తెలంగాణ‌ తెలుగుదేశంలో నయాజోష్..! | Special Story on Telangana TDP | Tone News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • తెలంగాణ‌ తెలుగుదేశంలో నయాజోష్..! | Special Story on Telangana TDP | Tone News
    #tdp #telangana #jyothsnatirunagari #chandrababu
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

ความคิดเห็น • 2

  • @KeshavaBatik
    @KeshavaBatik หลายเดือนก่อน

    అదే తీర్థంలో ఇంత విషయం కలిపి ఇవ్వండి తెలంగాణ ద్రోహులకు జై తెలంగాణ మళ్లీ ఏదో ఆశించి వస్తున్నాడు

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    100 కోట్ల సీట్ చేయబడిన ఆస్తులు నామా నాగేశ్వరరావుకి అధ్యక్షులు చేస్తే. తీసుకెళ్లి పోయినసారి ఎర్రబెల్లి టిఆర్ఎస్ లో కలిపితే .
    ఈసారి నామా తీసుకెళ్లి బిజెపిలో కలుపుతాడు.
    అంత అవసరమా ?భూముల ఆక్రమించుకున్న మల్లారెడ్డి ఒకప్పుడు టిడిపి ఎంపీ ఆయన మీద అనేక భూ అక్రమాల ఆరోపణలు ఉన్నాయి.
    కు అలాంటి వ్యక్తికి టిడిపి అధ్యక్ష పదవి చేస్తే ఇంకో సృజనా చౌదరి అవుతాడు. అంతేగాని ప్రజల కోసం గాని సమాజం కోసం గాని పనిచేయడం.
    ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని విశ్వసించేది టిడిపి నిరూపించుకుంది ఇప్పటివరకు .
    ఆ పరపతి నిలుపుకుంది.
    అధినేతకు తెలియదని కాదు .
    మీ మీడియాకు సమాధానం
    విద్యావంతులైన యువకులు ప్రజల కోసం పనిచేసే వాళ్లు, కాంగ్రెస్లో పని చేయలేక బిజెపి లాంటి మతానికి ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో తమ ఆశయాలు నెరవేర్చుకోలేక.
    తెలంగాణలో ఖాళీగా ఉన్న రాజకీయ సూన్యతను.
    82లో యువతి యువకులను విద్యావంతులను బీసీ నుంచి తెచ్చుకొని నాయకులుగా తీర్చిదిద్దినట్లుగా.
    చంద్రబాబు గారు అలాంటి ప్రయోగం చేస్తే తెలుగుదేశం 40 ఏళ్లు శాశ్వతంగా బాగుంటుంది . ఎన్టీఆర్ గారి లాగా ఆయన ఆశయాల సాధన చేసే పార్టీ కూడా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటుంది.
    ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నవాళ్లు పార్టీ కోసం పని చేస్తున్న వాళ్ళు.
    వాళ్లకి కొత్తగా యువతి యువకులకు విద్యావంతులకి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో తిరిగేలాగా. అనగా ఒక రామ్మోహన్ నాయుడు లాగా ఒక లోకేష్ లాగా.
    ఇప్పుడు ఆంధ్రాలో టిడిపి ఏ విధంగా ప్రతిపక్షంలో ఉంటే అధినేత ఎంత కష్టపడి ప్రజల్లో తిరిగి. పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారు?
    ఆ విధంగా ప్రజల్లో తిరిగి కష్టపడటం ఇష్టపడే లాంటి నాయకుల్ని ప్రోత్సహిస్తే ఆ పేరు నిలబడుతుంది.
    మరి డబ్బు అవసరము ఉంది కదా ?అంటే?
    ఆంధ్రాలో ఎన్నారైలు కష్టపడి నిలుపుకున్నట్టే తెలంగాణలో కూడా ఎన్నారైలు మరియు తెలుగుదేశం ఇంతకుముందు చేసి చూపించండి దాని వలన లబ్దిపొంది ఆ పార్టీని కోరుకునేవాళ్లు. ధన సహాయం చేయాలి .
    గాని సి జే వేణు ఆశ్రమ వాళ్లను భూపగాసురులను స్కాం ఉన్నవాళ్ళకు పార్టీ పగ్గాల అప్ప చెపితే.
    ఏ విధంగా తెలంగాణ సమాజానికి మేలు కలుగుతుందని మీరు చెప్తున్నారు ఊహగానాలతో?