*ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలారా... ఒక్క నిముషం ఆలోచించండి* 1. మార్కెట్ యార్డులో మద్దతు ధర కోసం పోరాడిన రైతన్నల మీద పెట్టిన అక్రమ కేసులను మర్చిపోయారా? 2. వరుసగా మూడు సార్లు ఎన్నుకున్నా కూడా తాంసి బస్టాండ్ దగ్గర రైల్వే బ్రిడ్జి నిర్మించని అసమర్ధుడికి ఓటు వేద్దామా? 3. రాజకీయంగా ఎదుర్కోలేక లక్ష్మిపూర్ లో కార్యకర్తను హత్య చేసింది మరిచారా? 4. తెలంగాణ వచ్చింది, మరి మీలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి? 5. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడుకుల అవినీతి, అక్రమ రాజ్యాన్ని కళ్ల నిండా చుల్లేదా? 6. మినిస్టర్ అయి ఉండి కూడా సీసీఐని పునః రుద్దరించలేనివాడు ప్రజలకు ఇంకేం చేస్తాడు. ఇదే కాకుండా అటవీ శాఖకి మినిస్టర్ ఉండటం వలన అక్కడున్న కలపను అక్రమంగా తరలించుకున్నాడన్న విషయం మీకు తెలుసా? 7. అన్నదాతలను అట్టడుకు నెట్టేసి దర్జాగా వ్యాపారాలను ప్రోత్సహించడం చుల్లేదా? 8. గ్రామాల్లో పార్టీని, కార్యకర్తలను చూసి నిధులు మంజూరు చేసినవాడు రేపు అందరికి మేలు చేస్తాడని ఎలా నమ్ముతున్నారు? 9. వెనుకబడిన జిల్లాను మరింత వెనుకకు నెట్టేసి, పట్టణంలో కనీసం వీధి లైట్లు, మురికి కాలువల గురించైనా పట్టించుకున్నాడా? ప్రజలారా... ఒక్కసారి ఆలోచించండి! ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు అవకాశం ఇచ్చాం.. jogu రామన్న కు ఆయన చేసింది ఏమీ లేదు అని ఆదిలాబాద్ ప్రజలు అందరికీ తెలుసు..ఈ సారి మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడు.. ఒక్క హామి కూడా పూర్తికాలేదు పెన్ గంగ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు.. ఆదిలాబాద్ ను నాలుగు జిల్లాలు చేసి మనకు అన్యాయం చేసారు.. జోగు రామన్న కు ఓటు వేస్తే అది చేత్త కుప్ప లో వేసినట్లే.. ఇప్పటికే మూడు సార్లు వేసి మోస పోయాము.. అవినీతి నాయకులు మనకు వద్దు.. 👉 ఆదిలాబాద్ కు tamsi రైల్వే బ్రిడ్జ్ కావాలి ఇంకా ఫ్యాక్టరీ లు వచ్చి యువత కు ఉద్యోగాలు కావాలి ఇవన్ని భారతీయ జనతా పార్టీ (బి జే పి) ఎంఎల్ఏ పాయల్ శంకర్ గారి తోనే సాధ్యం..సి సి ఐ ఫ్యాక్టరీ తెరిపించడం bjp తోనే సాధ్యం మొన్న ఆదిలాబాద్ సభ లో BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు కూడా తెలిపారు ఆదిలాబాద్ లో BJP గెలిచిన తరువాత తెరిపిస్తాం అని అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదిలాబాద్ జిల్లా ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వస్తామని చెప్పారు 👉 ఆదిలాబాద్ లో BJP ఎంఎల్ఏ ఉంటేనే మనం కేంద్రం bjp నుండి ఆ పనులను కచ్చితంగా చేయించుకోవచ్చు.. ఆదిలాబాద్ అబివృద్ది చేసుకోవచ్చు.. 👉 పాయల్ శంకర్ గారు తన పోరాటం తో ఆదిలాబాద్ రైతుల కు పసల్ భీమా రప్పించారు.. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. మనకు అందుబాటులో ఉండని పాత నాయకులు వద్దు.. ఈసారి మనకు నిత్యం అందుబాటులో ఉండే మంచి వ్యక్తి.. పేదలకు మరియు రైతులకు, మహిళలకు, యువతరం భవిష్యత్తు కోసం నిజాయితీ గా పోరాడుతున్న ✌పాయల్ శంకర్ (బిజేపి) గారికి అవకాశం ఇవ్వండి!! భారీ మెజారిటీ తో గెలిపించండి.. 👉 కమలం గుర్తు కే మన ఓటు.. 🌷✊ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పాయల్ శంకర్ తోనే సాధ్యం...జై బి జే పి.. jai మోడీ జి..
*ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలారా... ఒక్క నిముషం ఆలోచించండి*
1. మార్కెట్ యార్డులో మద్దతు ధర కోసం పోరాడిన రైతన్నల మీద పెట్టిన అక్రమ కేసులను మర్చిపోయారా?
2. వరుసగా మూడు సార్లు ఎన్నుకున్నా కూడా తాంసి బస్టాండ్ దగ్గర రైల్వే బ్రిడ్జి నిర్మించని అసమర్ధుడికి ఓటు వేద్దామా?
3. రాజకీయంగా ఎదుర్కోలేక లక్ష్మిపూర్ లో కార్యకర్తను హత్య చేసింది మరిచారా?
4. తెలంగాణ వచ్చింది, మరి మీలో ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి?
5. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడుకుల అవినీతి, అక్రమ రాజ్యాన్ని కళ్ల నిండా చుల్లేదా?
6. మినిస్టర్ అయి ఉండి కూడా సీసీఐని పునః రుద్దరించలేనివాడు ప్రజలకు ఇంకేం చేస్తాడు. ఇదే కాకుండా అటవీ శాఖకి మినిస్టర్ ఉండటం వలన అక్కడున్న కలపను అక్రమంగా తరలించుకున్నాడన్న విషయం మీకు తెలుసా?
7. అన్నదాతలను అట్టడుకు నెట్టేసి దర్జాగా వ్యాపారాలను ప్రోత్సహించడం చుల్లేదా?
8. గ్రామాల్లో పార్టీని, కార్యకర్తలను చూసి నిధులు మంజూరు చేసినవాడు రేపు అందరికి మేలు చేస్తాడని ఎలా నమ్ముతున్నారు?
9. వెనుకబడిన జిల్లాను మరింత వెనుకకు నెట్టేసి, పట్టణంలో కనీసం వీధి లైట్లు, మురికి కాలువల గురించైనా పట్టించుకున్నాడా?
ప్రజలారా... ఒక్కసారి ఆలోచించండి! ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు అవకాశం ఇచ్చాం.. jogu రామన్న కు ఆయన చేసింది ఏమీ లేదు అని ఆదిలాబాద్ ప్రజలు అందరికీ తెలుసు..ఈ సారి మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడు.. ఒక్క హామి కూడా పూర్తికాలేదు పెన్ గంగ ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు.. ఆదిలాబాద్ ను నాలుగు జిల్లాలు చేసి మనకు అన్యాయం చేసారు.. జోగు రామన్న కు ఓటు వేస్తే అది చేత్త కుప్ప లో వేసినట్లే.. ఇప్పటికే మూడు సార్లు వేసి మోస పోయాము.. అవినీతి నాయకులు మనకు వద్దు..
👉 ఆదిలాబాద్ కు tamsi రైల్వే బ్రిడ్జ్ కావాలి ఇంకా ఫ్యాక్టరీ లు వచ్చి యువత కు ఉద్యోగాలు కావాలి ఇవన్ని భారతీయ జనతా పార్టీ (బి జే పి) ఎంఎల్ఏ పాయల్ శంకర్ గారి తోనే సాధ్యం..సి సి ఐ ఫ్యాక్టరీ తెరిపించడం bjp తోనే సాధ్యం మొన్న ఆదిలాబాద్ సభ లో BJP జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు కూడా తెలిపారు ఆదిలాబాద్ లో BJP గెలిచిన తరువాత తెరిపిస్తాం అని అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదిలాబాద్ జిల్లా ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వస్తామని చెప్పారు 👉
ఆదిలాబాద్ లో BJP ఎంఎల్ఏ ఉంటేనే మనం కేంద్రం bjp నుండి ఆ పనులను కచ్చితంగా చేయించుకోవచ్చు.. ఆదిలాబాద్ అబివృద్ది చేసుకోవచ్చు.. 👉 పాయల్ శంకర్ గారు తన పోరాటం తో ఆదిలాబాద్ రైతుల కు పసల్ భీమా రప్పించారు.. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. మనకు అందుబాటులో ఉండని పాత నాయకులు వద్దు..
ఈసారి మనకు నిత్యం అందుబాటులో ఉండే మంచి వ్యక్తి.. పేదలకు మరియు రైతులకు, మహిళలకు, యువతరం భవిష్యత్తు కోసం నిజాయితీ గా పోరాడుతున్న ✌పాయల్ శంకర్ (బిజేపి) గారికి అవకాశం ఇవ్వండి!! భారీ మెజారిటీ తో గెలిపించండి..
👉
కమలం గుర్తు కే మన ఓటు.. 🌷✊ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పాయల్ శంకర్ తోనే సాధ్యం...జై బి జే పి.. jai మోడీ జి..
bjp
Bjp
Only bjp in adilabad
Jai Shankar anna
congress MP naresh jaadav sir next Adilabad tiger
Adilabad Jai BJP JAI BJP JAI Hinduisom Jai BJP
Jai bjp
100%ma naresh jaadav anna ne adilabad MP
BJP PAYAL SHANKAR 100%..
BJP only in adilabad
Jai bjp
Adb lo congress
TRS
100 Parsent Jogu Ramanna
adilabad Badsha Jogu Ramanna
jogu ramanna
Adb lo trs kastam me
Only one TRS
Adilabad lo only jogu anna
Jai bjp
Jai bjp