గుజరాత్ 26 సీట్లలో ఎవరిది గెలుపు? || Who will win in 26 Gujarat seats? ||
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ค. 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
గుజరాత్ 26 సీట్లలో ఎవరిది గెలుపు? || Who will win in 26 Gujarat seats? ||
A Congress candidate from Surat dropped out of the race at the last minute. A number of Independent candidates followed suit, rushing to withdraw from the competition, leaving BJP with a Lok Sabha win without contest. A prominent Congress candidate from Ahmedabad quit the party to join BJP.
Since 1989, BJP has dominated every parliamentary election in Gujarat. In 2014 and 2019, it won all 26 seats. This year seems no different, perhaps its strongest wave yet. The party’s 2022 victory will be remembered as one of the biggest wins by any party in the history of India’s assembly elections. Congress is claiming opposition candidates are dropping out because there is no democracy in Gujarat, calling BJP ‘lokshahi ni hatyari’, democracy’s killer. But chai shops are filled with gossip that candidates are dropping out because they’re unwilling to be the political ‘bali ka bakra’ - sacrificial goat - destined for a loss by a humiliating margin.
timesofindia.indiatimes.com/b...
Gujarat lo Congress 7 seat lu gelustundi …. Sabarkata, Banasakanta, amreli, anandnagar, surendra nagar
మీరు గుజరాత్ లో ఉంటారా 🤔.
అక్కడ ఐదు గెలిచినా మంచి నంబరే.
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే ఆదాని అంబానీలోయ్
- గుజరాత్ అప్పారావు
Factories పెట్టి employment నువ్వు ఇవ్వు....
It’s not Antanio Mario snd pappu .scams and corruption
ఆదాని చైనా పోర్ట్ నిర్మాణం లో కుత్త చించాడు... అంబానీ చైనా 5G, 6G ల బిజినెస్ దున్నేసాడు... ఇక టాటా చైనా మొబైల్ బిజినెస్ ని వొంగోబేడితే వాళ్లనూ తిడతారు. అదే జరుగుతుంది... 👍👍👍
Adbhutamaina padaprayogam. Very good
Exactly
17 bjp
Congress 9
కాంగ్రెస్ తెలంగాణ కి NTPC, BHEl, ECIL, DRDO, DRDL,BDL, శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్,హైదరాబాద్ రింగ్ రోడ్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో,IIT Hyderabad,HMT, IDPL,వంటి ఎన్ని సంస్థలు, పరిశ్రమలు తెలంగాణ లో నెలకొలిపింది కాంగ్రెస్ కేంద్రం లో ఉండి ఉంటే మనకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చేది, బయ్యారం ఉక్కు పరిశ్రమ వచ్చేది, కాంగ్రెస్ తెలంగాణ కి ఇచ్చిన ITIR ప్రాజెక్ట్ తెలంగాణ లోనే ఉండేది ఒకవేళ ITIR ప్రాజెక్ట్ తెలంగాణ లో ఉండి ఉంటే IT రంగం లో బెంగుళూరు ని ఎపుడో దాటేసేవాళ్ళం దాన్ని గుజరాత్ కి తీసుకుపోయిండు మోడీ తాత.. బీజేపీ తెలంగాణ కి ఎం ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప.....
Andha bhakthulaki ardam kadu
Nuv paina cheppinavanni govt companies, institutions.....govt employees Ela untaaro tesuga Pani cheyaru kaani salaries lacks lo kaavaali....kaani modi startups ni encourage chesaaru ex: zerodha, Zomato, swiggy, cartrade, carwaale, Boat, etc ....enni jobs vachay veetu valla . Aalochinchu
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి.. రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు
2023-24లో రూ.21,083 కోట్ల మేర రక్షణ ఎగుమతులు సాధించామని, రూ.21 వేల కోట్ల మార్కు దాటడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
Published : 01 Apr 2024 19:37 IST
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి.. రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు
దిల్లీ: భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు (Defence Exports) ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో రూ.21వేల కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.
‘‘దేశ రక్షణ ఎగుమతులు సరికొత్త శిఖరాగ్రాన్ని తాకాయి. 2023-24లో ఇది రూ.21,083 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 32.5 శాతం వృద్ధి నమోదైంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం.. రక్షణరంగంలో తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు ఇటీవల సంవత్సరాల్లో గణనీయమైన పనితీరును కనబర్చాయి’’ అని రాజ్నాథ్ ట్వీట్ చేశారు.
రష్యా సైన్యంలో భారతీయులు.. స్పందించిన జై శంకర్
2024-25 నాటికి ఈ ఎగుమతులను రూ.35 వేల కోట్లకు చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే.. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అధికారిక వివరాల ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతుల విలువ రూ.15,920 కోట్లు, 2021-22 రూ.12,814 కోట్లు, 2020-21లో రూ.8,434 కోట్లు, 2019-20లో రూ.9,115 కోట్లు, 2018-19లో రూ.10,745 కోట్లుగా ఉంది.
భారత్లో మొబైల్ ఫోన్ల తయారీ విలువ పదేళ్లలో 21 రెట్లు పెరిగి రూ.4.1 లక్షల కోట్లకు చేరినట్లు ‘ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA)’ వెల్లడించింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాల పథకం (PLI) వంటి ప్రభుత్వ విధానాలు.. దేశీయంగా తయారీ చేపట్టేందుకు అంతర్జాతీయ సంస్థలకు ఉపకరించాయని తెలిపింది.
దేశీయ గిరాకీలో 97 శాతం మొబైల్ ఫోన్లు స్థానికంగానే తయారవుతున్నాయని ఐసీఈఏ తెలిపింది. 2023-24లో ఇక్కడ ఉత్పత్తి అయిన వాటిలో 30 శాతం ఎగుమతి కోసమేనని వెల్లడించింది. 2014-15లో రూ.18,900 కోట్లుగా ఉన్న ఫోన్ల తయారీ విలువ 2023-24 నాటికి రూ.4,10,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2015 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతుల విలువ రూ.1,556 కోట్లు మాత్రమేనని పేర్కొంది. 2023-24 చివరకు ఆ విలువ రూ.1.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అంటే దశాబ్ద కాలంలో 7,500 శాతం పెరిగినట్లని వివరించింది. స్మార్ట్ఫోన్ల ఎగుమతులు పెరగడంలో యాపిల్, శాంసంగ్ కీలక పాత్ర పోషించాయని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఇటలీ, పశ్చిమాసియా, ఉత్తర, దక్షిణ అమెరికా మార్కెట్లకు అధికంగా ఎగుమతి అవుతున్నట్లు వెల్లడించింది. భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లు ఐదో స్థానానికి చేరాయని పేర్కొంది.
2017 మేలో మొబైల్ ఫోన్ల దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘దశలవారీ తయారీ కార్యక్రమం (PMP)’ని ప్రకటించింది. దీంతో భారత్లో ఒక బలమైన స్వదేశీ మొబైల్ తయారీ వ్యవస్థ నిర్మితమైంది. 2014లో కేవలం రెండు మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా అవతరించింది. మరోవైపు పీఎల్ఐ వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారింది. ఈ పథకం వల్ల అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన ఫాక్స్కాన్, పెగాట్రాన్, రైజింగ్ స్టార్, విస్ట్రాన్ వంటి కంపెనీలు భారత్లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. మరోవైపు శాంసంగ్ నోయిడాలో రెండో అతిపెద్ద తయారీ ప్లాంట్ను
కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఆధునిక మౌలిక సదుపాయాలపై అపూర్వమైన పెట్టుబడులను దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లింది. ఒక దేశం యొక్క మౌలిక సదుపాయాల నాణ్యత దాని ఆర్థిక పథాన్ని రూపొందించడంలో కీలకమైన నిర్ణయం. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తన అభివృద్ధి ఎజెండాలో మౌలిక సదుపాయాలను ముందు మరియు మధ్యలో ఉంచింది.
గత తొమ్మిదేళ్లలో దేశం అన్ని రంగాలలో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూసిందని AIR కరస్పాండెంట్ నివేదించారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా దాదాపు 99% కవరేజీకి పెరిగిన గ్రామీణ రహదారి కనెక్టివిటీతో 53000కిలోమీటర్ల జాతీయ రహదారులు జోడించబడ్డాయి. హైవే నిర్మాణ వేగం రోజుకు 37కిమీలకు చేరుకుంది. భారతీయ రైల్వేలు లైన్ డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ద్వారా భారీ సామర్థ్య విస్తరణను చూసింది మరియు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాన 'మేక్ ఇన్ ఇండియా' విజయగాథ. 15 వందే భారత్ రైళ్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి మరియు 400 వందే భారత్ రైళ్లు వచ్చే మూడేళ్లలో ఎక్స్ప్రెస్ రైళ్లు తయారవుతాయి. గత తొమ్మిదేళ్లలో 20 నగరాలకు మెట్రో రైలు ప్రాజెక్టులు చేరుకున్నాయి. విమానయాన విభాగంలో ఉడాన్ ప్రాజెక్ట్ ద్వారా అందుబాటు ధరలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గత 9 సంవత్సరాలలో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించబడ్డాయి మరియు అమలు చేయబడ్డాయి. ఇంకా 111 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి, చీనాబ్ వంతెన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగం, అటల్ టన్నెల్, సరయూ నహర్ ఇరిగేషన్ కెనాల్, తూర్పు మరియు పశ్చిమం వంటి అనేక దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి ప్రధాన నిర్మాణాలను దేశం ఈ కాలంలో చూసింది. పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే మొదలైనవి. దేశంలో అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేసే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా PM గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (NMP)ని ప్రకటించారు.
Good analysis sir
When modi did not speak anything about jagan in his first meeting in ap. this professor looks like very happy and made an analysis but not speak anything about amit shah and modi ' next speeches when they criticize jagan. This indicates how sincere he is
Namaste sir 🙏 😊
Bjp povaali Congress raavali
Muslim దేశం కావాలా
Neeku nee astitvam poyi, meesam teesi, gaddam penchi, tella randrala topi meeda aasa paddattundavu
@@tirupatireddymunugala6941
2014 mundhu aindha
Koddiga brain use chey
WhatsApp University lo stuck avvoddu
.
Ne ayyaki 10ekaralu echinattu niku
INDIA
Sir please share your analysis on Modi and Shah’s recent campaign in AP.
బీజేపీ కి ఓటు వేసే ప్రతి ఒక్కడు మణిపూర్ లో మహిళల పై జరిగిన అనాగరిక ఆకృత్యలను గుర్తు తెచ్చుకొని ఓటు వేయండి, పెరిగిన ధరలు చూసి ఓటు వేయండి, అమాంతం పెరిగిన ఆదాని ఆస్తి చూసి ఓటు వేయండి..... నా తెలంగాణ మరో మణిపూర్ అవొద్దు 🙏🙏 నా ఒక్క తెలంగాణ నే కాదు దేశం లో ఎక్కడ కుడా అలాంటివి జరగొద్దు, ఎ ఆడబిడ్డకి అలా అవకూడదు 😢😭
అట్లాగే చెయ్యాలి నెహ్రూ గాడూ ఇందిరా గాంధీ దేశాన్ని మడ్ద కుదిపి ఉండకపోతే.
జై బీజేపీ
kashmir files, antihindu acts, deshanni modda gudipina scamgress party scamgs chusi vote vestam
@@ramsg9988 you are uneducated
Paytm 🤣
First view..
First comment..
Fan of k nageswar..😊
ప్రొఫెసర్ గారు BJP చేస్తే మతవాదులు వేరేవాళ్లు చేస్తే సోషలిస్టులు..
బీజేపీ ముక్త్ భారత్ 💥
Impossible..
Scamgress mukth Bharat on the way 🧐🤣
😂😂😂 Rip Congress
enduko...
Left కూటమి గెలుస్తుంది దానికి ఇలాంటి వారిని అధ్యక్షున్ని చేయాలి
దేశంలో 35% మంది అవేర్నెస్ అయి ఓటు వేస్తే బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కనుమరుగైంది, 45% జాగృత అయితే ఎలా ఉంటుంది. తెలియని అమాయకులను కాంగ్రెస్ వామపంతి గేలికి రెచ్చగొట్టి ఓట్లు నష్టపోతున్నారు, మోడీని చేదుగా మాట్లాడే కొద్ది ఆయన ఇమేజ్ పెరుగుతూ పోయింది, ఆయన తరువాత వచ్చేది యోగి మ మ మాస్ అయిపోతారు జాతి వ్యతిరేక శక్తులు.
5 to 7 sets win in Gujarat
గుజరాత్ లో సబర్మతి express లాంటి సంఘటనల తరువాత బీజేపీ లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో అనుభవించారు కావున వారు బిజెపిని వదులుకోరు
Jai Congress
Modi ji/BJP's frustration is telling public that how many seats they are going to get. My guess is less than 100 MPs from all over India if EC/EVMs won't help them. BJP is loosing in this election.. Happy retirement to Modi ji after this election. Bye Bye to BJP
What is your qualification?
Chettha analysis last elections ki ilage cheppadu
Gujarat P.M.anni vidhalu ga develop chesthunte BJP i 26 ki 26 seats gelusthundi.modi gujarat nu develop chessukuntu south ni nirlakshyam chesthunte mana telugu raastralu BJP ki yenduku votes veyyali?
కాంగ్రెస్ గెలుస్తుంది
Don't throw a question to public Sir, if you have good ideathen tell about seat winning.
Next 50 years in Gujarat Congress will definitely get zero.
😂😂😂😂
Aithe gujarat dengey
U looks like a fool ..now lets bet N bjp won't get 26. If u gave gutts share u r no..will talk on june 4th..
Don't be so foolish
BJP is still a formidable force in Gujarat however they won’t win 26 seats this time. INDIA alliance may win 3-5 seats easily!
నార్త్ వారు తన్ని తరుముతుంటే తెలంగాణ వారు నెత్తినెత్తుకోవాలనుకుంటున్నారు భాజపా ను.
Congress spoiled Andhra.😊only BJP only MODI.
గుజరాత్లో 26 సీట్లు నాగేశ్వరావు గారు ఎవరు చెబితే వాళ్లే గెలుస్తుంది
😅😅
Mari nuvvu chepparadu
BJP hatao
😂
😂😂😂😂
We wish to win Congress party this time
కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది లె...ఇక ఆపు
అదే జరగాలి జై కాంగ్రెస్ జై హింద్ జై మానవజాతి వర్ధిల్లాలి 💪❤️🇮🇳
లెఫ్టిస్ట్ ఐడియాలజీ లెఫ్టిస్ట్ జర్నలిజం గురించి ఈ తరం యువతకు విశ్లేషణ చేయండి ప్రొఫెసర్ గారు, మీరు చెప్పక పోయినా యువత మీ విశ్లేషణ అర్దం చేసుకుంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఎలా ఉంటుంది సింపుల్ గా అర్దం చేసుకోవచ్చు. హైదారాబాద్ AC రూమ్ లో కూర్చుని గుజరాత్ ఇతర రాష్ట్రాల గురించి విశ్లేషణ చేస్తారు కానీ తెలుగు రాష్ట్రాల గురించే చెప్పరు నమ్మరు కాబట్టి ఇదే లెఫ్టిస్ట్ ఐడియాలజీ
Gujarathi's know very well about Scamgress 😅
Bjp హాటవో దేశ్ బచావో
BJP will won in Gujarat 17-20 seats only.... 👍
రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి
జరగదు, కానీ విద్వేషాలు,ధరలు,నిరుద్యోగం, అల్లర్లు, అవినీతి
మాత్రం పెరుగుతాయి... బీజేపీ లాంటి మతతత్వ పార్టీ
నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ధి లాంటివి
Expect చేయకూడదు,
అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని
వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత
అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి
జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం
Avunaa..quote bagundi, central lo Congress 60 years ruling lo vundi em develop chesindo cheppu.
Congress unnappudu waterprojects kattindi.Agriculture develop chesindi.Ahara korathani nivarinchindi.Tax la Peru tho battayilu pindutunnaru. andhbakth
The belief of communist party is Muslims can be used as vote banks this is secularism when BJP uses Hindus as vote bank it is anticonstitutional. What a great logic.
క్రిస్టియన్ ముస్లిం మతోన్మాదులు ఎంతలా ఏడ్చినా హిందువులు బీజేపీ కి సపోర్ట్ చేస్తునే ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హిందువులు అనిచివేసింది
Caste divisive politics are conveniently called as social enginnering by analysts!
So religion based divisive politics should be called as cultural enginnering or religious enginnering??
బత్తాయిలకు టెన్షన్ పెరుగుతోంది. ఈ రోజు వారిదే కావొచ్చు. భవిష్యత్ మాత్రం నిజానిది, న్యాయానిది.. 👍
పందుల బ్యాచ్ కి టెన్షన్ పెరుగుతుంది తమకు శాశ్వతంగా అధికారం దూరం అవుతుందేమోనని😂
YCP covert gaariki namaskaram
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ఈ సారి గుజరాత్ లో 26 సీట్లు గెలుస్తాడు
Gujrat lo BJP out
CPM only
Please check Rupala doesn't belong to patidar community
జూన్ 5వరకు ఏమి మాట్లాడకుండా వుండరాదా,
వాస్తవాలు చేదుగానే ఉంటాయి మిత్రమ.
@@SkullRanger9946 2 days back 100 congress gross root level leaders antha BJP lo join ayyaru.Cadre koodaa undali kada andi
Jai Congress❤
All seats Vishwa guru win
Manipoor also win
App ki baar 500 Paar
మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు.
కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..
Paytm dog😂😂 🐕
ఇంతకుముందు ఒక లెక్క. ఇప్పుడు మరో లెక్క. 2014కు ముందు భారత్ వేరు.. 2024లో భారత్ వేరు. ఇది నయా భారత్.. నమో భారత్. శత్రుదేశాలకు దీటుగా సమాధానం చెప్పడమే కాదు.. దేశాన్ని అన్నిరంగాల్లో డెవలప్ చేస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ప్రధాని మోదీ.
మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టి మిషన్ మోడ్ లో ప్రాజెక్టులను పూర్తి చేయిస్తున్నారు. అటల్ సేతు, సుదర్శన్ సేతు, అస్సాం, కశ్మీర్ లో అండర్ టన్నెల్స్ నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే లక్షల కోట్లు ఖర్చుతో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ చేస్తోంది నమో సర్కార్.
నయా భారత్.. నయా థాట్. మరో 20 ఏళ్లలో దేశ గతి మారిపోవాలి. ఇవాళ్టి పునాదులు రేపటి తరానికి మార్గం సుగమం చేయాలి. ఇదే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ప్రధాని మోడీ. భారత్ ను పటిష్టమైన దేశంగా తయారు చేసేందుకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ప్రపంచదేశాలకు ధీటుగా.. ప్రత్యేకంగా చైనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కునేలా మౌలిక వసతుల అభివృద్ధిపైనే ఫోకస్ చేశారు. ఉచితాలు, వృథా ఖర్చులు, ఆడంబారాల జోలికి వెళ్లకుండా.. మౌలిక వసతులతో దేశ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు
ఈ తొమ్మిదేళ్లలో మోదీ సర్కార్ చేపట్టినన్నీ పెద్ద ప్రాజెక్టులు గతంలో ఏ సర్కార్ చేపట్టలేదు. గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులను చేపట్టడమే కాదు.. వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. బడ్జెట్ లో ఎక్కువ మొత్తం మౌలిక వసతులకే కేటాయిస్తూ వచ్చారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, వంతెనలు, అండర్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టి ఉజ్వల భవిష్యత్ కు దారి వేస్తున్నారు మోదీ. 2024-2030 మధ్య మౌలిక వసతుల కల్పనపైనే 143 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టబోతున్నారు.
EVలు, సోలార్, విండ్, హైడ్రోజన్ ప్రాజెక్టులపై కూడా పెట్టుబడులను స్పీడప్ చేసింది నమో సర్కార్. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అటల్ టన్నెల్, ధోలా-సాదియా బ్రిడ్జి, చీనాబ్ రివర్ బ్రిడ్జ్ వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. వాతావరణం, స్థానిక పరిస్థితులు ప్రతికూలకంగా ఉన్నా కూడా కనెక్టివిటీ పెంచింది కేంద్రప్రభుత్వం.
ఖర్చు భారీగా..
రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెడుతోన్న ఖర్చు కూడా గత ఐదేళ్లలో భారీగా పెరుగుతూ వస్తోంది. హైస్పీడ్ రైల్ లైన్లు, కొత్త కారిడార్ల అభివృద్ధి కనెక్టివిటీని మరింత పెంచుతున్నాయి. 2030 నాటికి 23 జలమార్గాలను అమలు చేసి.. 35 మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. అమెరికాతో సరిపోలేలా దేశంలో మౌలిక సదుపాయాలపైనే ఫోకస్ పెట్టింది నమో సర్కార్. మిషన్ మోడ్లో పనులు పూర్తి చేస్తోంది.
కైలాష్ మానస సరోవర్ హైవే ప్రాజెక్టును దాదాపు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులు ప్రమాదకరమైన ఎత్తైన భూభాగం ద్వారా కష్టతరమైన ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. దేశంలోని 580 జిల్లాలను కలుపుతూ దాదాపు 35వేల కి.మీ జాతీయ రోడ్డు కారిడార్లను అభివృద్ధి చేయడానికి భారతమాల పేరుతో ప్రాజెక్టు చేపడుతోంది మోదీ సర్కార్.
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన
దేశంలో మిషన్ మోడ్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్న దానికి మరో ప్రత్యేక ఉదాహరణ సుదర్శన సేతు. గుజరాత్ లో నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. 2.32 కిలోమీటర్లు పొడవైన ఈ బ్రిడ్జిని..దాదాపు 980 కోట్లతో నిర్మించారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు.
ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి భక్తులు పడవపైనే ఆధారపడేవారు. దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్లో నివసిస్తున్న దాదాపు 8వేల 5వందల మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం. 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. 21వేల కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. గతంలో సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పట్టగా.. ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకుంటున్నారు.
@@venkatesh1657ఇవన్నీ చేసేది పేదల కడుపు కొట్టి కార్పొరేట్ కి పంచడానికే...
😂😂😂
@@venkatesh1657 corporates ki dochadaniki
Jai sree ram
congress is lead over bjp
No doubt all seats reserved for BJP
Rip bjp it cel paid labours
Paid amount nee Amma ki istunnamu adugu Danni emi chestundho
Iam bjp supporter nannu kuda include chesi comment pettavu so nenu replay ivvavachhu
@@Eswarkrishna-db3yhkaalinda ra BJP kukka
20 seats 2024
Modi povali congress ravali
గుజరాత్ మోడీ cm గా ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది... మన తెలుగు వాళ్ళకి పీత కథ బాగా సరిపోతుంది... వాడెవడో బాగుపడుతున్నాడని మనం అసూయ పడతాం... మరి మనం ఏం చేసాం అని ఆలోచించమ్....ఉన్నదంతా పప్పు బెల్లము ల పంచి పెడుతున్నాం... ఒక్కసారి ఆలోచించండి.
గుజరాత్ లో బతుకు పో
ఇక్కడ ఉన్నావ్ ఎందుకు
Is modi PM only for Gujarat?
Telangana cm revanth reddy wants gujarath type model in Telangana. He mentioned it 2-3 times recently. Never ever argue with baseless reason. Argument must be supported by facts.
Chimanbhai Patel Solanki lu cm ga unnappude develop ayyindi Andhbakth.Publicity chesukoledu
కుర్చీలో కూచుని ఇవన్నీ చెప్పేముందు మీకు సర్వే చేసే టీం , నెట్ వర్క్ ఉన్నాయా ? ఇది మీ అంచనా ఏనా? వేణు స్వామి కి మీకు తేడా ఏమిటి?
Congress win confirm that
నువ్వు ప్రత్యేకంగా గుజరాత్ అని మొరగటం మొదలు పెట్టావంటే అది కచ్చితంగా బిజెపికి లాస్ అయ్యే విషయం అయితేనే చెప్తావని వీడియో స్టార్ట్ చేయకముందే క్లారిటీ వచ్చింది
నాగులు మెల్లమెల్లగా తన విషాన్ని బిజెపి పైవదులుతున్నాడు
Madda kuduvu andhabhakta
కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఆధునిక మౌలిక సదుపాయాలపై అపూర్వమైన పెట్టుబడులను దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లింది. ఒక దేశం యొక్క మౌలిక సదుపాయాల నాణ్యత దాని ఆర్థిక పథాన్ని రూపొందించడంలో కీలకమైన నిర్ణయం. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తన అభివృద్ధి ఎజెండాలో మౌలిక సదుపాయాలను ముందు మరియు మధ్యలో ఉంచింది.
గత తొమ్మిదేళ్లలో దేశం అన్ని రంగాలలో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని చూసిందని AIR కరస్పాండెంట్ నివేదించారు. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా దాదాపు 99% కవరేజీకి పెరిగిన గ్రామీణ రహదారి కనెక్టివిటీతో 53000కిలోమీటర్ల జాతీయ రహదారులు జోడించబడ్డాయి. హైవే నిర్మాణ వేగం రోజుకు 37కిమీలకు చేరుకుంది. భారతీయ రైల్వేలు లైన్ డబ్లింగ్ మరియు విద్యుదీకరణ ద్వారా భారీ సామర్థ్య విస్తరణను చూసింది మరియు భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సెమీ హై-స్పీడ్ రైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రధాన 'మేక్ ఇన్ ఇండియా' విజయగాథ. 15 వందే భారత్ రైళ్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి మరియు 400 వందే భారత్ రైళ్లు వచ్చే మూడేళ్లలో ఎక్స్ప్రెస్ రైళ్లు తయారవుతాయి. గత తొమ్మిదేళ్లలో 20 నగరాలకు మెట్రో రైలు ప్రాజెక్టులు చేరుకున్నాయి. విమానయాన విభాగంలో ఉడాన్ ప్రాజెక్ట్ ద్వారా అందుబాటు ధరలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. గత 9 సంవత్సరాలలో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించబడ్డాయి మరియు అమలు చేయబడ్డాయి. ఇంకా 111 జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి, చీనాబ్ వంతెన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగం, అటల్ టన్నెల్, సరయూ నహర్ ఇరిగేషన్ కెనాల్, తూర్పు మరియు పశ్చిమం వంటి అనేక దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి ప్రధాన నిర్మాణాలను దేశం ఈ కాలంలో చూసింది. పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే మొదలైనవి. దేశంలో అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేసే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా PM గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (NMP)ని ప్రకటించారు.
What about Privatization, Disolving state governments, why we are not bringing Petr under GST, inflation, No Jobs, Huge Right off for corporates Bank intrest
Em cheyyali aithe?? Andhra n Telangana ki em ichhaadu🍊🍊??
You can also Say ycp also win in gujarat
26 seats congress deposit lost
Mr. ప్రొఫెసర్ your estimation some thimg quid proco.. Check it
పువ్వు పార్టీకి ఓటు వేసి వెర్రి పువ్వులు అవ్వకండి
వెయ్యకపోతేనే వెర్రిపువ్వు అవుతాం...
కాంగ్రెస్ పార్టీ జాతీయ మీడియా అధ్యక్షురాలు రాధికా ఖేరా రాజీనామా మరియు ఆమె చేసిన ఆరోపణలు పై స్పందించగలవా మేధావి!
BJP down down Modi down down
ఆడిని అలా వదిలెయ్యకండి ఎవరికైనా చూపెట్టండిరా బాబూ
Battayi kaalindi
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు
నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రంలో మొత్తానికి మొత్తం
గెలుచుకున్నాడు..
కానీ రాహుల్ గాంధీ తన సొంత రాష్ట్రం నుండి పారిపోయి బ్రతుకుతున్నాడు
Gujrat lo YCP gelusthjndani kuda manalni namminchagaladu
Bjp Down down Modi down down 😊
BJP - 26 . No doubt
BJP hatao bharth bachao
ఎంత గింజుకున్నా గుజరాత్ లో 26కు 26సీట్లతో గెలిసేది మాత్రం BJP యే.....
26/26 BJP
North valu tanni tarumutunte telangana prajalu Makwana chertukunnaru idi
2014 లో కూడా బాబు రావాలి జాబ్ వస్తుంది అని చెప్పారు అప్పుడు రాలేదు మళ్లీ ఇప్పు డు అదే స్లోగన్
Bjpko hatavo deshko bachavo
Professor meeru AP minaha migatha analysis lu anni manchiga chestharu
Ap urban voters are fully towards YCP.urban for kutami.so obviously YCP will win with 110 seats.
@@journalistrams6702 anthaledhu ground reality lo antha scene ycp ki ledhu
BJP full sweep 😂
First you analysis Telangana then think of other states
ఇపుడు కూడా 26 కి 26 వస్తాయి...no doubt
BJP 🚩🚩🚩
nageshwar party
26 ku 26 khangress..ok
Ok ra 🍊🍊😂😂
Correct ra battayi
ninna jarigina incident, congress leader ayodya ki vellindani amenu thittaru , kottaru, thattukoledka scamgress party resign chesindi papam ,, adi chusi kuda vote vestham
Gujarat and uttarpradesh complete seats for bjp
Congress muslimlanu consolidate chestundi. Bjp hinduvulanu consolidate cheyyalsina avasaramentina undi. Ee Desham inkoka Islamic Desham ga maarakudadu.
congress manifiesto : muslims law implement chestam , valla matha peddalni adigi vallu okay antene ,,
but hindus adigedi ledu, hindu acts implemebt chesetappudu, hindus ki emi ivvaledu vall manifestolo , idi chusi kuda vote vestham
vidiki bongu telsu
కాంగ్రెస్ కి ఓటేసిభారత్ ని ఛైనాకి అప్పజెప్పలేం....
Congress madda 100 sarllu kuduvu andhabhakta
Ippudu Arunachal appaginchinatla battayo 😂
@@sadiqsd7800 china shivering PAKYo
Avunu ipudu Arunachal Pradesh daggara 40000km appaginchi nattu battai😅
BJP Gujarat Clean sweep pakka
Gujarat lo congress ki vote veyalli ani mindset ye ledu , bjp ki development , ram mandir chala plus
Main development roads , railways , bridges , companies ee factors chala vunnai
వైసీపీ గెలవవచ్చేమో
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందా . సర్వేలు అన్ని కూటమి కి చెప్తూ న్నాయి. ఈ సర్వేను నమ్మవచ్చ. మీరు చెప్పండి సార్ .మీ సర్వే ఏమి చెప్తుంది. Next video చెప్పండి
All surveys towards YCP.very few TDP.know the facts.
Meeru cheptunaru ante congress clean sweep chestadi..😂
Jai BJP
Scam Gress / Khangress will get O seats in big states Uttar Pradesh , Gujarat , Andhra Pradesh , Rajasthan, Madya Pradesh
కాంగ్రెస్ పాలనలో కనీసం స్కాం చేసిన వాడిని అరెస్టు అయిన చేసేవారు బీజేపీ పాలనలో ఎస్కాం చేసిన డైరెక్ట్ గా మోడీ గారి తోనే లింక్ అయి ఉంటుంది ఆయన మౌన మోడీ ముని అయిపోతారు ఎవరు అడిగిన స్పందించరు ఎటువంటి విచారణ కూడా ఉండదు కనుక డెమోక్రసీ అంటే ఎవరు తప్పు చేసిన యాక్షన్ తీసుకునే గవర్నమెంట్ కావాలి
@@sudhavaradharajulapeta1203
గాఢ నిద్రలో ఉంటే ఏమి తెలుస్తుంది నీకు ? ఖాన్ గ్రేస్ హయాంలో భారీ కుంభ కోనలు & బ్యాంకులకు డబ్బులు ఎగొట్టిన బడా బాబులు వారు అంతా బీజేపీ అధికారం లో కి రాగానే పిరికి తనం తో దేశం వదిలి పారిపోయారు..
ఇది బీజేపీ ప్రభుత్వానికి & స్కాం గ్రేస్ కి ఉన్న తేడా !
Bjpmattikottukupovali
Bjp vote vesemundhu prathi okkaru alochinchadi manaki matham devudu caste food pattadhu maatham peru tho vote adgithe tharimi tharimi kottandi.
Bjp lekhapothe India ledhu ra
బొంగేమ్ కాదు...
Brahman Baniya Party
Bjp
Nee brama