భవిష్య మాలిక్ & కాలజ్ఞానం ప్రకారం కల్కి మహా ప్రభు ఈ భూమి పై ధారవతరంలోని రావడం జరిగింది...ఇప్పుడు ధర్మ సంస్థాపన సమయం నడుస్తున్నది 2025 - 27 వరకు మూడవ ప్రపంచ యుద్ధం అలాగే పంచ భూత ప్రలయాల తాండవం జరుగుతుంది.పాపాత్ముల సంహారం జరగబోతుంది కావున ధర్మత్ములు,పుణ్యాత్ములు ధర్మ మార్గాన్ని అనుసరించండి...భగవంతుని శరణానికి పాత్రులు కండి
स्वामी जी की वाणी सत्य है। भविष्य मालिका आज से 600 साल पहले ओडिशा के पंचसखाओं के द्वारा रचित है। शास्त्र के अनुसार भगवान् कल्कि का धरावतरण हो चुका है। प्रभु जी के शरण में आने लिए निम्नलिखित हैं। 1. योजना तीन समय त्रिसंध्या करना। 2. श्री मद् भागवत महापुराण पढना है। 3. निरंतर माधब नाम जप करना है। 4. रोज सत्संग करना।
ఒడిషా లో కల్కి అవతారం అని, అదికూడా జరిగిపోయిందని, శ్రీకాకుళం, పర్లఖెమిడి ప్రాంతం లో ఉన్న మహేంద్రగిరి వద్ద పరశురాముని వద్ద విద్యాభ్యాసం లో ఉన్నారని reseaches కూడా జరుగుతుంది. రష్యా, అమెరికా ల మేధావులు పంచశఖ పీఠాలు వచ్చి పోతున్నారు. ఇప్పుడు UP లో సంభల్ లో అవతారమని చెబుతున్నారు. ఏమైనా మాలిక లో చెప్పిన మాటలు అక్షరాల నిజమని తెలుస్తోంది.😮 బ్రహ్మం గారి రాతలు పంచశఖ రాతలు అర్థం చేసుకోవటం కష్టం. ఏమైనా 2034 లోపల చాల మర్పులు చూస్తాం 😮ఆ
@Kalagnanam1234 , చాలా u tube చానల్స్ లో చెబుతున్నారు. కానీ సత్యభంజ్ అనే ఛానల్ వారు ఈ విషయం పై పరిశోధనలు చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి ఇంతవరకు , ఏమేమి జరిగింది, తాళపత్ర గ్రంథాల లో రాయబడిన విజయాల లో రాసినట్టు ఎంతవరకు నిజమో అబద్ధమో అని గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లు చూస్తే అర్థం అవుతుంది. కల్కి వాణి ఛానల్ కూడా బ్రాహం గారు, పంచశఖ ల గురించి చెబుతున్నారు. చాలావరకు ఇవి codes లో ఉంటాయి. సరియైన వారు మాత్రమే డీకోడ్ చేయగలరు. హిందీ, ఒడియా, తెలుగు వారి భవిష్యత్తు విషయం లో చెప్పిన విషయాలు చూస్తే అర్థం అవుతుంది.
మీ వాకు నిజ మైనది మానీకేశవరి అమ్మ గారే మరి కలికి అవతారం లో ఒడిషాలో జన్మించారు. ఈ సత్యము సత్యము. కాలజ్ఞానము మరియు భవిష్య మాలిక ఎంత సత్యము అంతే అమ్మ గారు రావడం అంతే సత్యము.
ఒడిషా లో కల్కి అవతారం అని, అదికూడా జరిగిపోయిందని, శ్రీకాకుళం, పర్లఖెమిడి ప్రాంతం లో ఉన్న మహేంద్రగిరి వద్ద పరశురాముని వద్ద విద్యాభ్యాసం లో ఉన్నారని reseaches కూడా జరుగుతుంది. రష్యా, అమెరికా ల మేధావులు పంచశఖ పీఠాలు వచ్చి పోతున్నారు. ఇప్పుడు UP లో సంభల్ లో అవతారమని చెబుతున్నారు. ఏమైనా మాలిక లో చెప్పిన మాటలు అక్షరాల నిజమని తెలుస్తోంది.😮
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ విశ్వబ్రహ్మనే నమః 🕉️🙏🇮🇳🌍
🎉really worthy
చాలా అద్భుతమైన సంభాషణలు విన్నాము మీ ఇరువురికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు పాదాభివందనాలు
ఓం నమః శివాయ 🎉
Guruje meku padabivandanalu🙏🙏🙏🙏🙏 dayathalise naku kaliningrad bagavanude darshanamu kalugacheayandy Guruje 🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
Excellent narration!
అమ్మ మీ ధయవల్ల ఈలాంటి మహా యోగులను చూడగలుగుతునము మీపాదలకు వందనం
namasthe brother
భవిష్య మాలిక్ & కాలజ్ఞానం ప్రకారం కల్కి మహా ప్రభు ఈ భూమి పై ధారవతరంలోని రావడం జరిగింది...ఇప్పుడు ధర్మ సంస్థాపన సమయం నడుస్తున్నది 2025 - 27 వరకు మూడవ ప్రపంచ యుద్ధం అలాగే పంచ భూత ప్రలయాల తాండవం జరుగుతుంది.పాపాత్ముల సంహారం జరగబోతుంది కావున ధర్మత్ములు,పుణ్యాత్ములు ధర్మ మార్గాన్ని అనుసరించండి...భగవంతుని శరణానికి పాత్రులు కండి
स्वामी जी की वाणी सत्य है। भविष्य मालिका आज से 600 साल पहले ओडिशा के पंचसखाओं के द्वारा रचित है।
शास्त्र के अनुसार भगवान् कल्कि का धरावतरण हो चुका है। प्रभु जी के शरण में आने लिए निम्नलिखित हैं।
1. योजना तीन समय त्रिसंध्या करना।
2. श्री मद् भागवत महापुराण पढना है।
3. निरंतर माधब नाम जप करना है।
4. रोज सत्संग करना।
Om namo venkateshya.
🙏 jai madhav
🙏🙏🙏🙏🙏
Neanu kuda vasthanu guruje plz 🙏🏿 naku bagyanni kaliginchandi plz 🙏🏿 🙏🙏🙏🙏 metho patu nannu tesukopogalarani na prardana guruje ..🙏🙏🙏🙏🙏🙏🙏
namasthe brother
🌹🌼🌺🌷☘️
Antha abadam
ఒడిషా లో కల్కి అవతారం అని, అదికూడా జరిగిపోయిందని, శ్రీకాకుళం, పర్లఖెమిడి ప్రాంతం లో ఉన్న మహేంద్రగిరి వద్ద పరశురాముని వద్ద విద్యాభ్యాసం లో ఉన్నారని reseaches కూడా జరుగుతుంది. రష్యా, అమెరికా ల మేధావులు పంచశఖ పీఠాలు వచ్చి పోతున్నారు. ఇప్పుడు UP లో సంభల్ లో అవతారమని చెబుతున్నారు. ఏమైనా మాలిక లో చెప్పిన మాటలు అక్షరాల నిజమని తెలుస్తోంది.😮 బ్రహ్మం గారి రాతలు పంచశఖ రాతలు అర్థం చేసుకోవటం కష్టం. ఏమైనా 2034 లోపల చాల మర్పులు చూస్తాం 😮ఆ
@@arunkumar-nq5iy antha kachitanga ela cheputunnaru
@Kalagnanam1234 , చాలా u tube చానల్స్ లో చెబుతున్నారు. కానీ సత్యభంజ్ అనే ఛానల్ వారు ఈ విషయం పై పరిశోధనలు చేస్తున్న వారి దగ్గరకు వెళ్లి ఇంతవరకు , ఏమేమి జరిగింది, తాళపత్ర గ్రంథాల లో రాయబడిన విజయాల లో రాసినట్టు ఎంతవరకు నిజమో అబద్ధమో అని గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ లు చూస్తే అర్థం అవుతుంది. కల్కి వాణి ఛానల్ కూడా బ్రాహం గారు, పంచశఖ ల గురించి చెబుతున్నారు. చాలావరకు ఇవి codes లో ఉంటాయి. సరియైన వారు మాత్రమే డీకోడ్ చేయగలరు. హిందీ, ఒడియా, తెలుగు వారి భవిష్యత్తు విషయం లో చెప్పిన విషయాలు చూస్తే అర్థం అవుతుంది.
@@Kalagnanam1234 Yes . I use to see such topics in 4 languages as books and videos.
మీ వాకు నిజ మైనది మానీకేశవరి అమ్మ గారే మరి కలికి అవతారం లో ఒడిషాలో జన్మించారు. ఈ సత్యము సత్యము. కాలజ్ఞానము మరియు భవిష్య మాలిక ఎంత సత్యము అంతే అమ్మ గారు రావడం అంతే సత్యము.
ఒడిషా లో కల్కి అవతారం అని, అదికూడా జరిగిపోయిందని, శ్రీకాకుళం, పర్లఖెమిడి ప్రాంతం లో ఉన్న మహేంద్రగిరి వద్ద పరశురాముని వద్ద విద్యాభ్యాసం లో ఉన్నారని reseaches కూడా జరుగుతుంది. రష్యా, అమెరికా ల మేధావులు పంచశఖ పీఠాలు వచ్చి పోతున్నారు. ఇప్పుడు UP లో సంభల్ లో అవతారమని చెబుతున్నారు. ఏమైనా మాలిక లో చెప్పిన మాటలు అక్షరాల నిజమని తెలుస్తోంది.😮
స్వామీజీ ఆశ్రమం ఎక్కడ ఉన్నది తెలపండి అడ్ర
ఎవురీరు కూసింత చెప్పి ఇంటర్వ్యూ సేస్తే బాంటుందేమో
It should be in hindi also..please convert in hindi...so that everyone can watch and understand it.
ఓం నమః శివాయ 🙏
🙏🙏🙏🙏🙏🙏