తాజాగా వెలుగులోకి వచ్చిన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • కడప
    జిల్లాలో ఆగని కులహంకార దాడులు..
    తాజాగా వెలుగులోకి వచ్చిన కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన..
    కదిరి ప్రభాకర్ పై మసల కాగే నూనె పోసి దాడి చేసిన అగ్రకులానికి చెందిన గజ్జల సుబ్బారెడ్డి..
    పరిస్థితి విషమం.. రిమ్స్ కు తరలింపు..
    పొరుగు గ్రామమైన గంగపేరూరు లో సమీప బంధువు మృతి..
    దీంతో అంత్యక్రియలకు వెళ్లి వస్తూ సుబ్బారెడ్డి ఇంటికి సమీపంలోని అరుగుపై సొమ్మసిల్లి పడిపోయిన ప్రభాకర్..
    ఉదయం నుంచి అన్నం తినక పోవడంతో కళ్ళు తిరిగి సోమ్మసిల్లి పడిపోయిన ప్రభాకర్..
    అగ్రకులస్తుల ఇళ్లు ఉన్న అరుగుపై దళితుడైన ప్రభాకర్ నిద్రించడంతో కులం పేరుతో దుషిస్తూ కర్రతో దాడి..
    అతర్వాత మసల కాగిన నూనె పోసి దాడి చేసిన షాప్ యజమాని సుబ్బారెడ్డి..
    భర్త సోమ్మసిల్లి పడిపోవడంతో ఆటోలో ఇంటికి తీసుకెళ్లిన భార్య సుబ్బమ్మ..
    రాత్రంతా నిద్రపోకుండా ఒళ్లంతా మంటగా ఉందటూ ప్రభాకర్ ఆవేదన..
    మంటగా ఉందని చెప్పడంతో మజ్జిగ తాపించిన భార్య..
    మరోమారు మంటగా ఉందని చెప్పడంతో ప్రభాకర్ చొక్కా విప్పి చూడగా ఒంటిపై కనిపించిన బొబ్బలు..
    బొబ్బలు చూసి ఏమి జరిగిందని ఆరా తీసిన భార్య..
    జరిగిన విషయాన్ని భార్యకు చెప్పిన ప్రభాకర్..
    గ్రామీణ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆటో దొరక్క ఉదయాన్నే రిమ్స్ కు తీసుకొచ్చిన ప్రభాకర్ భార్య సుబ్బమ్మ..
    దీంతో వెలుగులోకి వచ్చిన ఘటన..
    24గంటలు గడిస్తే కానీ చెప్పలేమంటున్న వైద్యులు..
    దళితులపై తరచుగా దాడులు జరగడం కుల, మహిళా సంఘాలు ఆవేదన..
    గాయపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలాగా చేయాలని డిమాండ్...
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น •