ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ గారి శిక్షణ
ฝัง
- เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
- #raitunestham #naturalfarming #subhashpalekar #hyderabad
సహజ వ్యవసాయ విధానాలను విస్తృతంగా ఆచరణలోకి తీసుకొచ్చి రైతులు, ఆహార వినియోగదారులకి మేలు చేసేందుకు అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుభాష్ పాలేకర్ కృషి పేరిట 2025 ఫిబ్రవరి 15 నుంచి 24 వరకు 10 రోజుల పాటు హైదరాబాద్ లోని రామచంద్ర మిషన్ కన్హా శాంతి వనంలో భారత దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ గారు వివరించారు.
--------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ప్రకృతి వ్యవసాయంతో నాస...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham