు ఎన్నికల కమిషన్ ఎన్నికే సరిగ్గా జరగలేదు ఎవరు ప్రశ్నించారు ప్రతిపక్షం ఏం చేస్తుంది ప్రజాతంత్ర వార్తలు ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది మోడీ నాయకత్వం bjp ఈ దేశానికి చేసింది ఏమీ లేదు రెండోసారి ఎన్నికల్లో ఎలా గెలిచింది జాగ్రత్తగా పరిశీలిస్తే బయటికి వచ్చింది వినాశకర విధానాలు అవలంబించి వ్యక్తిగత వికాసానికి పాల్పడుతుంది దళారులను తయారు చేస్తుంది రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ని అమలు జరిగే లైవ్ చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులను కూడా రద్దు చేయాలి ఇది ఒక వ్యక్తిగా ఈ దేశ పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని విన్నవించుకుంటున్నాను నా పేరు మార్కండేయులు ఈస్ట్ గోదావరి ఆంధ్ర ప్రదేశ్
EC తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య పునాదులనే కూల్చివేసే దుర్మార్గపు చర్య . మనదేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లే మొదటి ప్రయత్నం. 2024 ఎన్నికలు పక్షపాతంగా నిర్వహించినట్లు ఒప్పుకున్నట్లే . ప్రజలంతా నివాసనతో తిరగబడి అత్యున్నత న్యాయస్థానం తలుపు తడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది అందరు మిన్నకుంటే RTI చట్టాన్ని కూడా రద్దు చేస్తుంది ఈ ప్రభుత్వం
ఈ NDA ప్రభుత్వం ఉన్నంతకాలం కాలం మన దేశం సర్వనాశనం అవుతునే ఉంటుంది... ఈ NDA ప్రభుత్వం EVM మీషన్స్ కోనసాగించినంత కాలం ,NDA ప్రభుత్వం వారికి నచ్చిన వారిని గేలిపించుకుంటునే ఉంటారు..
ఇది ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఉన్న రాచరికపు పాలన... ఓటర్లు గోప్యత అనేది 'in house' enquiry తో పెంపొందించవచ్చు. అధికారం లో ఉన్న వాళ్ళు ఈలాంటి లూప్ హోల్స్ తో ఎప్పటికీ అధికారంలో ఉండేలా చూసుకుంటున్నాయి...
ఇలాంటి వాటికి పరిష్కారం ఒకటే దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి ప్రజా ఉద్యమాలు చేయాలి ఇలాంటివి ఉపసంహరించుకునే అంతవరకు ప్రజా ఉద్యమాలు ఆపకూడదు శాంతియుతంగా ఉద్యమాలు చేయాలి
మన ఈసి పరిస్థితి ఎలా ఉందంటే ఒకరు రోడ్డు మీద మర్డర్ చేస్తారు అది వారి వ్యక్తిగతం మనం అడగడానికి వీల్లేదు అన్నట్టుంది ఈసీ పరిస్థితి ఒక వ్యక్తిని చంపితేనే మన వ్యవస్థలో రాజ్యాంగ ప్రకారం శిక్షలు ఉంటాయి అలాంటిది దేశ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు ఓటు వేసిన నాయకుడికి కాకుండా వేరే వారికి అధికారం అందితే ఓటు వేసిన ఓటరు నిలదీసే హక్కు లేకుండా పోతుంది మన రాజ్యాంగంలో దయచేసి సుప్రీంకోర్టు త్వరలో యాక్షన్ తీసుకోవాలి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం చాలా మంచిది దానిని తప్పకుండా మనం భారతీయులుగా పాటించాలి
చిన్న మాట అన్ని కార్డులకు ఆధార్ లింక్ తప్పనిసరిగా పెట్టారు. PANCARD కి కూడా పెట్టారు, ఓటు కు ఎందుకు పెట్టరు ఆధార్ లింక్. ఆధార్ లింక్ అవుతే డబల్ ఓటులు ఉండవు సార్.......
బ్యాలెట్ పేపరు అప్పట్లో ఒక ఊరిలో ఆధిపత్యంతో అన్ని గంప గుర్తుగా ఒకటే పార్టీకి వేసేవారు కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో బ్యాలెట్ పేపరు ఎలక్షన్ జరిపితే తప్పకుండా మోసపోరు ప్రజలు తన అభిమానించే పార్టీకి తప్పకుండా ఓటు వేసుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది అదే evm అయితే ట్యాంపరింగ్ చేసే వ్యవస్థ మన ఎలక్షన్ కమిషనర్ తొత్తుగా మారిపోయాడు దయచేసి బ్యాలెట్ పేపర్ ముద్దు ఈవీఎం వద్దు దయచేసి సుప్రీంకోర్టు వారిని మనవి చేసుకుంటున్నాం దయచేసి బ్యాలెట్ పేపర్ తో ఎలక్షన్లు జరిపించండి రాజ్యాంగ పరిరక్షణ కాపాడే ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది జై ఇండియన్
ప్రజలు తిరగబడతారు ఎవరో ఒకరు ఛాలంజర్గా జగన్ ముందుకొచ్ఛె టట్లు ఖర్గే కూడా కలిసి వచ్చేటట్లు దేశమంతా రోడ్లమీద నిరాహారదీక్షలకు సమాయాత్తమవుతారని అందరూ ముక్తకంఠంతో వున్నారని చెప్పుకుంటున్నారు ప్రజల కోరినట్లు కాకపోతే ఇసి. సుప్రీంకోర్టుని తిరస్కరించినట్లే ప్రజలు కూడా తిరస్కరిస్తారని భోగట్టా ముందు ముందు
E C తీసుకున్నా నిర్ణయం చాలా చాలా చాలా తప్పు తప్పు తప్పు కానీ కేంద్రం ముందస్తుగా తప్పుడు నిర్ణయాలు E C చేత చేయిస్తున్నారు కారణం జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏక పక్షంగా రాజ్య ము కలకాలం ఎలా లి కదా అది B J P వాళ్ల ప్లాన్ వాళ్ల తో పాటు వాళ్ల బాగ స్థూల కూడా అక్రమంగా రాజ్యం ఏ లా లి కదా
Without giving Response to People in India, then What is the use of Election Commission of India..? Why the Indian Government spending People lot of money to Election Commission India..?
ఇది సుప్రీం చేసిన తప్పిదమే...ఏకపక్షంగా సాగిపోవడం భారత ప్రజల దురదృష్టం...ఇకనైనా సుప్రీం తరహాలు సరిచేసుకోవాలి...మీరు కూడా కథనాన్ని నంగి నంగి చెబుతున్నారు...ఇది కరెక్ట్ కాదు...ఎవరేమన్నారో చెప్పడం కాదు...మీరేం చెప్పదలుచుకున్నారో ప్రజాస్వామ్యభాషలో సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు ఎందుకు చెప్పలేక పోతున్నారు...ఈసీ యే పెద్ద ఫ్రాడ్...కమీషన్ మొత్తాన్ని సుప్రీం సమోటోగా తీసుకుని ప్రాసిక్యూట్ చేయాలి...
చోర్ బజారు ల మారిన ఎన్నికల కమిషన్
EC కేంద్రం చాలా పెద్ద తప్పు చేస్తుంది 😂😂
ఈ తప్పులను గౌరవ సుప్రీంకోర్టు చూస్తు వుండడం మన ఖర్మ 😂😂
Indiragandi emergenci.techi.tappu chasaru Ani gaggolu pattaru e dagalbagi bjp vallu chacina ec savarana goramayina tappu
Ec is our prime minister favourable persons,
Yes, EC Dept Very Very Very Wrong
Good coment
EC తీసుకొన్న నిర్ణయం చాలా చాలా పెద్ద తప్పు
ec తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి;
ఇక ఓటు హక్కు కూడా ఎందుకు. ఓట్స్ కూడా సెంట్రల్ govt వేసేసుకుంటే సరిపోతుంది. బీజేపీ కి పోయేకాలం దగ్గర పడింది.
Correct ga chayparu
ఎర్రి పప్పా... పార్లిమెంట్ లో సాయి రెడ్డీ కి చర్చ పెట్టె దమ్ము ఉందా... టీవీ లో తప్పితే పార్లమెంట్ లో మాట్లాడే దమ్ములేదు...
So many times Sai Reddy highlighted in parliament @@narayana9961
pk ki 100% strike rate yavaru votes vastly vachi 5 party vachye jagan single vaystay 151 vaychye single vaystay me pk ki mla kuda kalaydu
ఇక దేశంలోనీ, ప్రతిపక్ష పార్టీలు, ప్రతీ ఓటరు ఎలక్షన్ బహిష్కరణ చెయ్యడమే ఒకటే మార్గం,
ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బిజెపికి అమ్ముడుపోయింది
Evm CM CBN
EC బీజేపీ కీ అమ్ముడుపోయిందీ
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాము
సుప్రీంకోర్టులో న్యాయం జరగాలని ఆశిద్దాం.
ఇక ప్రజలు ఓటు వేయడం కూడా ఎందుకు? అది కూడా తీసేయండి ఎలానూ జమిలి ఎన్నికలు అని కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలలో బిల్లు పాస్ చేసుకుంది కాబట్టి మొత్తం దేశంలో అన్నీ రాష్ట్రాలు , కేంద్రం లో బీజేపీ కే ప్రజల ఓట్ల తో సంబంధం లేకుండా అధికారం శాశ్వతం అని ఎన్నికల సంఘం ప్రకటిస్తే సరిపోతుంది.
రానున్న కాలంలో ప్రజాస్వామికం ఉండడు.అంత మోడీరాజ్యం ఉంటుంది
Correct ga chayparu
ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్టు కాదు ఈసీ పెద్ద తప్పు తప్పు చేస్తుంది
Evm వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు
అధికారం అనే వ్యసనం ఎంతటి దారుణాలు అయినా చేయిస్తాయి. ప్రజాస్వామ్యం లో "ప్రభుత్వాలు" ప్రజల మంచి - భద్రత కోసం ఒక కంచె లా వుండాలి తప్ప వారే ఆ మంచిని కబలిస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు......రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థలు సరిగా పనిచేయక పోవడం వల్ల ఈ రోజు మన దేశంలో ఇలాంటి వింత వింత పోకడలు చూస్తున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థ లు మేల్కొకపోతే ఈ అప్రజాస్వామిక మంటల్లో అందరు మాడి మసి అవుతారు
సరిగ్గా 2 నెలల క్రితం దృవ్ రతీ ఇదే చెప్పాడు
EC savarana thappu
బ్యాలెట్ పద్ధతే చాలా ఉత్తమం.
EC లో పనిచేసే RTI commissioner కి RTI act గురించే సరిగ్గా తెలీదు...అసలు ఇన్ఫర్మేషన్ అని దేన్ని అంటారో కూడా తెలీదు...వాళ్ళు IAS లు ఎలా అయ్యారో అర్థం కావడం లేదు...2(f) ప్రకారం opinion అనేది information కిందకి రాదు అని RTI application ని reject చేసింది ఒక commisioner నాలుగు నెలల క్రితం...కానీ opinion కూడా 2(f) కింద information లో భాగమే అని RTI act చెబుతుంది...ఆమె IAS ఎలా అయ్యిందో అర్థం కావడం లేదు...
😭
EC నిర్ణయాలు ఫ్రాడ్ కు అవకాశాలున్నాయి
Ec is West
మోడీ బ్రతికి వున్నంత కాలం వాళ్లే అధికారంలో వుంటారు ప్రజా స్వామ్యం రావాలంటే బాలెట్ పత్రాల ద్వారా ఓటు
విదానం రావాలి అప్పుడే దొంగలు పోయి నిజమైన ప్రజా ప్రతినిధులు రాజ్యము ఏలు తారు ఇది నిజం
భారతదేశం మొత్తం మోడిని చాలా దారుణంగా దూషించు చు న్నారు
సిగ్గు లేని వారికి ఇలాంటివి ప ట్ట వు కదా వినిపించ వు కూడా
దేశంలో అన్ని వ్యవస్థలు అయన మోచేతి నీళ్లు తాగుతూ పునీతులు అవుతున్నారు ఎక్కడో ఒకడో అరో ఉన్నత న్యాయస్థానం లో ఉన్నా వాళ్ళ దగ్గరకు ప్రభుత్వ నిర్ణయాలు కి సంబందించిన కేసులు పోవు 😢
ఈసీ నిర్ణయం సరైంది కాదు మోడీ అండ్ సిబిఎన్ ఉన్మాదికి అనుకూలంగా మార్చేసింది
దయచేసి బ్యాలెట్ ఎలక్షన్ పెట్టండి
100%బ్యాలట్ ఓట్లు ఇండియా అంతటా ప్రవేశం పెట్టాలి.
ఈసీ, సుప్రీంకోర్టు, వ్యవస్థలు, మీడియా వెనుక మోది ఉన్నాడు..
మోది వెనుక హీందు మఠాధిపతులు ఉన్నారు...
విళ్ళు కోట్ల రూపాయలు చెలామణి చెస్తున్నారు..
చట్టాలమీద ప్రజలకు నమ్మకం పోతుంది సుప్రీంకోర్ట్ ఏం చేస్తుంది
ఎవరండి మొత్తుకున్నా కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్మాదుల తో నిండిపోయింది ఎవరెన్ని మొరపెట్టుకున్న వాళ్ళు అంగీకరించారు ఆర్ఎస్ఎస్ విహెచ్పి మోకాళ్ళతో నిండిపోయింది ప్రజాస్వామ్యం నీ కాళరాత్రి పద్ధతిని మొదలుపెట్టారు ఇప్పుడు మొన్న జరిగిన కేంద్రం ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటరీ ఎన్నికలు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అధికారం చేతికి ఉన్నాయి అంటే కారణం ఈవీఎం మిషన్ల ద్వారానే అధికారంలోకి వచ్చారు మోడీ గారు చాలా అసలు ఎన్నికల కమిషన్ ఎన్నికే సరిగ్గా జరగలేదు ఎవరు ప్రశ్నించారు ప్రతిపక్షం ఏం చేస్తుంది ప్రజాతంత్ర వార్తలు ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది మోడీ నాయకత్వం bjp ఈ దేశానికి చేసింది ఏమీ లేదు రెండోసారి ఎన్నికల్లో ఎలా గెలిచింది జాగ్రత్తగా పరిశీలిస్తే బయటికి వచ్చింది వినాశకర విధానాలు అవలంబించి వ్యక్తిగత వికాసానికి పాల్పడుతుంది దళారులను తయారు చేస్తుంది రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ని అమలు జరిగే లైవ్ చర్యలు తీసుకోవాలి కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులను కూడా రద్దు చేయాలి ఇది ఒక వ్యక్తిగా ఈ దేశ పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని విన్నవించుకుంటున్నాను నా పేరు మార్కండేయులు ఈస్ట్ గోదావరి ఆంధ్ర ప్రదేశ్
ఓటు ఇంక ఎందుకు
సుప్రీం కోర్ట్ తగిన న్యాయం చెయ్యాలి. కోర్ట్ లే జోక్యం చేసుకొని న్న్యాయం చెయ్యాలి.
కేద్రం ఈసీ కావలసిన విదంగా వాడుకుతుంది వాళ్లకు సపోర్ట్ ఐచే పార్టీ నీ గెలిపించుకోవాలి అని యిక ప్రజలు కేంద్ర కీలు బొమ్మల ఆడుకుతుంది 😭😭😭
ఈసీ తీసుకున్నది కరెక్ట్ కాదమ్మా 🙏🙏🙏
బ్యాలెట్ పేపర్ ఈజ్ కరెక్ట్
EC froud chestundhi😢
Racharika vyavastha lo vellipothunnam 😢
అమ్ముడు పోయాయి కాబట్టి అలానే ఉంట్టారు
EC తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య పునాదులనే కూల్చివేసే దుర్మార్గపు చర్య . మనదేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లే మొదటి ప్రయత్నం. 2024 ఎన్నికలు పక్షపాతంగా నిర్వహించినట్లు ఒప్పుకున్నట్లే . ప్రజలంతా నివాసనతో తిరగబడి అత్యున్నత న్యాయస్థానం తలుపు తడితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది
అందరు మిన్నకుంటే RTI చట్టాన్ని కూడా రద్దు చేస్తుంది ఈ ప్రభుత్వం
ఈ NDA ప్రభుత్వం ఉన్నంతకాలం కాలం మన దేశం సర్వనాశనం అవుతునే ఉంటుంది...
ఈ NDA ప్రభుత్వం EVM మీషన్స్ కోనసాగించినంత కాలం ,NDA ప్రభుత్వం వారికి నచ్చిన వారిని గేలిపించుకుంటునే ఉంటారు..
ఇది ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఉన్న రాచరికపు పాలన...
ఓటర్లు గోప్యత అనేది 'in house' enquiry తో పెంపొందించవచ్చు.
అధికారం లో ఉన్న వాళ్ళు ఈలాంటి లూప్ హోల్స్ తో ఎప్పటికీ అధికారంలో ఉండేలా చూసుకుంటున్నాయి...
ప్రజలు తిరగబడితే తప్ప రాష్ట్రానికి కేంద్రానికి బుద్ధి రాదు.
100%
E. C. Decition is not correct
ఇలాంటి వాటికి పరిష్కారం ఒకటే దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి ప్రజా ఉద్యమాలు చేయాలి ఇలాంటివి ఉపసంహరించుకునే అంతవరకు ప్రజా ఉద్యమాలు ఆపకూడదు శాంతియుతంగా ఉద్యమాలు చేయాలి
Ec ki కేంద్రం సపోర్ట్ చేస్తుంది ఇది చాలా రాంగ్ డెసిషన్
EC Cheating
Evm Froude చేసిన వాళ్ళు ఎందుకు అయ్యిన దెగజారుతారు
కేంద్రప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుంది EC tholu బొమ్మ ఆడుతుంది కేంద్ర ప్రభుత్వం
మరి ఓటింగ్ ఎందుకు
E C అంటే ఎన్నికల కమీషన కాదు ఎంత కమీష ను అని
Its a not democracy
పేపర్ ఈజ్ కరెక్ట్
E. C. Not correct
This is call the dictator rule.
Very wrong decision it comes bjp in central and its support parties in states will get power for ever
మన ఈసి పరిస్థితి ఎలా ఉందంటే ఒకరు రోడ్డు మీద మర్డర్ చేస్తారు అది వారి వ్యక్తిగతం మనం అడగడానికి వీల్లేదు అన్నట్టుంది ఈసీ పరిస్థితి ఒక వ్యక్తిని చంపితేనే మన వ్యవస్థలో రాజ్యాంగ ప్రకారం శిక్షలు ఉంటాయి అలాంటిది దేశ భవిష్యత్తు ఐదు సంవత్సరాలు ఓటు వేసిన నాయకుడికి కాకుండా వేరే వారికి అధికారం అందితే ఓటు వేసిన ఓటరు నిలదీసే హక్కు లేకుండా పోతుంది మన రాజ్యాంగంలో దయచేసి సుప్రీంకోర్టు త్వరలో యాక్షన్ తీసుకోవాలి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం చాలా మంచిది దానిని తప్పకుండా మనం భారతీయులుగా పాటించాలి
చిన్న మాట అన్ని కార్డులకు ఆధార్ లింక్ తప్పనిసరిగా పెట్టారు. PANCARD కి కూడా పెట్టారు, ఓటు కు ఎందుకు పెట్టరు ఆధార్ లింక్. ఆధార్ లింక్ అవుతే డబల్ ఓటులు ఉండవు సార్.......
బ్యాలెట్ పేపరు అప్పట్లో ఒక ఊరిలో ఆధిపత్యంతో అన్ని గంప గుర్తుగా ఒకటే పార్టీకి వేసేవారు కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో బ్యాలెట్ పేపరు ఎలక్షన్ జరిపితే తప్పకుండా మోసపోరు ప్రజలు తన అభిమానించే పార్టీకి తప్పకుండా ఓటు వేసుకునే స్వేచ్ఛ మనకు ఉంటుంది అదే evm అయితే ట్యాంపరింగ్ చేసే వ్యవస్థ మన ఎలక్షన్ కమిషనర్ తొత్తుగా మారిపోయాడు దయచేసి బ్యాలెట్ పేపర్ ముద్దు ఈవీఎం వద్దు దయచేసి సుప్రీంకోర్టు వారిని మనవి చేసుకుంటున్నాం దయచేసి బ్యాలెట్ పేపర్ తో ఎలక్షన్లు జరిపించండి రాజ్యాంగ పరిరక్షణ కాపాడే ప్రతి ఒక్కరికి మా మద్దతు ఉంటుంది జై ఇండియన్
Supreme court immediate ga action chesukovali immediate election lo edo jarigindhi
EC పై బీజేపీ వచ్చిన రోజే నమ్మకం పోయింది,
ఇవి ఇలాగే ఉంటే ఇక సుప్రీం కోర్టు ఎవడు నమ్మాడు.
ప్రజా స్వామ్యానికి చీకటి రోజులు వస్తున్నాయి. నియంతృత్వానికి బీజాలు వేస్తున్నాయి.
Right👌
In-capable EC
It’s a not democracy
Big mistake
Evm tesayali
ప్రజలు తిరగబడతారు
ఎవరో ఒకరు ఛాలంజర్గా జగన్ ముందుకొచ్ఛె టట్లు ఖర్గే కూడా కలిసి వచ్చేటట్లు దేశమంతా రోడ్లమీద నిరాహారదీక్షలకు సమాయాత్తమవుతారని అందరూ ముక్తకంఠంతో వున్నారని చెప్పుకుంటున్నారు ప్రజల కోరినట్లు కాకపోతే ఇసి. సుప్రీంకోర్టుని తిరస్కరించినట్లే ప్రజలు కూడా తిరస్కరిస్తారని భోగట్టా ముందు ముందు
Central government chala thappu chesthumdhi
ఈసీ... తప్పు
ఇది మంచిది కాదు
ఇది కరెక్ట్ కాదు
Marpuravali😄
Paper ballet is the best opinion
EC going on wrong way
Kadu
ఈసి నిర్ణయం తప్పు
E C తీసుకున్నా నిర్ణయం చాలా చాలా చాలా తప్పు తప్పు తప్పు
కానీ కేంద్రం ముందస్తుగా తప్పుడు నిర్ణయాలు E C చేత చేయిస్తున్నారు కారణం జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని
ఏక పక్షంగా రాజ్య ము కలకాలం ఎలా లి కదా అది B J P వాళ్ల ప్లాన్ వాళ్ల తో
పాటు వాళ్ల బాగ స్థూల కూడా అక్రమంగా రాజ్యం ఏ లా లి కదా
This is against
Ec must answerable to public and its concerns.
ఎలక్షన్ కమిషన్ కూడా మోడీ చేతుల్లోనే
Central governament evm ec chor chor
Ec is worng
I rejected EC This Decession
Democracy dead?
ఎలక్షన్ కమిషన్ గోల్ మాల్ చేస్తుంది అనడానికి ఉతమిచేలా వ్యవహారిస్తోంది రాజకీయ పార్టీ లాగా వ్యవహారిస్తోంది
India becoming North Korea. EC may taking training from KIM MAMA by whom advice. Who is India's KIM we have to find out
Praja swamyam enduku racharikam petti elukondi
The decision to f EC is the most undemocratic against vthe fundamental rights.
Without giving Response to People in India, then What is the use of Election Commission of India..? Why the Indian Government spending People lot of money to Election Commission India..?
Not a right
Democracy on deathbed.
EC sold out
కేంద్రం తీసుకున్న నిర్ణయం
చాలా పెద్ద తప్పు
EC కేంద్రం చేతిలో కీలుబోమ్మ
ఇప్పుడున్న మోడీని సంతోషపరచాలన్న తాపత్రయం
ఈసీ లో కనబడుతోంది
Wrongdecissionnondemocrasy
EC WRONGFUL WAY ITS VERY DANGEROUS FOR INDIA DEMOCRACY
Blind judicial system
ఇది సుప్రీం చేసిన తప్పిదమే...ఏకపక్షంగా సాగిపోవడం భారత ప్రజల దురదృష్టం...ఇకనైనా సుప్రీం తరహాలు సరిచేసుకోవాలి...మీరు కూడా కథనాన్ని నంగి నంగి చెబుతున్నారు...ఇది కరెక్ట్ కాదు...ఎవరేమన్నారో చెప్పడం కాదు...మీరేం చెప్పదలుచుకున్నారో ప్రజాస్వామ్యభాషలో సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు ఎందుకు చెప్పలేక పోతున్నారు...ఈసీ యే పెద్ద ఫ్రాడ్...కమీషన్ మొత్తాన్ని సుప్రీం సమోటోగా తీసుకుని ప్రాసిక్యూట్ చేయాలి...
ఓటర్ గోప్యత ముఖ్యమే కదా...తప్పులేదు... కానీ ఆ విలువైన సమాచారాన్ని కోర్టులకు నివేదిస్తే సరిపోయిద్ది గా..❤
Jai jagan anna
Indian Supreme Court also closed the eyes also suffering difference pensioners.
Decision of EC is not transparent.
EC should be unbiased and follow rules laid down in the election rules.
200%modi ec cheeting
Tappudu nirnayam