కడప టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ప్రెస్ మీట్..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • కడప
    టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ప్రెస్ మీట్..
    మేయర్ సురేష్ బాబు మాట్లాడటం దయ్యాలు వేదాలు వాళ్ళించినట్లుంది..
    గతంలో వివేకా చనిపోయినప్పుడు గుండె పోటు అని సాక్షిలో కథనం వచ్చింది..
    లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పడం సాక్షి పత్రికకు అలవాటే....
    ఇసుక, మట్టి, ఎర్రచందనం దోచుకున్నారు...
    ఇసుక పాలసీపై మేయర్ మాట్లాడటం సిగ్గు చేటు..
    వైసీపీ పాలనలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు..
    ప్రజలకు మోసం చేసేదేవరో న్యాయం చేసేదేవరో ప్రజలకు తెలుసు....
    అన్ని మూసుకొని ఇంట్లో కూర్చుంటే మంచిది...
    కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది..
    ఇప్పటికే ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్స్ 4వేలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కింది...
    వైసీపీ పాలనలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది..
    కానీ చంద్రబాబు పాలనలో ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు అందించాం..
    మేయర్ సురేష్ కు మాట్లాడటానికి సిగ్గు లేదానని నిలదీత

ความคิดเห็น •