ముందస్తు బెయిల్ను కోరిన అప్పిరెడ్డి |YSRCP Leader Seeks Anticipatory Bail in TDP Office Attack Case
ฝัง
- เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
- తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. తెర వెనుక సూత్రధారుల అరెస్టుకు రంగం సిద్ధమవడంతో జగన్ ముఠా ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసిన పోలీసలు..
వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేరునూ FIRలో లో చేర్చారు. ఈ నేపథ్యంలో
ముందస్తు బెయిల్ కోసం.... వైకాపా MLC లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసు పూర్తి వివరాలు సమర్పించాలని..........పోలీసులను ఆదేశించిన హైకోర్టు.... తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అనుచరులే... పార్టీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారని తెదేపా నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐతే.. వైకాపా అధికారంలో ఉన్నన్నాళ్లు... స్వేచ్ఛగా తిరిగిన వైకాపా నేతలు ఇప్పుడు.. ఇప్పుడు కోర్టు రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
తప్పు చేయకపోతే వాడికి భయం ఎందుకు బెయిల్ ఎందుకు!...
వీణ్ని మొదలు బొక్కలో వేయండి 😂😂😂😂
తప్పుచేసి ఇలా భయపడుతూ బతికే బతుకు బతికనిచ్చేల చేస్తుంది ఈ ycp అని ఇప్పటికైనా తెలుసుకోండి
యాభై ఏళ్ల క్రితం పెట్టిన ఎమర్జెన్సీ గురించి పార్లమెంటు లో చర్చ జరిగింది...ఆంధ్ర ప్రదేశ్ లో 2019 -24 మధ్య జరిగింది ఎమిటి... అవినీతిపై తరచూ మాట్లాడే మోడీ ఆంధ్రాలో జరుగుతున్నదాని గురించి ఏమంటారు...వారికి బాధ్యత లేదా... లేకపోతే కేంద్రం ఎందుకు
Now, YCP gang leaders are coming out.
వీళ్లు మొగాళ్ళు. చేసేటప్పుడు తెలీదు
😂😂😂అధికార మదంతో వీర్రావిగారు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది
Super. News
Why these action has not been taken while in Jagan govt Jagan u should answer to this
సప్తస్వరాలే గాని పాశ్చాత్య నాగరికత -సంప్రదాయము లోనివి...ఏది ఏమైనా...భారతీయ సంగీతం సాంప్రదాయం లో సప్తస్వరాలు - ఏడు ( సప్త= ఏడు ) అవి స రి గ మ ప ద ని అంటే అన్నమయ్య.త్యాగయ్య ,పురందరదాసు బాలకృష్ణ ప్రసాద్ వంటి వారి "భక్తి సంగీత విద్వాంసుల" దృష్టిలో ఒక "సంఘ సంస్కరణాభి లాష " దాగి యన్నది. అదియే "సరిగా పదమని...సరిగా నడవమని.." మన ప్రవర్తనా నియమావళిని ఇతరులను నిందించేటట్లుగా ఉండరాదని..
"ఎదిరికెప్పుడు సేయు హితమెల్ల తనదనుచు
చదివి చెప్పని యట్టి చదువదేల ?"
.... అనేవి మా అన్నమయ్య,"నా అప్పని వరప్రసాది అన్నమయ్య" దివ్య పదాలు - ధర్మపథాలు మరియు పరమపద సోపానాలు.
ఈ చిత్రసందేశాన్ని నేను ఈ విధంగా వేరొక అన్నమయ్య పదములో....
"వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము
దిక్కైనన్నేలితివిక అవి తీరని నాధనమయ్యా! "..
ఇక్కడ"వెక్కసమంటే " వెగటు అని అర్థం గా గోచరిస్తుంది. అన్నమయ్య ...
" వెగటు నా శోధంబు అది నీ వెలితో నా వెలితో" అనే పాదంలో "వెగటు నా శోధంబు".. అంటే నిరంతరము నే చేసిన నిష్ఠ.. పరిశ్రమ కఠోర సంగీత సాహిత్య సాధన..మోక్షప్రాప్తికి మార్గం కోసం.,అని అర్థంలో "నడవడి నిర్వచనం.
పై విషయంలో అన్నమయ్య గారి వ్యంగ్యంలో...
"తెలిసితే మోక్షము తెలియకున్న బంధము
కలవంటిది బదుకు ఘనునికి".
ఇక అన్నమయ్య తన సంకీర్తనలో ప్రవర్తనా నియమావళి: 'వరాళి' రాగంలో...
"ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు
మతివారూ తమ వంటి మనుజులే కాక "...పల్లవి..
చేరి మేలుసేయ గీడు సేయ నెవ్వరు గర్తలు
ధారుణిలో నరులకు దైవమే కాక ,
సారె దనవెంట వెంట జనుదెంచే వారెవ్వరు
బోరున చేసిన పాప పుణ్యాలే కాక! .. చరణం ..
తొడగి పొగిడించను - దూషించ ముఖ్యులెవ్వరు
గుడిగొన్న తనలోని - గుణాలే కాక,
కడు కీర్తి నపకీర్తి - గట్టెడి వారెవ్వరు
నడచేటి తన వర్త - నములే కాక ! ..చరణం..
ఘన బంధ మోక్షాలకు - గారణమిక నెవ్వరు
ననిచిన జ్ఞానాజ్ఞా - నములే కాక,
తనకు శ్రీ వేంకటేశు - దలపించే వారెవ్వరు
కొన మొద లెరిగిన - గురుడే కాక ! .చరణం ..
మహాభారతం కూడా ఈ విధంగా చెప్పుచున్నది.
" విధి వశమున వచ్చిన కీ
డధములు గొనియాడి వ్రేగులై విపుల భవాం
బుధి మనుగుదురు మునుంగరు
సధర్ములగు నుత్తములు ప్రశాంతి జులకనై ".
తానొర్చిన పాప పుణ్యములే తన్ను వెంబడించును గాని సంపదలు,బంధువులు మున్నగువారు అనుసరింపరని
పెద్దలు నుడివిరి.
నమో వేంకటేశాయ.❤❤❤